మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్
గొల్లపల్లి ఫిబ్రవరి 26 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం, పెంబట్ల గ్రామంలోని శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయంలో ఇటీవల జరిగిన దుబ్బ రాజన్న స్వామి జాతరలో, హెడ్ కానిస్టేబుల్ రాజు తన మానవత్వాన్ని చాటుకున్నారు.
దర్శనానికి వచ్చిన ఒక వికలాంగుడు స్వామి దర్శనంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇది గమనించిన హెడ్ కానిస్టేబుల్ రాజు, ఆ వికలాంగుడిని తన భుజాలపై ఎత్తుకొని స్వామి దర్శనం చేయించారు. ఈ సంఘటన స్థానికుల ప్రశంసలను అందుకుంది.
శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం దట్టమైన అడవిలోని దుబ్బ అనే ప్రాంతంలో స్వయంభూ రూపంలో వెలిసింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. 200 సంవత్సరాల క్రితం, కట్టెల కోసం అడవికి వెళ్లిన వైశ్యుడు మరియు పద్మశాలి స్వామివారి దర్శనం పొందారు.
తదనంతరం, సాంబయ్య అనే భక్తుడు స్వామివారికి పెంకుటింట్లో ఆలయాన్ని నిర్మించి, నిత్య పూజలు ప్రారంభించారు. ఆ తరువాత, ఆయన కుమార్తె దుబ్బమ్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తుల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)