2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం
జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)
2024-25 వ విద్యా సంవత్సరమునకు గాను SC/ST/BC/OC/MINORITY విద్యార్థిని విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ (ఉపకార వేతనములు) లకు దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ:31-05-2025.
2024-25 వ విద్యా సంవత్సరమునకు గాను జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి SC/ST/BC/OC/MINORITY విద్యార్థులు అన్ లైన్ స్కాలర్ షిప్ ధరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ:31-05-2025.
కావున జగిత్యాల జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాల్స్ ఇప్పటి వరకు ధరఖాస్తు చేసుకోని విద్యార్థులకు తెలియజేసి జగిత్యాల జిల్లాలో ఆన్ లైన్ దరఖాస్తులను పెంచేందుకు చేర్యతీసుకోగలరు.
2024-25 వ విద్యా సంవత్సరములో కళాశాల స్థాయిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను ఆన్ లైన్ లో సంబంధిత డిస్ట్రిక్ట్ ఆఫీస్ కి ఫార్వార్డ్ చేయగలరు మరియు బ్యాంకు అకౌంట్స్ కి ఆధార్ సీడింగ్ లేని విద్యార్థులతో ఆధార్ సీడింగ్ చేసుకోమని తెలియజేసి ఆధార్ సీడింగ్ చేసుకునెల చేర్యతీసుకోగలరు.
E-pass website (http://telanganaepass.cgg.gov.in) నందు అన్ లైన్ స్కాలర్ షిప్ లకై ధరఖాస్తులు చేసుకోగలరు ఇట్టి సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు

కలెక్టర్లు మానవీయకోణంలో భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి
.jpg)
సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

మంత్రి పొంగులేటి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వవిప్ అడ్లూరి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ
