9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల జూన్ 5 (ప్రజా మంటలు)
తెలంగాణ రైజింగ్ 2047,100 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణ 9 వ వార్డు లింగం చెరువు వద్ద వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అంతకుముందు ఇటీవల మరణించిన 9వ వార్డు అర్ పి నూరి కి సంతాపంగా మౌనం పాటించారు.
ఎమ్మేల్యే మాట్లాడుతూ
నూకపల్లి డబల్ బెడ్ రూమ్ కాలనీ నీ జగిత్యాల పట్టణంలో కలపడం జరిగింది
జగిత్యాల చుట్టు గ్రామాల పరిసర ప్రాంతాలు కలపడం వల్ల అభివృద్ధి వేగంగా పెరిగింది.
100 రోజుల ప్రణాళిక తో పట్టణం పారిశుద్ధ్యం పచ్చదనం.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లో పట్టణం లో18వేల ఇండ్లకు ఉచిత కరెంట్.
20వేల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం.
అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా రాష్ట్రం లో
డబల్ బెడ్ రూం కాలని లో దాదాపు సగం ఇండ్లకు సీసీ రోడ్లు పూర్తి అయ్యాయి..
రాష్ట్రం ఎక్కడాలేని విధంగా డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం.
పట్టణంలో 25 కోట్ల తో పనులు జరుగుతున్నాయి
,జగిత్యాల పట్టణం లో కలిపిన ప్రాంతాలకు 20 కోట్లు,స్పెషల్ గ్రాంట్ 50 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి.
రాయికల్ పట్టణానికి 15 కోట్ల మంజూరు అయ్యాయి.
జగిత్యాల ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు కృషి చేస్తున్న..
జగిత్యాల పట్టణం లో తాగు నీటి కోసం 36 కోట్ల తో పనులు జరుగుతున్నాయి..
ఎస్ కె ఎన్ ఆర్ కళాశాల లో తాగు నీటి ట్యాంక్ నిర్మాణం తో శంకుల పల్లె,పోచమ్మ వాడ,హనుమాన్ వాడ ఇతర ప్రాంతాలకు నీటి కష్టాలు తీరుతాయి.
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన,మాజీ కౌన్సిలర్ లు శ్రీలత రామ్మోహన్ రావు,
కోలగాని సత్యం, క్యాదసు నవీన్,సిరికొండ రాజయ్య,వొంటిపులి రాము,ములసపు మహేష్, చిట్ల మనోహర్,రవి శంకర్,
, ఏఈ లు అనిల్, శరన్ , టి పిఓ శ్రీనివాస్,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..
