జగిత్యాల నియోజకవర్గం లో విచ్చుకోనున్న కమలం?

On
జగిత్యాల నియోజకవర్గం లో విచ్చుకోనున్న కమలం?

జగిత్యాల గడ్డపై బిజెపి జెండా ?

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ. 
9963349393)

ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలలో కదులుతున్న ఆసక్తికర పరిణామాల్లో భాగంగా జగిత్యాల కు ఉప ఎన్నిక అనివార్యం అయితే గెలుపు బిజెపి దేనా ?

తెలంగాణా లో పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యే ల పై అనర్హత వేటు పిటిషన్ సుప్రీం కోర్టు లో ఎలాంటి తీర్పు తీసుకోబోతుంది అనే అంశం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. 
ఈ పరిణామం నాటి ఉమ్మడి రాష్ట్రం నుండి 2014 లో ఏర్పడిన నూతన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో ఇప్పటివరకు పూర్తిగా కొత్త రకమైన చారిత్రకం కానుంది. 
అందులో భాగంగా జగిత్యాల నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక అనివార్యం. ప్రస్తుత ఉపాద్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.

వాటి ఫలితాలు ఎలా ఉన్నప్పటికినీ, కాషాయ దళం కు జగిత్యాల జిల్లా పరంగా మరీ ముఖ్యంగా నియోజక వర్గం పరంగా ప్రజల్లో బిజెపి పార్టీ వైపు ఓటు బ్యాంక్ పెరగడంలో ఎంతో కసరత్తు జరుగుతుంది అనేది బిజెపి శ్రేణుల ఆసక్తితో కూడిన విశ్వాసం. 
2018 సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ స్థాయిలో బిజెపి పార్టీకి 3.02% ఓట్లు నమోదు ఐతే 2023 ఎన్నికల్లో గణనీయంగా 23.89% ఓటు పోలింగ్ శాతం పెరగడం కేవలం బిజెపి శ్రేణుల కష్టం, నిబద్ధతకు ఒక సాధారణ ఉదాహరణగా అలాగే 
బిజెపి పార్టీ కి వేసే మీ ప్రతీ ఒక ఓటు రేపటి తరాల భవిష్యత్తుకు ఆరోగ్యకరమైన, అభివృద్ధితో కూడిన పరిపాలన పెట్టుబడిగా ఉండబోతుంది అని స్థానిక బిజెపి నేతలు ప్రజలకు వివరించడంలో సఫలీకృతం అవుతున్నారు అని బిజెపి పార్టీ పెద్దలు పేర్కొన్నారు. 

IMG-20250225-WA0542
ప్రజా క్షేత్రం లో రోజూ ఉంటూ అటు వ్యక్తి ఉనికి అలాగే పార్టీ ఉనికి నీ కాపాడుతూ నేటి రాజకీయ రణక్షేత్రంలో నెగ్గుకు రావడం అందుకు కలిసొచ్చే అంశాలను ఒడిసి పట్టి నెగ్గుకురావడం అసలు సిసలైన పరీక్షే, ఎంఎల్.సి ఎన్నికల ప్రచారంలో కాలికి బలపం కట్టుకొన్న చందంగా నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ బిజెపి నేతలు సఫలీకృతులు అవుతున్నారు అని, ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల పరిణామాల్లో భాగంగా ఉప ఎన్నికే అనివార్యం అయితే నేటి ఎమ్మెల్సీ సీటు తో పాటు ఎంఎల్ఏ సీటు కూడా భాజాపా పార్టీ దే అనడంలో అతిశయోక్తి లేదు అని పలు సంఘాల నాయకులు వారి పరిశీలనగా పేర్కొంటున్నారు. 
బిజెపి పార్టీ కి నియోజకవర్గం తో పేరు బంధం, పార్టీ బంధమే కాదు నిజమైన పేగు బంధం గానే ఉంటుంది, అలాగే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎప్పటికైనా ప్రజా పక్షమే బిజెపి పార్టీ అని ప్రజల్లో పెరిగిన విశ్వసనీయతలు పార్టీని నియోజకవర్గ స్థాయిలో ఆదరించడానికి అసలైన కారణం అంటూ పార్టీ ముఖ్య నేత ఒకరు వారి నిబద్ధతను, నిష్ట ను పేర్కొన్నారు.  IMG-20250225-WA0544
తాజాగా రాష్ట్రంలో బీసీ వర్గీకరణ, సామాజిక రాజకీయ సీట్ల ప్రాధాన్యత, అసమాన హక్కుల తాలూకా రాజకీయ పోరాటంలో జగిత్యాల రాజకీయ అడ్డ, బీసీ బిడ్డే అనే నినాదాన్ని జోరుగా వినిపిస్తూ బిజెపి అనుకూలిత బీసీ సంఘాలు జగిత్యాల బీసీ డిక్లరేషన్ గా గర్జిస్తున్నాయి. 
చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు కేంద్రంలో నేడో రేపో అమలు జరిగేలా ఉండడంతో జగిత్యాల నియోజకవర్గం కు మహిళా రిజర్వేషన్ వచ్చేలా ఉండొచ్చు అలా అయితే క్రమంగా ఇప్పటికే బలపడుతున్న బిజెపి మహిళా అభ్యర్థి ఎంఎల్ఏ అభ్యర్థిగా శాశ్వతంగా జగిత్యాల శిలాఫలకాలపై చెక్కబడి నాటి ఝాన్సి లక్ష్మీ బాయి లాంటి సుభిక్షమైన పాలన నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు అందుబాటులో రానున్నది అంటూ బిజెపి బూతు స్థాయి నేతలు అమితమైన విశ్వాసమును తెలియజేస్తున్నారు.

 

Tags

More News...

Local News 

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జీలుగుల గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ఎట్టకేలకు విద్యుత్ మీటర్ మంజూరు అయింది. గత 14 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది కష్టాలపాలవుతుండగా, డిఎం అండ్ హెచ్ఓ డా. అల్లేo అప్పయ్య చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది. తాజాగా...
Read More...
Local News 

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్. 
Read More...
Local News 

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*   భీమదేవరపల్లి మే 9 (ప్రజామంటలు) : హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్, ఉపాధ్యక్షులు చిట్కూరి అనిల్ రక్తదానము చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి సేవ...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో 17 కోట్ల నిధులతో నిర్మించబోయే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలని కొబ్బరికాయ కొట్టి  శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనంతరం  మాట్లాడుతూ పనులని త్వరగా ప్రారంభించి,పూర్తి చేసి...
Read More...
Local News 

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు.. సికింద్రాబాద్, మే 08 (ప్రజామంటలు): పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బన్సీలాల్ పేట డివిజన్ లో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ఆర్మీ ఎంత పటిష్టంగా ఉందో ఈ ఆపరేషన్ తో...
Read More...
Local News 

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్  

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలోని 735 సర్వే ప్రభుత్వ భూమిని కొంత భూమిని క్రీడా మైదానానికి ( మినీ స్టేడియం) కేటాయించాలని కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ విప్ ను  మండలానికి చెందిన క్రీడాకారులు కోరగా,గురువారము ఆర్డీవో మదు సుదన్, తాసిల్దార్ వరందన్, ఆర్ఐ అనూష,సర్వేయర్ మోకా పైకి వచ్చి...
Read More...
Local News 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  ఉగ్రమూకల ఉన్మాదచర్య తో  ఊపిరి విడిచిన ముద్దుబిడ్డల *"గని" *  అంతులేని వేదన తో  ఉలుకుపలుకు లేక నిస్తేజంగా నిలిచిన పెహల్గాం పుడమితల్లి....   తీరని దుఃఖం తో ఎరుపెక్కిన కళ్లతో సమైక్య బలం చాటిన భారతీయుల భావోద్వేగాలుముష్కరుల పాలిట యమపాశాలు కాగా ఉగ్రవాద...
Read More...
Local News 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్                                                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 ( ప్రజా మంటలు)    అధిక శబ్దం కలిగించే 130  ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్స్ ద్వంసం     రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు పాటించి జిల్లా పోలీసులకు సహకరించండి    శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను గత...
Read More...
Local News 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర                                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని రామ్ బజార్ లో గల వాసవి మాత ఆలయంలో వాసవి మాత జయంతి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, ఉత్సవమూర్తికి పల్లకి సేవ, ఫల పంచామృత అభిషేకం, వసంత రుతువులో లభ్యమయ్యే, ఆమ్ర, పలరసాభిషేకం నిర్వహించారు. మాతలు విశేష సంఖ్యలో  సామూహిక...
Read More...
Local News 

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం జగిత్యాల మే 7, ప్రజా మంటలు  విశ్వహిందూ పరిషత్  ఆధ్వర్యంలో జగిత్యాల నగర సేవా ప్రముఖ ఎలగందుల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ కుట్టుమిషన్ శిక్షణ కేంద్రంలో మహిళలు మూడు నెలలు ట్రైనింగ్ పొందుతారు.ఆ తర్వాత సర్టిఫికెట్స్ ఇవ్వబడుతుంది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩 భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : వాసవి మాత జయంతి సందర్భంగా అంచురీస్ కన్వెన్షన్ హాల్లో ఆర్యవైశ్యులందరు, వాసవి మాతకు కుంకుమ పూజలు నిర్వహించారు. మన దేశం శాంతియుతంగా, సుభిక్షంగా ఉండాలని వాసవి మాతను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అంచూరి వెంకట్రాజము, గౌరవ అధ్యక్షులు పెద్ది సూర్య ప్రకాశం, కార్యవర్గ సభ్యులు...
Read More...
Local News 

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు) : ఉగాండా కు చెందిన యువతి వ్యభిచారం చేస్తూ బోయిన్ పల్లి పోలీసులకు పట్టుబడింది. బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతి రాజు తెలిపిన వివరాలు...మబ్జి షరాన్(23)అనే యువతి ఉగాండా దేశంలోని కోకో మేర్ ప్రాంతం నుంచి గత ఏడాది ఫిబ్రవరి21న టూరిస్ట్ వీసాపై ముంబై కి వచ్చింది. అక్కడి నుంచి...
Read More...