Category
Crime
Local News  Crime  State News 

చెన్నూరు SBI బ్యాంక్ లో బంగారం దోపిడీ కేసులో 44 మంది అరెస్ట్

చెన్నూరు SBI బ్యాంక్ లో బంగారం దోపిడీ కేసులో 44 మంది అరెస్ట్ అరెస్టయిన నిందితులు మొత్తం 44 (ఇందులో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు) రికవరీ అయిన బంగారు నగలు 15.237 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ అయిన నగదు రూ.1,61,730/-* రామగుండం సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు): 2025 ఆగస్టు 23వ రీజినల్ మేనేజర్, ఎస్బీఐ చెన్నూర్, రితేష్ కుమార్ గుప్తా, పీఎస్ చెన్నూర్‌లో ఇచిన ఫిర్యాదు పై...
Read More...
Local News  Crime  State News 

న్యాయం కోసం వచ్చి... బంది అయిన బాధితులు

న్యాయం కోసం వచ్చి... బంది అయిన బాధితులు దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ధర్నా ...స్టేషన్  లోపల బంధించిన పోలీసులు సీఐ హామీ తో ధర్నా విరమించిన బాధితులు.. (అంకం భూమయ్య)  గొల్లపల్లి ఆగస్టు 22 (ప్రజా మంటలు): తమ కుటుంబ సభ్యుడి మీద దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి తమకి న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న  బాధిత కుటుంబ సభ్యులను...
Read More...
National  Filmi News  Crime  State News 

లైంగిక వేధింపుల ఆరోపణతో కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని రాజీనామా

లైంగిక వేధింపుల ఆరోపణతో కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని రాజీనామా అది నాకు పెద్ద సమస్య కాదు. అందుకే నేను పోలీసు కేసు పెట్టలేదు నటి తిని ఆన్ జార్జ్ కోచి ఆగస్ట్ 22: నటి రిని జార్జ్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాహుల్‌ మమ్కుతాతిల్‌ వేధించారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. కొచ్చిలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు...
Read More...
Crime  State News 

కూకట్ పల్లి బాలిక హత్య కేసులో నిందితుని గుర్తింపు?

కూకట్ పల్లి బాలిక హత్య కేసులో నిందితుని గుర్తింపు? హైదరాబాద్ ఆగస్టు 22 (ప్రజా మంటలు): కూకట్ పల్లి లోని సంగీత నగర్ లో  ఇటీవల పదేళ్ల పాప దారుణ హత్య వెనుక మిస్టరీని పోలీసులు విడదీశారు. ఆదేప్పఆన్దోతమలో ఉండే ఓ తరగతి విద్యార్థి, ఈ బాలికను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తుంది.  సమయంలో ఇంట్లో చోరీ కోసం వెళ్లిన బాలుడు, బాలిక...
Read More...
Local News  Crime  State News 

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం

నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, పేరు తో సైబర్ మోసం సైబర్ క్రైమ్, జిల్లా పోలీస్ ఆద్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ - ముగ్గురు సైబర్ క్రిమినల్స్ అరెస్ట్. - సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి (సిరిసిల్ల రాజేందర్ శర్మ) జగిత్యాల ఆగస్ట్ 21 (ప్రజా మంటలు):  జిల్లాలోని కోరుట్లకు చెందిన బాదితుడు  బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరు తో సైబర్ మోసానికి గురై...
Read More...
Local News  Crime  State News 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం ఇబ్రహీంపట్నం ఆగస్టు 20( ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన బోడ రవి - బోడ ప్రమీల దంపతులిద్దరూ శనివారం 16వ తేదీన ఇంట్లో నుండి వెళ్లి, ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని పోలీసులకు కూతురు ఫిర్యాదు చేసింది. అదృశ్యం అయిన వారి కూతురు అంబటి మీనాక్షి, ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు...
Read More...
Local News  Crime 

ఆత్మకూరు గ్రామంలో గ్రామ సభ లో ఇసుక రవాణాపై అవగాహన

ఆత్మకూరు గ్రామంలో గ్రామ సభ లో  ఇసుక రవాణాపై అవగాహన కుల దూషణ ఘటనపై కేసు నమోదు    మెట్‌పల్లి ఆగస్టు 19( ప్రజా మంటలు దగ్గుల అశోక్):  జగిత్యాల జిల్లా కలెక్టర్ అనుమతితో కథలాపూర్ మండలంలో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టు కోసం ఆత్మకూర్ గ్రామ వాగు నుండి ఇసుకను తరలించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక రవాణాను ఎవరైనా అడ్డుకుంటే వారిపై...
Read More...
Local News  Crime  State News 

కరెంట్ షాక్ మృతులకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా - మంత్రి శ్రీధర్ బాబు

కరెంట్ షాక్ మృతులకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా - మంత్రి శ్రీధర్ బాబు గాయపడిన వారి వైద్య ఖర్చులు ప్రభుత్వానిదే..రామంతపూర్ ఘటనపై దర్యాప్తునివేదిక రాగానే బాధ్యులపై చర్యలుగాంధీ లో మంత్రి శ్రీధర్ బాబు సికింద్రాబాద్, ఆగస్టు 18 (ప్రజామంటలు):  రామంతపూర్ కరెంట్ షాక్ ఘటనలో ప్రాణాలు కోల్పొయిన మృతుల కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ.ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు రాష్ర్ట మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రకటించారు....
Read More...
Local News  Crime 

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఇబ్రహీంపట్నం ఆగస్టు 13( ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేశ్వరరావు పెట్ గ్రామ శివారులో గల వరద కెనాల్ నందు గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చినది. మృతదేహం ఎత్తు అందాద 5.2 ఉండి, నీలం రంగు డబ్బాలుగల షర్టు, నీలం రంగు కాటన్ జీన్స్ మరియు ప్యాంటు లోపల...
Read More...
National  Crime 

మరణశిక్ష తిరిగి పొందలేని దశ, న్యాయమూర్తులు ఎప్పుడూ 'రక్తదాహం' కలిగి ఉండకూడదు -కలకత్తా హై కోర్టు

మరణశిక్ష తిరిగి పొందలేని దశ, న్యాయమూర్తులు ఎప్పుడూ 'రక్తదాహం' కలిగి ఉండకూడదు -కలకత్తా హై కోర్టు హత్య కేసులో మరణశిక్షను జీవిత కాదుగా మార్చిన కోల్‌కతా హైకోర్టు  కలకత్తా ఆగస్టు 12: హత్య మరియు దోపిడీకి సంబంధించి పిటిషనర్‌కు విధించిన మరణశిక్షను కలకత్తా హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది మరియు అటువంటి కేసులలో న్యాయమూర్తులు 'రక్తదాహం' కలిగి ఉండకూడదని పేర్కొంది, ఎందుకంటే ఒకరికి మరణశిక్ష విధించడం అనేది తిరిగి పొందలేని దశ, కొత్త...
Read More...
Local News  Crime 

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు జైలు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు జైలు   శిక్ష విధించిన ధర్మపురి మేజిస్ట్రేట్ యేగి జానకి   గొల్లపల్లి (ధర్మపురి) ఆగస్టు 11  (ప్రజా మంటలు):  ధర్మపురి సర్కిల్ పరిధిలో, జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్  ఆదేశానుసారం, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను కోర్టులో హాజరు పరచారు. ధర్మపురి మేజిస్ట్రేట్...
Read More...
Local News  Crime 

జల్సాలకు మరిగి...చైన్ స్నాచింగ్ బాట పట్టిన యువకుడు

జల్సాలకు మరిగి...చైన్ స్నాచింగ్ బాట పట్టిన యువకుడు చివరికి రైల్వే పోలీసులకు చిక్కిన ప్రైవేట్ ఎంప్లాయి..    77గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్ స్వాధీనం సికింద్రాబాద్, ఆగస్టు 11 (ప్రజామంటలు): లేనిపోని జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు ఓ వైపు ప్రైవేట్ జాబ్ చేస్తూనే..ప్రవృత్తిగా బంగారు చైన్ల దోపిడి బాట పట్టి, చివరికి రైల్వే పోలీసులకు చిక్కాడు..అతడి నుంచి రూ7లక్షల 70వేల విలువ చేసే 77...
Read More...