అంతర్ జిల్లా దొంగ అరెస్ట్ సుమారు 25 లక్షల విలువగల 28.6 తులాల బంగారం స్వాధీనం
జగిత్యాల ఏప్రిల్ 10 (ప్రజా మంటలు) సిరిసిల్ల . రాజేంద్ర శర్మ
అంతర్ జిల్లా దొంగ ను అరెస్ట్ చేసినట్లు 25 లక్షల విలువగల 28.6 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ
బక్కశెట్టి కొమురయ్య @ రేగుల అజయ్ కుమార్ అనే పాత నేరస్తుడు మంచిర్యాల జిల్లాకు చెందిన దొంగ అనుమానస్పద స్థితిలో ఉండగా జగిత్యాల బస్టాండ్ వద్ద వాహనాల తనికి సమయంలో పట్టుకున్న పోలీసులు అతడిని సోదా చేయగా సుమారు 25 లక్షల విలువ గల 28.6 తులల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకొని విచారణ చేయగా రేకుల అజయ్ కుమార్ (53) మంచిర్యాల టౌన్ లో ఉండేవాడు స్వస్థలం జగిత్యాల జిల్లా మల్యాల అని తెలిసింది. ఇదివరకే పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసి జైలు కు వెళ్లి వచ్చి జగిత్యాల పట్టణ ప్రాంతంలో దొంగతనం చేసి దొరకడం జరిగింది. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుఎస్పీ తెలిపారు .
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. అనంతరం నిందితులను ప్రతిభతో పట్టుకొని సొత్తు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇన్స్పెక్టర్ వేణు ,ఎస్సై కిరణ్, గీత ,సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ విశాల్ ,జీవన్, మల్లేష్ ,గంగాధర్, సంతోష్, రాజిరెడ్డి లకు రివార్డులు అందజేసి అభినందించారు జిల్లా ఎస్పీ.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్
