పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత  -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.

On
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత  -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.

మెట్టుపల్లి జూన్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):


పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలు అందరి పైన ఉందని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్బంగా మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రోజు రోజుకి మారుతున్న జీవన విధానాలు, యాంత్రికరణ వలన పర్యావరణం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా అలవాటు చేసుకోవాలని అన్నారు. భవిష్యత్తు తరాల్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరం ప్రకృతిని మరియు పర్యావరణాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ మరియు జిల్లా అటవీ అధికారి యం. రవి ప్రసాద్ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పలు సూచనలు చేసారు.అంతకుముందు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన మొక్కల్ని సీనియర్ మరియు జూనియర్ సివిల్ జడ్జిలు, న్యాయవాదులు నాటారు.

ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి గజేల్లి రామ్ దాస్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, లోక్ అదాలత్ మెంబర్లు వడ్డేపల్లి శ్రీనివాసన్, జేడి సుధాకర్, న్యాయవాదులు మన్నె గంగాధర్, గురిజెల గోపి, రాజ్ మహ్మద్, జిల్లా వెంకటేశ్వర్లు, మగ్గిడి వెంకట నర్సయ్య, కుమరం శ్రీనివాస్, కోటగిరి వెంకటస్వామి, ఏలేటి రామ్ రెడ్డి, గడ్డం శంకర్ రెడ్డి, పోలకొండ దయాకర్ వర్మ, కాజీపేట స్రవంతి, ఆకుల మానస, అటవీ అధికారులు అరుణ్ కుమార్, సురేష్ కుమార్, చైతన్య శ్రీ, ప్రదీప్, సాయిరాం, సత్తర్, మధు తదితరులు ఉన్నారు.

Tags

More News...

Local News 

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ జగిత్యాల జూన్ 6: రాష్ట్ర కేబినెట్ నిర్ణయాల పట్ల తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు,పెన్షనర్ల డిమాండ్లపై స్పందించిన ముఖ్యమంత్రి రెవెన్యూ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కు,త్రి...
Read More...
Local News  State News 

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు విద్యుత్ దీపాల అలంకరణలో మస్జీద్,ఈద్గాలు సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : ముస్లింలకు పవిత్ర పండుగ  బక్రీదు ను నేడు భక్తి శ్రద్దలతో జరుపుకోనున్నారు. ఈమేరకు పండుగ కు రెండు రోజుల ముందే నుంచే సందడి ప్రారంభమైంది. గొర్రె పొట్టేల విక్రయాలు జోరుగా సాగుతుండగా, మరో వైపు బక్రీద్ పండుగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే...
Read More...
Local News 

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : గాంధీ హాస్పిటల్,భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో సహాయం కోసం ఎదురు చూస్తున్న మహిళల కోసం అభయ సపోర్ట్ సెంటర్ ను  గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఎంసీహెచ్ ఆసుపత్రికి వచ్చే మహిళలకు అవసరమైన సేవలు అందించాలని సూచించారు. డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం...
Read More...
Local News 

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్   - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్   - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) : దీర్ఘకాలంగా బాధిస్తున్న నొప్పులకు చికిత్స నిర్వహించి  త్వరితగతిన ఉపశమనం కల్పించే అత్యాధునిక వైద్యపద్ధతులు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ప్రారంభం అయ్యాయి. గాంధీ అనస్టీషియా విభాగం ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన పెయిన్‌ క్లినిక్‌లో  శుక్రవారం ముగ్గురు రోగులకు ఇంటర్‌వెన్షన్‌ ప్రొసీడర్స్‌ద్వారా ట్రీట్మెంట్ అందించినట్లు గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ఎన్‌...
Read More...
Local News 

మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.    రాయికల్  జూన్ 6 ( ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన మైనర్  బాలికను నిందితుడు  సామల్ల అరవింద్ వయస్సు 28 సంవత్సరాలు అనే వ్యక్తి అత్యాచారo చేసిన ఘటనలో నిందితుడిపై  ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసు అధికారులు  ఆధారాలు సమర్పించగా పి.పి  కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను...
Read More...
Local News 

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్              జగిత్యాల జూన్ 6 ( ప్రజా మంటలు  )                                                                                      జిల్లాలో గల ఈ వీ ఎం గోడౌన్ ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ  వి ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలలో తనిఖీ. చేయనున్నారు. అందువలన ఈవీఎం గోడౌన్  సందర్శించడం జరిగిందని తెలిపారు.             కలెక్టర్ వెంట...
Read More...
Local News 

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్ జగిత్యాల జూన్ 6 ( ప్రజా మంటలు) మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు మహిళలను కోటశ్వరులుగా తీర్చి దిద్దే ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని, అందులో భాగంగా ఆయా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి రఘువరన్ తెలిపారు. జగిత్యాల రూరల్...
Read More...
Local News 

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జూన్ 6 (ప్రజా మంటలు)  బక్రీద్ పండగ ను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ అన్నారు. ఈనేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ తరపున భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన కూడళ్లలో ,మసీదులు, మార్కెట్ ప్రాంతాలు,టవర్ సర్కిల్ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన...
Read More...
Local News 

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ  

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ   జగిత్యాల జూన్ 6 (ప్రజా మంటలు) జిల్లా స్పెషల్ బ్రాంచ్  విభాగం లో  హెడ్ కానిస్టేబుల్స్ గా విధులు నిర్వహించి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏ ఎస్ ఐ)గా పదోన్నతి పొందిన మహమ్మద్ ఆరిఫ్  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ ఏఎస్ఐ  పదోన్నతి స్టార్ చిహ్నాన్ని అలంకరించి...
Read More...
Local News  State News 

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

 దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్  జూన్ 07:తెలంగాణ సోయి లేని ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోందిదాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించకపోతే జాగృతి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. వానాకాలం వచ్చినా వడ్ల కొనుగోళ్లు పూర్తి చేయరారేషన్ షాపుల్లో ప్రజలు పడుతోన్న వెతలను తీర్చాలని కల్వకుంట్ల కవిత డిమాండ్...
Read More...
Local News 

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి  - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి  - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు సికింద్రాబాద్ జూన్ 05 (ప్రజామంటలు)::ముస్లింలకు పవిత్ర పండుగ  బక్రీదును పురస్కరించుకుని సికింద్రాబాద్ చిలకలగూడ మున్సిపల్‌గ్రౌండ్ లో గొర్రెపొట్టేళ్ల విక్రయ కేంద్రాలను  ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ, స్థానిక పోలీసుల పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన దాదాపు 50 స్టాల్స్‌లల్లో మేకలు, పొట్టేళ్ల క్రయ అమ్మకాలతో సందడి నెలకొంది.  చిలకలగూడ పరిసర ప్రాంతాలకు చెందిన నలభై ముస్లిం...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ.. మొక్కలపెంపకం, ఇంకుడు గుంతలపై అవెర్నెస్ సికింద్రాబాద్ జూన్ 05 (ప్రజామంటలు): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మక్తల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం  సోమ సుందరం వీధి, మంజు థియేటర్, ప్యాట్నీ సెంటర్ ల మీదుగా మొక్కలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.  అనంతరం ఎస్వీఐటీ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు...
Read More...