ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా  

On
ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా  

సికింద్రాబాద్, అక్టోబర్ 12 ( ప్రజామంటలు) : 


లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సర్వీస్ వీక్ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఆధ్వర్యంలో, విమెన్స్ కాలేజ్, కోటి (VCIWU) సహకారంతో మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన, నైరాశ్య లక్షణాలను గుర్తించడం, వాటిని సమర్థంగా ఎదుర్కొనే పద్ధతులపై విలువైన సూచనలను ఇచ్చారు.

ప్రముఖ మనస్తత్వవేత్త  పి .జ్యోతి రాజా, లైఫ్ స్కిల్స్ ట్రైనర్ ఆండ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్‌గా మాట్లాడుతూ ..మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా ముఖ్యం. ప్రతి ఒక్కరూ తమ భావోద్వేగాలను గౌరవించి, సమతుల్య జీవన శైలిని అలవర్చుకోవాలి అని హితబోధ చేశారు. క్లబ్ సభ్యులు, కళాశాల సిబ్బంది,విద్యార్థులు ప్రముఖ మనస్తత్వవేత్త  జ్యోతి రాజా కు ఆత్మీయ సత్కారం చేశారు. క్లబ్ అధ్యక్షురాలు నాగేశ్వరి మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యం పై అవగాహన పెంపు సమాజ అభివృద్ధికి కీలకం అన్నారు. కళాశాల తరఫున విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు.కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Tags
Join WhatsApp

More News...

శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి అక్టోబర్ 12 (ప్రజా మంటలు): ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ -2 కు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఎస్సార్ఎస్పీ-2గా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  ప్రకటించారు. తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. ❇️ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ వారు సేవలను...
Read More...
Local News 

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం సికింద్రాబాద్, అక్టోబర్ 12 ( ప్రజామంటలు): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలలో రోడ్ల పక్కన  ఫుట్ పాత్ మీద జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులను గుర్తించి ఆదివారం స్కై ఫౌండేషన్ 286వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు  నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి జీవనోపాధి పొందేలా కుటీరపరిశ్రమలను నెలకొల్పి స్వయం ఉపాధిపథకాలను చేపట్టితే నిరాశ్రయులులేని రాష్ట్రంగా...
Read More...
Local News 

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా  

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా   సికింద్రాబాద్, అక్టోబర్ 12 ( ప్రజామంటలు) :  లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సర్వీస్ వీక్ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఆధ్వర్యంలో, విమెన్స్ కాలేజ్, కోటి (VCIWU) సహకారంతో మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన, నైరాశ్య లక్షణాలను గుర్తించడం, వాటిని సమర్థంగా ఎదుర్కొనే...
Read More...
Local News 

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి,ఎంపీ ఈటల సికింద్రాబాద్, అక్టోబర్ 12 (ప్రజామంటలు): ముదిరాజులకు పూర్తిగా అండగా ఉంటామని. వారికి అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తామని. అందరూ ఐక్యమత్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ లు  పేర్కొన్నారు. ఆదివారం  సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్మండి నామాలగుండు లో ముదిరాజ్ ల...
Read More...
Local News 

హిందూ మతం మైనార్టీలో పడిపోతే ఇక సెక్యులరిజం ఉండదు..

హిందూ మతం మైనార్టీలో పడిపోతే ఇక సెక్యులరిజం ఉండదు.. సనాతన ధర్మం ఎంతో గొప్పది..దానిని పరిరక్షించడం ప్రతి హిందువు బాధ్యత    స్కందగిరి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సికింద్రాబాద్, అక్టోబర్ 12 (ప్రజామంటలు) : భారత దేశంలో సనాతన ధర్మం ఎంతో గొప్పదని,దానిని  పరిరక్షించడం ప్రతి ఒక్క  హిందువు బాద్యత అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు....
Read More...
Local News 

కార్ ఆటో డి ఒకరికి గాయాలు.

కార్ ఆటో డి ఒకరికి గాయాలు. ఇబ్రహీంపట్నం అక్టోబర్ 12 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం  వర్ష కొండ గ్రామానికి చెందిన షేక్ సద్దాం హుస్సేన్ తండ్రి కాసిం(27), అనునతను కిరాయి నిమిత్తం అతని ఆటో B.No TS 21T 7152 పై మెట్టుపల్లి కి వెళ్లి, తిరిగి వర్ష కొండ గ్రామానికి వెళుతుండగా ఇబ్రహీంపట్నం కారు...
Read More...
Local News 

ఆరు జిల్లాల్లో స్పెషల్ గా పల్స్ పోలియో ప్రొగ్రాం  - రాష్ర్ట పరిశీలకులు డా.రాజేశం

ఆరు జిల్లాల్లో స్పెషల్ గా పల్స్ పోలియో ప్రొగ్రాం  - రాష్ర్ట పరిశీలకులు డా.రాజేశం మహమ్మద్‌గూడ, చిలకలగూడ కేంద్రాల విజిట్   సికింద్రాబాద్, అక్టోబర్ 12 (ప్రజామంటలు) : ఎస్ఎన్ఐడీ ఫర్ పోలియో ప్రొగ్రాం కింద తెలంగాణ లోని ఆరు జిల్లాల్లో ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైందని రాష్ర్ట పరిశీలకులు, టీబీ జాయింట్ డైరెక్టర్ డా.ఏ.రాజేశం  పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ లోని మహమ్మద్‌గూడ, చిలకలగూడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్...
Read More...
Local News 

బాతిక్ కళను టీడీఎఫ్ ప్రొత్సహిస్తుంది.

బాతిక్ కళను టీడీఎఫ్ ప్రొత్సహిస్తుంది. కాలిఫోర్నియాలో బాతిక్ చిత్రకళ ప్రదర్శన    *సిద్దిపేట బాతిక్ సొసైటీ పేర శిక్షణ సికింద్రాబాద్, అక్టోబర్ 12 (ప్రజామంటలు): తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సాంస్కృతిక శాఖ (కళ నిధి) ఆధ్వర్యంలో తెలంగాణ కళలను మరియు తెలంగాణ సంప్రదాయాలను కాపాడుతూ ,భావి తరాలకు తెలంగాణ విలువైన సంపదను అందించాలనే దృడ సంకల్పంతో ప్రత్యేక ప్రాచుర్యం పొందిన బాటిక్ చిత్రలేఖ...
Read More...
Local News 

ఆర్థరైటిస్‌ ను తొందరగా గుర్తిస్తే నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు

ఆర్థరైటిస్‌ ను తొందరగా గుర్తిస్తే నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు   మెడికవర్ ఆర్ధోపెడిక్ సర్జన్ డా.కామిశెట్టి సతీష్ కుమార్ సికింద్రాబాద్, అక్టోబర్ 12 (ప్రజామంటలు) : మోకాళ్లు, భుజాలు, మణికట్టులు వంటి కీళ్ల నొప్పులు వృద్ధులకు మాత్రమే పరిమితం కావని, ఇప్పుడు యువతలో కూడా వేగంగా పెరుగుతున్నాయని మెడికవర్‌ హాస్పిటల్స్‌ వైద్యులు తెలిపారు. వ్యాయామం లోపం, అధిక బరువు, మానసిక ఒత్తిడి కారణంగా ఆర్థరైటిస్‌ కేసులు అధికమవుతున్నాయని...
Read More...
Local News 

పదోన్నతి పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కు సన్మానం.    

పదోన్నతి పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కు సన్మానం.     జగిత్యాల అక్టోబర్ 12 (ప్రజా మంటలు): జగిత్యాల మున్సిపాలిటీలో గ్రేడ్ 1 శాని టరీ  ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న జంగిలి మహేశ్వర్ రెడ్డీ మున్సిపల్ కమీషనర్ గా పదోన్నతి పొందడం పట్ల సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్స్  అసోసియేషన్స్ జిల్లా  అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో  సన్మానించారు. ఈ సందర్బంగా హరి అశోక్ కుమార్...
Read More...
Local News 

మహమ్మద్‌ గూడ, చిలకలగూడ ప్రాంతాల్లో ప‌ల్స్‌ పోలియో

మహమ్మద్‌ గూడ, చిలకలగూడ ప్రాంతాల్లో ప‌ల్స్‌ పోలియో సికింద్రాబాద్, అక్టోబర్‌ 12 (ప్రజా మంటలు):: మహమ్మద్‌ గూడ, చిలకలగూడ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల ఆధ్వర్యంలో ఆదివారం ప‌ల్స్‌ పోలియో టీకా కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 45 బూత్‌ల ద్వారా సుమారు 8,000 మంది ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు టీకాలు అందజేయనున్నారు. అక్టోబర్‌ 12న బూత్‌ డే కార్యకలాపాలు నిర్వహించగా, 13, 14...
Read More...
National  Crime 

దుర్గాపూర్ మెడికో అత్యాచార ఘటన — రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం,

దుర్గాపూర్ మెడికో అత్యాచార ఘటన — రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం, 3గురి అరెస్ట్ - ప్రభుత్వం కఠిన చర్యలకు హామీ దుర్గాపూర్, అక్టోబర్ 12: పశ్చిమ బంగాళ్‌లోని దుర్గాపూర్‌లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ రెండో సంవత్సరం విద్యార్థిని మీద జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం రేపింది.ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొంటామని సీఎం మమతా బెనర్జీ...
Read More...