శ్రీ లక్ష్మీ గణపతి మందిరంలో ఘనంగా గణనాథునికి అంగరంగ వైభవంగా సహస్ర కలశాభిషేకం, ఫల పంచామృతాభిషేకాలు
జగిత్యాల ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి మందిర 24వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం. మూలమూర్తి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి సహస్ర కలశాభిషేకం, పలు పంచామృతాభిషేకం, సహస్ర నామార్చన, స్వామివారి వైధిక క్రతువులను శ్రీమాన్ నంబి వేణుగోపాల చారి కౌశిక, తిగుళ్ళవిశ్వనాథ శర్మ, ఆలయ అర్చకులు శంకర్ శర్మ లు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ఫల పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొని గణనాథునికి అభిషేకాలను తిలకించి నేత్రానంద భరితులయ్యారు.
ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలను అన్నప్రసాదాన్ని ఇతర చేశారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ సభ్యులు కోటగిరి శ్రవణ్ కుమార్, కన్వీనర్ జిల్లా ప్రభాకర్, యాదగిరి మారుతీరావు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జి ఆర్ దేశాయ్, కోటగిరి రవీందర్, జక్కుల శ్రీనివాస్, సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)