గొల్లపల్లి మండలంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు
గొల్లపల్లి జూన్ 02 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం వ్యాప్తంగా ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక తాసిల్దార్ వరందన్, ఆవిష్కరించారు వ్యవసాయ మార్కెట్, రక్షకబట నిలయం మండల ప్రజా పరిషత్ విద్యుత్ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయ తో పాటు గ్రామ పంచాయతీలు తెలంగాణ ఎగురవేసి మహాత్ముల చిత్రపటాలకు పూల వేసి ఘనంగా నివాళులర్పించారు
అనంతరం తెలంగాణ రాష్ట్ర విశిష్టతను విస్మరిస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల ఆత్మ శాంతి చేకూరాలని ఆకాంక్షించారు సందర్బంగా ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వరందన్ ,మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్ వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి,ఎంపిడిఓ రామ్ రెడ్డి, సూపర్డెంట్ రవీందర్ రావు, ఎంఈఓ జమున దేవి,కరుణ శ్రీ ,వెటర్నరీ డాక్టర్ రవీందర్, ఎస్ సిహెచ్ సతీష్,గొల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి
మార్కెట్ పాలక వర్గ సభ్యులు, కొక్కుల జలందర్, అంతేనా శివయ్య, నక్క రాజయ్య, దస్తగిరి, లక్ష్మణ్ రావు, చాడ సత్తయ్య, వెంకటరమణ, కట్ట లక్ష్మణ్ ప్రజాప్రతి నిధులు నాయకులు మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ భాద్యత గా భావించాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత

భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

అమ్మక్కపేటలో భూ భారతి గ్రామ సభలో పాల్గొన్న జువ్వడి కృష్ణారావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు.
.jpg)
వైద్యులు విధులకు సమయపాలన పాటించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ .

9వ వార్డులో వనమహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ (చింతకుంట)మినీ ట్యాంక్ బండ్

అడ్లూరి" చొరవ తోనే "అభివృద్ధి" పనులు - స్పష్టం చేసిన టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
