ధర్మ రక్షకురాలు _ మహిళా సాధికారతకు ప్రబల చిహ్నంగా నిలిచిన రాణి అహల్యాబాయి హోల్కర్
-సామాజిక సమరత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్
జగిత్యాల మే 31 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సామాజిక సమరత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా రాణి అహిల్యా బాయి హోల్కర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్ మాట్లాడుతూ రాణి హాలియా భాయ్ హిందూ మతం కోసం అహర్నిశలు కృషి చేశారని మొగలాయీలూ నేలమట్టం చేసిన అనేక పవిత్ర దేవాలయాలను తిరిగి నిర్మించారని రామేశ్వరం నుంచి చార్ధామ్ వరకు, కాశీ నుంచి ద్వారక వరకు ఆమె ఎన్నో ఆలయాలను నిర్మించి ధార్మిక పునరుద్ధరణ నాయకురాలిగా రాణి అహల్యాబాయి చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.
రాణీ హాలియా భాయ్ ఆమె జీవిత చరిత్రను రాబోయే భావితరాలకు తెలిసే విధంగా పాఠ్యాంశాలలో అమె చరిత్ర ఏర్పాటు చేయాలని
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎసిఎస్ రాజు, చిట్ల గంగాధర్, సామాజిక సమరసత పట్టణ అధ్యక్షులు బొంధుకురి శ్రీనివాస్,పుప్పాల సత్యనారాయణ, సింగం గంగాధర ,అనపురం శ్రీధర్ , నారేందుల శ్రీనివాస్, దొండపాటి జనార్ధన్ రెడ్డి, బండి సత్యనారాయణ, ఆర్ఎస్ఎస్ రామచంద్రం, కొత్తకుండ బాలయ్య, ఎడమల వెంకట్ రెడ్డి, మామిడాల రాములు,
బ్రమ్మంపెళ్ళి రాజేందర్ ,మాజీ కౌన్సిలర్ బందరి మల్లికార్జున్ , గొల్లపెల్లి సత్యనారాయణ గౌడ్ ,రాపర్తి రవి , గడసు భుమన్నా, తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రిన్సిపల్ వెలిశాల కొండలరావు సన్మాన సభకు సన్నాహకాలు
.jpg)
డివిజన్ పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించండి - అధికారులకు బీజేపీ నేతల వినతిపత్రం

గాంధీ లో డైట్ క్యాంటీన్ నిర్వహణపై అధికారుల సమీక్ష

పేరేంట్స్... మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళకు పంపించండి. - జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్ – అమీర్పేట లో సెలబ్రేషన్స్
