బాతిక్ కళను టీడీఎఫ్ ప్రొత్సహిస్తుంది.
కాలిఫోర్నియాలో బాతిక్ చిత్రకళ ప్రదర్శన
*సిద్దిపేట బాతిక్ సొసైటీ పేర శిక్షణ
సికింద్రాబాద్, అక్టోబర్ 12 (ప్రజామంటలు):
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సాంస్కృతిక శాఖ (కళ నిధి) ఆధ్వర్యంలో తెలంగాణ కళలను మరియు తెలంగాణ సంప్రదాయాలను కాపాడుతూ ,భావి తరాలకు తెలంగాణ విలువైన సంపదను అందించాలనే దృడ సంకల్పంతో ప్రత్యేక ప్రాచుర్యం పొందిన బాటిక్ చిత్రలేఖ కళ ను టిడిఎఫ్ సంస్థ ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్ , డబ్లిన్ ప్రాంతంలో బాటిక్ హస్త కళలైనా చిత్రాలను TDF- –USA వేదిక మీద టిడిఎఫ్ యూఎస్ఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మణికొండ, టిడిఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి చేతుల మీద ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాజు యాసాల ఈ బాటిక్ హస్త కళ ల గురించి అక్కడికి విచ్చేసిన టిడిఎఫ్ సభ్యులకి మరియు వివిధ ఎన్ఆర్ఐ సభ్యులకి వివరించారు, ముఖ్యంగా తెలంగాణ కళ లైన బతుకమ్మ అదేవిధంగా తెలంగాణ సంబంధించిన వివిధ కళాఖ ఖండాలను చిత్రలేఖనంలో చూపించడం చాలా సంతోషకరమైన విషయమని టిడిఎఫ్ యూఎస్ఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మణికొండ తెలిపారు అదేవిధంగా బాటిల్ హస్త కళ కు జియో ట్యాంకింగ్ ఏర్పాటుకు TDF –USA ద్వారా కృషి చేస్తారని వారు తెలిపారు.
తెలంగాణ కళ ల ను మరియు సంప్రదాయాలను కాపాడుకోవాలని ఉద్దేశంతో బాటిక్ కళ ను తెలంగాణ ప్రాంతంలో ప్రోత్సహిస్తున్న బాటిక్ కళాకారులైన యాసాల ప్రకాశ్, మమత లకు టి డిఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో TDF ద్వారా యువతకు ఈ బాటిక్ కలలపై ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించినట్టు వారు తెలిపారు.
తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాల్లో బాతిక్ కళ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ఈ కళ సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఇండోనేషియా నుండి భారతదేశానికి చేరింది. ప్రముఖ చిత్రకారుడు నందలాల్ బోస్ కుమార్తె ఈ బాతిక్ చిత్రకళను భారతదేశంలో మొదటగా కలకత్తా శాంతినికేతన్ పాఠశాలలో పరిచయం చేశారు. తరువాత 1966లో, శాంతినికేతన్ విద్యార్థులైన జగదీశ్ మిట్టల్ మరియు కమలా మిట్టల్ దంపతులు ఈ బాతిక్ కళను అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో భాగమైన తెలంగాణ ప్రాంతానికి పరిచయం చేశారు. ఈ కళను ఆ సమయంలో లక్ష్మాగౌడ, సూర్యప్రకాశ్, గౌరీశంకర్, కాపు రాజయ్య, బాలయ్య వంటి పలువురు కళాకారులు నేర్చుకున్నారు.
వారిలో యాసాల బాలయ్య గారు తనదైన శైలిని అభివృద్ధి చేసి, సుమారు 35 సంవత్సరాల పాటు బాతిక్ చిత్రకళను పరిపుష్టి చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇలా బాతిక్ కళ తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో ఓ విశిష్టమైన స్థానాన్ని సంపాదించి, నేటికీ ఆ కళాత్మక ప్రకాశాన్ని కొనసాగిస్తోంది. ఎన్నో ప్రదర్శనలు మరియు శిక్షణలు ఇవ్వడం జరిగింది. నేషనల్ అవార్డును శంకర్ దయాళ్ శర్మ ప్రదానం చేయడం జరిగింది. ప్రస్తుతం యాసాల ప్రకాష్ (బాలయ్య గారి చిన్న కుమారుడు) ఈ బాతిక్ చిత్రకళను కొనసాగిస్తూ, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బాతిక్ చిత్రకళ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఈ చిత్రకళ ప్రదర్శనను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిలకించి మెచ్చుకోవడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ దావోస్ వ్యాపార సమావేశానికి బాతిక్ పెయింటింగ్ను గౌతమ్ అదానీ కి అందించడం జరిగింది. సిద్దిపేటలో బాతిక్ చిత్రకళ అభివృద్ధి కోసం "సిద్దిపేట బాతిక్ సొసైటీ" పేరిట అనేకమంది ఆర్ట్ ఆసక్తిగల యువతకు యాసాల మమత ఆధ్వర్యంలో బాతిక్ శిక్షణ ఇవ్వడం జరుగుతోంది.అదేవిధంగా *saibatiks.com* వెబ్సైట్ను విజయదశమి 2025 నాడు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. యాసాల ప్రకాష్ తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్ట్ టీచర్గా పనిచేస్తూ, గిరిజన విద్యార్థులకు కళతో పాటు బాతిక్ చిత్రకళను కూడా బోధిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇండిగో సీఈఓ కు dgca నోటీస్
న్యూ ఢిల్లీ డిసెంబర్ 06;
ఇండిగో flights ఆలస్యాలు, క్రూ కొరత, ప్రయాణీకుల అసౌకర్యంపై దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో, డీజీసీఏ నేరంగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. “మీపై తగిన అమలు చర్య ఎందుకు ప్రారంభించకూడదు?” అనే ప్రశ్నకు సంబంధించి, ఎల్బర్స్ 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని... IND vs SA: జైస్వాల్ తొలి వన్డే సెంచరీ – భారత్కు ఘన విజయం, సిరీస్ కైవసం
విశాఖపట్నం డిసెంబర్ 06:
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వన్డేల్లో తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో బోచ్ బౌలింగ్లో సింగిల్ తీసుకుని శతకం పూర్తి చేశాడు.
ఆరంభంలో రోహిత్ శర్మ (75) వేగంగా రాణించినా మహరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. కోహ్లీ (33*)తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.... తెలంగాణ ను దేశంలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి
నల్లగొండ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే వరి ఉత్పత్తి, శాంతి భద్రతలు, విద్య, వైద్య రంగం, మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలో నంబర్ వన్గా నిలిచిందని తెలిపారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,... తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే :జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే జైలు శిక్ష జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వృద్ధుల నిరాధరణ కేసులను విచారించారు.
జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట... తులగంగవ్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి
మెటుపల్లి డిసెంబర్ 06:మెట్పల్లి అంబేద్కర్ పార్క్లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తుల గంగవ్వ ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ కుమార్ అంబేద్కర్ సంఘాల నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామాల్లో కోతుల బెడద నివారించే అభ్యర్థులనే గెలిపించండి : తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం పిలుపు
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
తెలంగాణ గ్రామాలను వేధిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించగల అభ్యర్థులనే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (జై కిసాన్) విజ్ఞప్తి చేసింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఫోరం ప్రతినిధులు మాట్లాడారు. కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను... రాయికల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
రాయికల్ డిసెంబర్ 6(ప్రజా మంటలు)*గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి*
అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి శనివారం రాయికల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి
ఈ... అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్టుపల్లి డిసెంబర్ 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
భారత రత్న డా. బి. ఆర్. ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన... డబ్బా గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు*
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 6 (ప్రజ మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ నాయకులు మాట్లాడుతు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు నేరల సుభాష్ గౌడ్,విడిసి అధ్యక్షుడు తేలు... కరీంనగర్లో అంబేద్కర్ ఘనంగా వర్ధంతి
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):అంబేద్కర్ వర్ధంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్,ఇతర నేతలు మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమైందని, కుల–మత–వర్గ విభేదాలకు ముగింపు పలుకుతూ అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడిగా ఆయనను జాతి శతకోటీ వందనాలతో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.నేడు BJP, BRS వంటి... తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ఆహ్వాన పత్రికను కేంద్ర హోంమంత్రి బండి సంజయ్కు అందించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,... జగిత్యాల జిల్లాలో రోళ్ళవాగు ప్రాజెక్ట్ అనుమతులు వేగవంతం చేయాలి – ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్ళవాగు ప్రాజెక్ట్కు సంబంధించిన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ–అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు.
ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ అనుమతుల విషయంపై ఎంపీ అర్వింద్ ను... 