బీడీ కార్మికుల తో మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 24(ప్రజా మంటలు)
పట్టణంలో 45వ వార్డులో బీడీ కార్మికులతో ముచ్చటించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
అక్కడున్న బీడీ కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4000 ఇస్తానన్న పెన్షన్ కేసీఆర్ ఉన్నప్పుడు వస్తున్న పెంచని వస్తుందని అన్నారు.
ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం అంటున్న ఈ ప్రభుత్వం రోజు కూలి చేసుకునే వాళ్ళం బస్సులో ప్రయాణం చేస్తే మా పొట్ట ఎట్లా గడుస్తుందని, 500 రూపాయలు తీసుకొని కిరాణా షాప్ కు వెళ్తే రెండు రోజులకు కూడా సరుకులు రావట్లేదని నిత్యవసర సరుకులు తగ్గించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇస్తానన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని మళ్ళీ కేసీఆర్ వస్తేనే అందరి జీవితాలు బాగుపడతాయని అన్నారు. కెసిఆర్ కవితక్క కృషితో బీడీ కార్మికులకు పెన్షన్ వచ్చిందని అందుకుగాను బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ దారీ ఖర్చులకు గాని 4000 రూపాయలు అందజేసిన బీడీ కార్మికులు
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీలం ప్రియాంక ప్రవీణ్ మాజీ కౌన్సిలర్ సంధ్య కిషోర్ నాయకులు గంగారెడ్డి పెండం గంగాధర్ ప్రశాంత్ వెంకట్
బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భూటాన్ దేశంలో ముల్కనూర్ వాసి ధనశ్రీకు భరతనాట్య అవార్డు

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

భూకబ్జాదారులపై గాంధీనగర్ పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
