"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ
కొప్పుల పుస్తకాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్
జలవిహార్ లో ఈ నెల 20, సా.5 గం.లకు
హైదరాబాద్ ఏప్రిల్ 18:
మాజీమంత్రి, కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల రాజకీయ జీవితంపై రచించించిన " కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకాన్ని BRS అధినేత కేసీఆర్, ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమానికి, జూలూరు గౌరీశంకర్ (తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్) సభాధ్యక్షులుగా,ముఖ్య అతిథులుగా తన్నీరు హరీష్ రావు, ప్రముఖ సీనిరచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్, కల్లకుంట్ల కవిత,శాసనమండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదన చారి, మహమూద్ అలీ, విశిష్ట అతిథులుగా బోయినెపల్లి వినోద్ కుమార్,మాజీ మంత్రులు జి. జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్,సత్యవతి రాథోడ్,వి. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు,పటోల్ల సబితా ఇంద్రారెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్,పద్మరావు గౌడ్,వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్యాడ అజయ్, చామకుర మల్లారెడ్డి, బండ ప్రకాష్ (శాసనమండలి,రాజ్యసభ సభ్యులు దీకొండ దామోదర్ రావు, వడ్డీరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి,సిపిఐ జాతీయ నాయకులు కె. నారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)