బార్ అసోసియేషన్ నాయకులకు సన్మానం
మెట్టుపల్లి ఏప్రిల్ 9 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్ లను మెట్లచిట్టాపూర్ విడిసి, బి ఆర్ ఎస్ మాజీ బీసీ నాయకుడు పిప్పర శేఖర్, ఆధ్వర్యంలో బుధవారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, మీరు న్యాయపరంగానే కాకుండా సామాజికంగా కూడా చేసిన సేవలు వృధా పోలేవని మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో విడిసి అధ్యక్షులు దండిక శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అమ్మిగల్లా ఆంజనేయులు, కోశాధికారి సదిరెం పెద్ద గంగారాం, నాయకులు గడ్డం పెద్ద సాయిలు, ఎల్ల నరసయ్య, రాజారపు రాజన్న, తంగళ్ళపల్లి సాయిలు, చింతకుంట శంకర్, పులి సంజీవ్ న్యాయవాది చింతకుంట శంకర్, నాయకులు బొడ్డు సుధాకర్, సజ్జనపు కృష్ణానంద్, గంటా ప్రవీణ్ రావు, గుండు ప్రభాకర్, నర్సింహా చారి, తోగిటి లక్షినారాయణ, గన్నారపు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్పార్టీయే

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ గా బుగ్గారం మండలం
