మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు - ఎస్పి శ్రీ అశోక్ కుమార్
గొల్లపల్లి మే 30 (ప్రజా మంటలు):
గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంగలాపూర్ గ్రామ శివారులో , 2018లో గుర్తు తెలియని మహిళ మృతదేహం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తుతెలియని మహిళా అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసుకొన్న సంఘటనలో నిందితుని జగిత్యాల్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
ఈ సంఘటన దర్యాప్తులో భాగంగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సంఘటన స్థలం లో దొరికిన ఆధారాలు పర్సు లొ పాన్ బ్రోకెర్ యొక్క అడ్రస్ ద్వారా దర్యాప్తు ప్రారంభించగా సదరు మహిళ హైదరాబాద్ కు చెందిన మంద స్వప్ప సం,29 కూలి పనులు చేస్తు జీవిస్తుండేదని గుర్తించారు.
ఆమె భర్త 14 సం, క్రితం తనని విడిచి పెట్టి వెళ్లినట్లుగా, మంద స్వప్న 19-10-2018 న రాత్రి సమయం లో జగిత్యాల దగ్గర గల లక్ష్మిపూర్ గ్రామానికి తను ప్రేమించిన వ్యక్తి నక్క వంశీ పెళ్లి చేసుకుందాం రమ్మని చెప్పాడని కాలనీ వాళ్ళకు చెప్పి జగిత్యాలకు వచ్చింది.
ఆమె ఇంటి నుoడి వెళ్ళేటపుడు నీలి గోధుమ రంగు టాపు నీలి రంగు ప్యాంటు, పూలు చున్ని వెసుకుని వెళ్ళినది. ఆమె లక్ష్మీ పూర్ వెళ్ళడానికి డబ్బులు లేకుంటే తన దగ్గర ఉన్న వెండి వస్తువుని పాన్ బ్రోకెర్ వద్ద తాకట్టు పెట్టి వెల్లిపొయినదని కాలనీ కాలనీ వాళ్లు చెప్పిన ఆధారాలతో నిందితుడు నక్క వంశీని(24) లక్ష్మీపూర్ లో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లికార్జున్ తమ వాదనలు బలంగా వినిపించగా, సాక్షులను విచారించిన జిల్లా న్యాయమూర్తి రత్న పద్మావతి నిందితుడు నక్క వంశీ జీవిత ఖైదీలతో పాటు 2000 రూ జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు.
సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వ్యూహంతో విచారణ జరిపి, చెందిన నేరానికి శిక్ష నుండి ఎవరు తప్పించుకోలేరని మరోమారు నిరూపించారని ఎస్పి అశోక్ కుమార్ అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.

మండల పంచాయతీ అధికారి ఆదేశాలు పట్టించుకొని కార్యదర్శులు

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీఅశోక్ కుమార్

భూ భారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన తాసిల్దార్ వరంధన్

గొల్లపల్లి మండలంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు

సహాయ నటుడు కుర్మశంకర్ కు ఎన్టీఆర్ టాలీవుడ్ అవార్డు

త్యాగదనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించింది ప్రభుత్వ విప్ అడ్లూరి

స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
