బీడీ కార్మికుల తో మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 24(ప్రజా మంటలు)
పట్టణంలో 45వ వార్డులో బీడీ కార్మికులతో ముచ్చటించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
అక్కడున్న బీడీ కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4000 ఇస్తానన్న పెన్షన్ కేసీఆర్ ఉన్నప్పుడు వస్తున్న పెంచని వస్తుందని అన్నారు.
ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం అంటున్న ఈ ప్రభుత్వం రోజు కూలి చేసుకునే వాళ్ళం బస్సులో ప్రయాణం చేస్తే మా పొట్ట ఎట్లా గడుస్తుందని, 500 రూపాయలు తీసుకొని కిరాణా షాప్ కు వెళ్తే రెండు రోజులకు కూడా సరుకులు రావట్లేదని నిత్యవసర సరుకులు తగ్గించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇస్తానన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని మళ్ళీ కేసీఆర్ వస్తేనే అందరి జీవితాలు బాగుపడతాయని అన్నారు. కెసిఆర్ కవితక్క కృషితో బీడీ కార్మికులకు పెన్షన్ వచ్చిందని అందుకుగాను బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ దారీ ఖర్చులకు గాని 4000 రూపాయలు అందజేసిన బీడీ కార్మికులు
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీలం ప్రియాంక ప్రవీణ్ మాజీ కౌన్సిలర్ సంధ్య కిషోర్ నాయకులు గంగారెడ్డి పెండం గంగాధర్ ప్రశాంత్ వెంకట్
బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
