జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.
త్వరలో డివిజన్ల వారిగా పాదయాత్రలు
*ఎంపీ అనిల్ కుమార్, ఆదం సంతోష్ వెల్లడి..
సికింద్రాబాద్ మే 22 (ప్రజామంటలు) :
రాబోవు జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ కుమార్ లు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ అధ్యక్షతన మెట్టుగూడా, అడ్డగుట్ట, తార్నాక డివిజన్ల ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ మాజీ సర్పంచ్ సిద్ధేశ్వర్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ శ్రేణులు వివరించాలని, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై అవగాహన కల్పించాలని, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండాలని పేర్కొన్నారు.
అదం సంతోష్ మాట్లాడుతూ..ఏడాది కాలంలో ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసింది అని రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తుందని, జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీలో విజయమే లక్ష్యంగా పని చేయాలని, అందుకు పార్టీ కార్యకర్తలు కీలకమని స్పష్టం చేశాడు. డివిజన్ అధ్యక్షులు బ్రహ్మాజీ, రవి, గంటరాజు, అమర్నాథ్ గౌడ్, కిషోర్ యాదవ్, శిల్పా చారి, గుంటి కృష్ణ, రమేష్, హరి, పర్వేజ్, శేఖర్, శశాంక్, బెన్నా, నిస్సార్, బాబా, అశోక్, సిద్ధులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
