Category
Crime
Crime  State News 

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య   బైక్ దొంగను తరలిస్తుండగా కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో,కానిస్టేబుల్ ప్రమోద్‌ ఘాట్‌ గాయాలతో మృతి, నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ అక్టోబర్ 19 (ప్రజా మంటలు):   వినాయక్‌ నగర్‌లో పోలీసు కానిస్టేబుల్‌ ప్రమోద్‌పై శుక్రవారం సూక్ష్మ కత్తితో దాడి జరిగింది. బైక్ దొంగతనాల్లో నిందితుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకుని ,స్టేషన్‌కు తరలించే తీవ్ర...
Read More...
National  Crime  State News 

ఛత్తీస్‌ఘడ్‌లో 210 మంది నక్సల్స్ లొంగిపోవడం — రాజ్యాంగ ప్రతిని పట్టుకొని “హింసకు గుడ్‌బై” చెప్పారు

ఛత్తీస్‌ఘడ్‌లో 210 మంది నక్సల్స్ లొంగిపోవడం — రాజ్యాంగ ప్రతిని పట్టుకొని “హింసకు గుడ్‌బై” చెప్పారు బందూకు వదిలి రాజ్యాంగాన్ని స్వీకరించిన వారందరికీ స్వాగతం - సీఎం సాయి  జగదల్‌పూర్, అక్టోబర్ 17: మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ తక్కళ్ళపల్లి వాసుదేవరావు తో సహా 210 మంది నక్సల్స్ లొంగిపోవడం ఈవారం జరిగిన మరో పెద్ద సంఘటన మొన్న మహారాష్టలో మల్లోజుల నాయకత్వంలో 60 మంది లొంగిపోయారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో...
Read More...
Crime  State News 

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి శ్రీకాంత్ అనుమానస్పద మృతి

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి శ్రీకాంత్  అనుమానస్పద మృతి హైదరాబాద్‌, అక్టోబర్ 17 (ప్రజా మంటలు): నగరంలోని నందామూరి తారకరామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (నిమ్స్‌) ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం (అక్టోబర్ 17) చోటుచేసుకున్న ఘటనతో వైద్యవర్గాలు షాక్‌కు గురయ్యాయి. నిమ్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ (PG) రెండవ సంవత్సరం చదువుతున్న ఒక యువ వైద్య విద్యార్థి తన గదిలో మృతదేహంగా కనబడటం కలకలం రేపింది. మృతుడిని ...
Read More...
Local News  Crime 

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో  నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో  నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష (అంకం భూమయ్య)   గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు): కన్నతల్లి, తమ్ముల పై దాడి చేసిన కేసులో  నిందితుడు ఎర్ర అక్షయ్ కుమార్ కు 3సం  జైలు శిక్ష విదిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఏగి జానకి ధర్మపుర తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళ్తే ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిదిలోని దొంతపూర్ గ్రామానికి...
Read More...
Local News  Crime 

మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత

మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత మేడిపల్లి అక్టోబర్ 14 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మేడిపల్లి గ్రామ శివారులో మంగళవారం ఎస్సై M. శ్రీధర్ రెడ్డి గంజాయి  తరలిస్తున్నారని గుర్తించి, వారివద్ద una గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. పోలీసులు గ్రామ శివారులో అనుమానాస్పదంగా ఉన్న తాండ్రియాల కు చెందిన బద్దం నాగరాజు (26),  కథలాపూర్ మండలం...
Read More...
Local News  Crime  State News 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయి చాక్లెట్ల పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయి చాక్లెట్ల పట్టివేత సికింద్రాబాద్, అక్టోబర్ 14 (ప్రజామంటలు): సికింద్రాబాద్‌రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ టీఎఫ్‌‌సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి మంగళవారం రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్‌ఫ్లాట్‌ఫారం 10 వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఒక సంచిని పరిశీలించగా అందులో...
Read More...
Local News  Crime 

నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా!

నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా! బోధన అక్టోబర్ 14 (ప్రజా మంటలు): నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా!నేను వెళ్లిపోతున్నా.. నాకోసం వెతకొద్దు అని.లేఖ రాసిపెట్టి హాస్టల్ నుండి అదృశ్యమైన విద్యార్థి అర్జున్ కొరకు పోలీసులు వెతుకుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో విజేత జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌ చదువుతున్న అర్జున్ ఇలా లేఖ రాసిపెట్టి మరి...
Read More...
National  Crime  State News 

లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ

లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ ముంబాయి అక్టోబర్ 14: మహారాష్ట్ర గడ్చిరోలి లో  మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోవడం మావోయిస్ట్ సంస్థకు కోలుకోలేనిదెబ్బగా భావించాలి.గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మావోయిస్టుల నిర్మూలన కార్యక్రమంతో , ఎటు తోచని స్థితిలో మావోయిస్టులలో అంతర్మథనం మొదలయింది. ఎంతో మంది కేంధ్ర కమిటీ సభ్యులు ఆయుధాలు విడిచి లొంగిపోతున్నారు. ఈ...
Read More...
Local News  Crime 

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం నిందితుడిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్, తిరుమలగిరి పోలీసులు సికింద్రాబాద్, అక్టోబర్ 13 (ప్రజామంటలు) : టాస్క్ ఫోర్స్‌నార్త్ జోన్‌పోలీసులు, తిరుమలగిరి పోలీసులతో కలిసి భారీగా పటాకులు నిల్వ ఉంచిన గోదాంపై దాడి చేశారు. ఈ దాడిలో సుమారు రూ.45 లక్షల విలువైన వివిధ రకాల పేలుడు పటాకులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల...
Read More...
National  Crime 

దుర్గాపూర్ మెడికో అత్యాచార ఘటన — రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం,

దుర్గాపూర్ మెడికో అత్యాచార ఘటన — రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం, 3గురి అరెస్ట్ - ప్రభుత్వం కఠిన చర్యలకు హామీ దుర్గాపూర్, అక్టోబర్ 12: పశ్చిమ బంగాళ్‌లోని దుర్గాపూర్‌లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ రెండో సంవత్సరం విద్యార్థిని మీద జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం రేపింది.ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొంటామని సీఎం మమతా బెనర్జీ...
Read More...
National  Filmi News  Crime 

అనుకున్నదోకటి అయింది మరొకటి - విలాసాలకు దూరంగా జైలులో పుట్టినరోజు 

అనుకున్నదోకటి అయింది మరొకటి - విలాసాలకు దూరంగా జైలులో పుట్టినరోజు  గుహతి అక్టోబర్ 12: గులాబీలు ఎర్రగా, లాకప్ బూడిద రంగులో ఉంది అన్నట్లు, ప్రముఖ అస్సామీ గాయని అమృతప్రభ మహంత 30వ పుట్టినరోజును అక్టోబర్ 11 న, కటకటాల వెనుక సాధారణ రోజులా గడిపారు.జైలులో ఈ విషయాన్ని ఎవరు పట్టించుకున్నట్లు లేదు.జుబీన్ గార్గ్ కేసులో నిందితురాలైన అమృతప్రభ మహంత తన 30వ పుట్టినరోజును CID...
Read More...
Local News  Crime 

అల్వాల్ పీఎస్ పరిధిలో అడ్వకేట్ పై దాడి 

అల్వాల్ పీఎస్ పరిధిలో అడ్వకేట్ పై దాడి  సికింద్రాబాద్, అక్టోబర్ 10 (ప్రజా మంటలు): అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయవాది పై కొంతమంది దుండగులు శుక్రవారం రోజున,విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.హస్మత్ పెట్ సర్వే నెంబరు 1 వద్ద ఛత్రిగడ్డ స్థలంలో ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటన తో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.గుర్తు తెలియని దుండగులు,కొందరు మహిళలు పరుగులు పెట్టిస్తూ విచక్షణ...
Read More...