మాదకద్రవ్యాల వినియోగం ద్వారా హింస ,అనారోగ్యం, నైతిక విలువల పతనం

On
మాదకద్రవ్యాల వినియోగం ద్వారా హింస ,అనారోగ్యం, నైతిక విలువల పతనం


జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 24(ప్రజా మంటలు)

మాదకద్రవ్యాల వినియోగం సమాజాన్ని హింస, అనారోగ్యం, నైతిక విలువల పతనం వంటి అనేక దుష్ప్రభావాల వైపు నడిపిస్తోందని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  అన్నారు.

జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టలపై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమం లో బాగంగా   గురువారం పొలాస వ్యవసాయ కళాశాలలో జిల్లా పోలీసు శాఖ  మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో  మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ   ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది.   

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.... సమాజం నుంచి యువత మంచిని మాత్రమే నేర్చుకోవాలని చెడు వ్యసనాలు, అలవాట్లపై, ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోకూడదని విద్యార్థి దశ నుండే మన ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉండాలని అలాంటి ఆలోచన వల్లే మనం జీవితంలో అనుకున్నా స్థాయిలో రాణించగలుగుతామని అన్నారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో యువత పోటీ తత్వంతో ఉండాలని నేటి యువత పైన దేశ అభివృద్ధి ఆధారపడి వుంటుందని అన్నారు. యువత విద్యార్థులు మాదకద్రవ్యాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉండాలని వాటికి బానిస కావడం ద్వారా అనుకోకుండా క్రైమ్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఏదైనా క్రైం చేసినట్లయితే ఎలాంటి ఉద్యోగం కూడా రాదని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి గురించి న సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గాని, డయల్ -100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు.జిల్లాలో డ్రగ్స్ రహిత వాతావరణ నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందిని  డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాలుగా మార్చడం జరుగుతుందని అన్నారు.

అనంతరం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో ముద్రించిన ప్రచారం పోస్టర్లను ఆవిష్కరించారు. 
అవగాహన సమావేశం అనంతరం, డ్రగ్స్, మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్న యువతను జాగృతం చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను ఎస్పి  విద్యార్థులతో కలిసి తిలకించారు.


 కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ సైదా నాయక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కార్యక్రమ కో ఆర్డినేటర్, కళాశాల ఎన్ సి సి   లెఫ్టినెంట్ అధికారి, డీ-అడిక్ట్ ట్రైనర్ పర్లపల్లి రాజు,  సి సి ఎస్ సి.ఐ  శ్రీనివాస్, రూరల్ సి.ఐ కృష్ణారెడ్డి, రూరల్ ఎస్ ఐ సదాకర్, కళాశాల  ఎన్ఎస్ ఎస్ అధికారి ఎల్లాగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష మెట్టుపల్లి అక్టోబర్ 16 (ప్రజామంటలు దగ్గుల అశోక్): చెక్ బౌన్స్ కేసులో మెట్ పల్లి పట్టణానికి చెందిన గంటా రామ్మోహన్ కు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ మెట్ పల్లి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నారం అరుణ్ కుమార్ తీర్పు వెలువరించారు. ఆరు సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువడటం గమనార్హం. ఫిర్యాదుదారు...
Read More...
Local News 

బిసి బంద్ ను విజయవంతం కొరకు  ముందుకు రండి...

బిసి బంద్ ను విజయవంతం కొరకు  ముందుకు రండి... పద్మశాలి మండల కార్యదర్శి అంకం భూమయ్య    గొల్లపల్లి అక్టోబర్ 16 (ప్రజా మంటలు):  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కొరకు ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలని గొల్లపల్లి మండల పద్మశాలి కార్యదర్శి అంకం భూమయ్య  పిలుపునిచ్చారు. రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు ఈనెల 18వ...
Read More...
Local News 

తహసిల్దార్ కార్యాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

తహసిల్దార్ కార్యాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 16 (ప్రజా మంటలు):    గొల్లపెల్లి మండలం లోని తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, జిల్లా కలెక్టర్ నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తు ను శూన్యంగా  పరిశీలించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.    మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు
Read More...
Local News 

గొల్లపల్లిలో పోషణ మాసం కార్యక్రమం 

గొల్లపల్లిలో పోషణ మాసం కార్యక్రమం  (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 16 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలంలో మండల స్థాయి పోషణ మాసం  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిడిపిఓ వీరలక్ష్మి  మాట్లాడుతూ, గర్భిణీ బాలింతలు, పిల్లలు సమతుల్య ఆహారం తీసుకోవాలని ,తక్కువ ఖర్చుతో,ఎక్కువ పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలని  సూచించారు  మరియు తాజా ఆకుకూరలు కూరగాయలు పండ్లు మొలకెత్తిన ప్రతి...
Read More...
State News 

అనవసరంగా మా పేర్లు లాగుతున్నారు - మాకు సంబంధం లేదు - మంత్రులు పొంగులేటి - ఉత్తమ్ కుమార్

అనవసరంగా మా పేర్లు లాగుతున్నారు - మాకు సంబంధం లేదు -  మంత్రులు పొంగులేటి - ఉత్తమ్ కుమార్ కొండా సురేఖ–OSD వివాదం: ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి పేర్లు చర్చలోకి హైదరాబాద్‌ అక్టోబర్ 16: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఆమె వ్యక్తిగత ఓఎస్‌డీ సుమంత్‌పై వచ్చిన బెదిరింపు, అవినీతి ఆరోపణలతో ప్రారంభమైన వివాదం ఇప్పుడు మంత్రివర్గ స్థాయికి చేరింది. డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను బెదిరించాడనే ఫిర్యాదుతో సుమంత్‌ను ప్రభుత్వంసస్పెండ్‌...
Read More...
Local News 

ఈనెల 18న బీసీ బందుకు అన్ని వర్గాలు సహకరించాలి బీసీ జేఏసీ

ఈనెల 18న బీసీ బందుకు అన్ని వర్గాలు సహకరించాలి బీసీ జేఏసీ జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాలలో బీసీ(JAC) నాయకులు రోడ్లపై నిరసన కార్యక్రమం*   జగిత్యాల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపుమేరకు  బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో  జరిగింది  జగిత్యాల పట్టణంలో బీసీ నాయకులు తమకు రావలసిన హక్కులని రావాలని రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్లు పాస్ చేసింది కాబట్టి ఇప్పుడు మరియు...
Read More...
State News 

కొండా సురేఖ మంత్రిపదవికి రాజీనామా చేస్తారా? తొలగిస్తారా?

కొండా సురేఖ మంత్రిపదవికి రాజీనామా చేస్తారా? తొలగిస్తారా? మంత్రి కొండ సురేఖ చుట్టూ రాజకీయ కలకలం — OSD తొలగింపు, అరెస్ట్ వివాదం, మంత్రివర్గ భవిష్యత్తు ప్రశ్నార్థకం హైదరాబాద్ అక్టోబర్ 16: హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణలో మంత్రి కొండ సురేఖ చుట్టూ వివాదాలు మళ్లీ ముదురుతున్నాయి. తాజాగా ఆమె కార్యాలయానికి చెందిన OSD (అఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ను ప్రభుత్వం తొలగించడమే...
Read More...
National 

బీహార్ లో కోట్లl విలువైన మద్యం,వస్తువులు, ఆయుధాలు స్వాధీనం

బీహార్ లో  కోట్లl విలువైన మద్యం,వస్తువులు, ఆయుధాలు స్వాధీనం పాట్నా అక్టోబర్ 16: ₹78.7 లక్షల విలువైన మద్యం, ₹37.14 కోట్ల విలువైన వస్తువులు, ఎన్నిక ప్రకటన తర్వాత 221 అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నట్లు బీహార్ రాష్ట ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ధనబలాన్ని అరికట్టడానికి, బుధవారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు మొత్తం ₹1.284 కోట్ల విలువైన మద్యం, నగదు,...
Read More...
State News 

ముదిరిన మంత్రి కొండ సురేఖ OSD వివాదం - ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులు

ముదిరిన మంత్రి కొండ సురేఖ OSD వివాదం - ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులు కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించే యత్నాలు షురూ OSD సుమంత్ కై పోలీసుల గాలింపు ఇదంతా రెడ్డి వర్గం కుట్రగా సురేఖ ఆరోపణ  హైదరాబాద్ అక్టోబర్ 16 (ప్రజా మంటలు)::  మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి, OSD సుమంత్ కొరకు వెదకడానికి చేసిన ప్రయత్నం అధికార పార్టీలో దుమారం...
Read More...
State News 

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ సికింద్రాబాద్, అక్టోబర్ 15 (ప్రజామంటలు) : సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ బి.ఆర్‌. గవాయి  మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఈ నెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రకటించారు. హైదరాబాద్‌ జిల్లా ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ మరియు అనుబంధ సంఘాల అత్యవసర...
Read More...
Local News 

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు): మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాందిఅవుతుంది అను ఐ సి డి ఎస్ సి డి పి ఓ వాణిశ్రీ  అన్నారు.జిల్లాలోని ధర్మపురి ఐ సీ డి ఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ బి వాణిశ్రీ  ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు బుధవారం రోజున సారంగపూర్ రైతు వేదికలో ఘనంగా...
Read More...
Local News 

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు.. తాము బీసీలకు వ్యతిరేకం కాదు..  రాజ్యాంగ బద్దంగా నిర్ణయాలు తీసుకోవాలి    సికింద్రాబాద్ లో రాష్ర్ట రెడ్డి జేఏసీ సమావేశం సికింద్రాబాద్, అక్టోబర్ 15 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ లో బుధవారం తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ...
Read More...