ఇల్లు లేని నిరుపేదల దరఖాస్తులు పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

On
ఇల్లు లేని నిరుపేదల దరఖాస్తులు పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

          సిరిసిల్ల రాజేంద్ర శర్మ
 జగిత్యాల ఏప్రిల్ 23 ( ప్రజా మంటలు)
ఇల్లు లేని నిరుపేదల దరఖాస్తులు పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలి అన్నారు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

ఇందిరమ్మ ఇండ్లు మంజూరి కొరకై లబ్ధిదారులు అర్హత  పరిశీలించుట శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ .


బుధవారం రోజున జిల్లా  కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా తో కలిసి పాల్గొ న్నారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  ప్రవేశ పెట్టబడిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కొరకై సొంత స్థలం కలిగి ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించుట కొరకై జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో నలుగురిని  గెజిటెడ్  స్పెషల్ ఆఫీసర్ లను మండలాల వారిగా కమిటీలు   ఏర్పాట్లు చేసి పకడ్బందీ గా అవకతవకలు తావు లేకుండా కలెక్టర్  అధికారులకు సూచించారు. 
ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్న వారికి పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలని అధికారులకు సూచించారు.

జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ ప్రొజెక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం  హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నది

ఈ శిక్షణ కార్యక్రమంలో వచ్చిన అధికారులను ఉద్దేశించి రాష్ట్ర అధికారాలకు ఆదేశాల మరియు సూచనలు పాటిస్తూ ఆయా గ్రామంలోని ఇందిరమ్మ కమిటీల ద్వారా దరఖాస్తుల జాబితా లను పరిశీలిస్తూ ఇల్లు లేని నిరుపేదలకు గుర్తించ వలసిందిగా అధికారులను ఆదేశించారు .

ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను గుర్తించుటకు ఈ క్రింది విషయాలను గమనించవలసిందిగా అధికారులను సూచించారు .

సొంత ఆర్ సి సి ఇండ్లు కలిగి ఉండరాదు. 
2.5 ఎకరాల పైన వ్యవసాయ భూమి కలిగి ఉండరాదు,
సొంత కారు ఉండరాదు ,
కుటుంబ సభ్యుల కు ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండరాదు. 
వలస వెళ్లిన వారై ఉండరాదు ,
ఆదాయపు పన్ను చెల్లించిన వారై ఉండరాదు. 

ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులు తప్పనిసరిగా  (బి పిఎల్ ) దరిద్ర దిగువ రేఖ అయి ఉండాలి .


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్  మరియు రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎంపీడీవో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

శ్వాస కోశ వ్యాధుల్లో కనీసం 60 శాతం పైనే  కోవిడ్ కేసులు నమోదు

శ్వాస కోశ వ్యాధుల్లో కనీసం 60 శాతం పైనే  కోవిడ్ కేసులు నమోదు ఇమ్యునిటీ పవర్ పెంచుకోవడమే కరోనాకు అసలు మందు..    *గాంధీ క్రిటికల్ కేర్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ కిరన్ మాదాల సికింద్రాబాద్ మే 17 (ప్రజామంటలు): గత రెండు దశలల్లో అందరిని గడగడలాడించిన కోవిడ్ భూతం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మళ్ళీ వ్యాపిస్తుందన్న వార్తలు కలవరపరుస్తున్నాయి. ఈ నేపద్యంలో గాంధీ ఆసుపత్రి క్రిటికల్ కేర్ మెడిసిన్ హెచ్ఓడీ...
Read More...
Local News 

భూభారతి చట్టం.. రైతుల చుట్టం.. 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం

భూభారతి చట్టం.. రైతుల చుట్టం.. 18 రాష్ట్రాల్లో భూభారతి పై అధ్యయనం చేశాం ..బుగ్గారం మే 17 (ప్రజా మంటలు) ప్రజలు మేధావులతో చర్చించాకే చట్టంగా రూపొందించాం.. బుగ్గారం రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  బుగ్గారంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద రెవెన్యూ సదస్సు ప్రారంభం ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి   జగిత్యాల మే 17 (ప్రజా మంటలు): సీనియర్ సిటీజేన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు .శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ  గెస్ట్ హౌస్ లో భూభారతి సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన రెవెన్యూశాఖ మంత్రి  ని సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు...
Read More...
Local News 

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం జగిత్యాల మే 17 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలో భూభారతి కొత్త రెవెన్యూ చట్టం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్ & బి గెస్ట్ హౌస్ లో...
Read More...
Local News 

ప్రతి ఒక్కరికీ "చుట్టంలా ఉండే చట్టం' భూ భారతి చట్టం*

ప్రతి ఒక్కరికీ గొల్లపల్లి మే 17 (ప్రజా మంటలు): *రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి నూతన రెవెన్యూ చట్టం అమలులో బాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో శనివారం రోజున బుగ్గారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన భూ భారతి సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు...
Read More...
Local News 

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్  

మంత్రి పొంగులేటిని మర్యాద పూర్వకంగా కలిసిన  మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్   జగిత్యాల మే 17 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలో భూభారతి కొత్త రెవెన్యూ చట్టం అవగాహన సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్ & బి గెస్ట్ హౌస్ లో...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ

గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తుతెలిసిన డెడ్ బాడీ సికింద్రాబాద్  మే 17 (ప్రజా మంటలు): గాంధీ ఆస్పత్రి ఆవరణలో మరో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీలో వెయిటింగ్ హాల్ సమీపంలో పడి ఉన్న దాదాపు 55-60 ఏళ్ల మహిళ మృతదేహాన్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. డెడ్ బాడీ వద్ద ఎలాంటి...
Read More...
Local News 

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్

బన్సీలాల్ పేట టిడిపి డివిజన్ అధ్యక్షుడిగా సందీప్ సికింద్రాబాద్ మే 17 (ప్రజా మంటలు):: తెలుగుదేశం పార్టీ బన్సీలాల్ పేట డివిజన్ నూతన అధ్యక్షుడిగా మునిగే సందీప్ కుమార్ ఎన్నికయ్యారు. టిడిపి బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు  సనత్ నగర్ టిడిపి ఇన్‌చార్జ్ శ్రీపతి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో తనను అధ్యక్షుడిగా నియమించినట్లు సందీప్ పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచి పార్టీ...
Read More...
Local News 

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు హైదరాబాద్ మే 16 ( ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదులో  పుణ్యశ్లోక లోకమాత రాణి  అహల్యబాయి హోల్కర్  300వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రస్థాయి కార్యశాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ శివ ప్రకాష్ జి,  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు...
Read More...
Local News 

కలెక్టర్లు మానవీయకోణంలో  భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో  పర్యటన చేయండి  ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి

కలెక్టర్లు మానవీయకోణంలో  భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో  పర్యటన చేయండి  ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి . రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)జగిత్యాల లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మంత్రి సమీక్ష నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై కలెక్టర్లకు...
Read More...
State News  Spiritual  

సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి 

సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి    ఈశాన్య గణపతికి ప్రత్యేక పూజలు  (రామకిష్టయ్య సంగనభట్ల...          9440595494)కృష్ణ పక్ష చతుర్థిని సంకష్ట హర  చతుర్థి అంటారు. వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేష పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసంకు ముగింపు పలికి...
Read More...
Local News  State News 

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ. .(రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494) అవిభక్త కరీంనగర్ జిల్లాలో తొలి తరం నక్సలైట్ నాయకులలో ముఖ్యులైన పండుగ నారాయణ సార్ మే 15న ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.మూడు నెలలుగా కాలేయం అన్న వాహిక వద్ద ఏర్పడిన కంతితో,  జాండిస్ వ్యాధితో   జీర్ణవ్యవస్థ వ్యవస్థకు అడ్డు పడి తెలంగాణ...
Read More...