మాజి మంత్రి కొప్పుల ఈశ్వర్ పై చెసినా అనుచితవాక్యాలను ఖండించిన బుగ్గారం BRS నాయకులు
బుగ్గారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గాలి పల్లి మహేష్
గొల్లపల్లి మే 18 (ప్రజా మంటలు):
బుగ్గారo మండలం టిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు గాలిపెల్లి మహేష్ అధ్యక్షతన పార్టి శ్రేణులతో ప్రెస్ మీట్ లో మట్లాడుతూ, ధర్మపురి నియోజక వర్గంలో అడ్లూరి లక్ష్మణ్కుమార్ గెలిచి యాదదిన్నర కాలం కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే కేవలo ఎన్ఆర్ఈజీఎస్ పనులు తప్పా ఎలాంటి పనులు జరుగడం లెధని ,ఎన్నోపనులు చేసిన కొప్పుల ఈశ్వర్ ను విమర్శించడం సరికాదని హెచ్చరించారు.
ఇంకా మల్లేష్ ఇలా అన్నారు.
ప్రభుత్వా విఫ్ అయి ఉండి కూడ రాస్ట్రా బడ్జెట్ లో ఎటువంటి నిధులు కేటాయించుకోకుండా అభివృద్ధి ఎలా సాద్యం అవుతూంధి అధి గుర్తుపెట్టుకుని ఎదుటి వారి పై మాట్లాడవలసింధని ఆనాడు కొప్పుల ఈశ్వర్ చేసిన అభివృద్ది మాత్రమె ఇప్పుడూ ఎక్కడా చూసినా కనబడుతోంది ఆనాడు కేసీఆర్ పాలనలో అప్పటి రైతులకు తకువ ధరలకే ఉన్న విత్తనాల ధరలు రెట్టింపు చేసి రైతుల నడ్డి విరస్తుంది మీరు కాదా అని మేము అడుగుతున్నాము. పల్లెల్లో పట్టణాల్లో సీసీ రోడ్లు,మంచి నీళ్లు,డ్రెయిన్లు, పరిసరాలు శుభ్రతకు అధిక ప్రాధాన్యతా ఇచ్చి పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి ద్వారా ప్రగతి సాధిస్తే ప్రస్తుతం అవన్నీటికి పడకేసింధి మీరు కాధా అని ఈ కార్యక్రమములో పట్టణ అధ్యక్షులు బి ఆర్ఎస్ పొన్నం సత్తన్న గౌడ్,మాజీ పార్టీ అధ్యక్షులు సిరినేని మల్లేశం,మాజీ మండల కో ఆప్షన్ ఎండి రహమాన్, సీనియర్ నాయకులు దశర్తి పూర్ణ చందర్, బిఆర్ఎస్ యూత్ అద్యక్షులు కట్ట రాజేంధర్, మాజీ ఎంపీటీసీ ఉరిమట్ల బుచన్న,మాజీ సర్పంచ్ ధోరగండ్ల జగన్, మాజీ ఉప సర్పంచ్ ఎండీ అప్సర్, నాయకులు పరమల్ల.కొమురయ్య,బిసగోనితిరుపతి,తుటిచెర్ల.శంకర్,కేతి.మల్లయ్య తధితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు రెండవ స్థానం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఆరవ స్థానం.

మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక అధ్యాయం - నంబాల

మేడిపల్లి మండల కేంద్రంలో 2025 26 సం" నుండి నూతనంగా ఇంటర్ జూనియర్ కళాశాల ప్రారంభం

క్రికెట్ సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి ఒక్క జీవన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమిషన్ నోటీసులు కాదు, కాంగ్రెస్ రాజకీయ కమీషన్ నోటీసులు - దావ వసంత సురేష్, జగిత్యాల జిల్లా తొలి ప్రజా పరిషత్ ఛైర్పర్సన్.
