కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి
ఢిల్లీ మార్చి 30(ప్రజా మంటలు)
తిమ్మంచర్ల గుంతకల్ ఎఫ్సిఐ గోడెన్ లో చాలా కాలంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క బియ్యపు ధాన్య నిలువల్ని తరలించి గోడన్ నీ ఖాళీ చేసి, మునుపటిలాగా రాష్ట్ర ప్రభుత్వము ఎఫ్సీఐ గోడన్లని వాడుకునే విధంగా అనుమతి ఇప్పించగలరని కేంద్ర ఆహార భద్రత వ్యవహారాల శాఖ మంత్రి ప్రహల్లాద్ జోషి ని ఢిల్లీలో వారి కార్యాలయంలో కలిసారు .
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి, విజయవాడలో కేంద్ర ప్రభుత్వం.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విజయవాడ జనరల్ మేనేజర్ యాదవ్ తో చర్చించిన విషయాలు వారు ఇచ్చిన డాక్యుమెంట్స్, గైడ్లైన్స్ పత్రాలు జీవో పత్రాలు, మరియు కర్నూల్ లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డివిజనల్ మేనేజర్ అవతార్ సింగ్ తో త్రీ మ్యాన్ కమిటీలో చర్చించిన విషయాన్ని, మరియు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ SCSCL సివిల్ సప్లై మేనేజింగ్ డైరెక్టర్ జిలాని సామాన్ తో కలిసి చర్చించిన విషయాలు, మరియు ఆంధ్రప్రదేశ్ ఎస్ డ బ్ల్యూ సి స్టేట్ వేర్ హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ గారితో చర్చించి సేకరించిన గైడ్లైన్స్ మరియు జీవోలు కూడా కేంద్ర మంత్రివర్యులు ప్రహల్లాద జోషి కి అందజేసి విషయాలన్నీ కూడా వారికి తెలియజేయడం జరిగింది.. దీనికి వారు సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు.
వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్ సి ఐ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, స్టేట్ లెవెల్ కన్సల్టేటివ్ కమిటీ డైరెక్టర్ వనగంది విజయలక్ష్మి.
More News...
<%- node_title %>
<%- node_title %>
వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
