స్కందగిరిలో ప్రారంభమైన తెలంగాణ వేద విద్వాన మహాసభలు
శ్రీజనార్థనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు
సికింద్రాబాద్, అక్టోబర్ 08 (ప్రజామంటలు) :
శ్రీ జనార్ధన ఆనంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవ వేడుకల సందర్బంగా 25వ శ్రీ తెలంగాణ వేద విద్వాన మహాసభలు బుధవారం స్కందగిరి శ్రీ సుబ్రమణ్య స్వామి స్వామి ఆలయ ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజ, క్షేత్ర పూజలు నిర్వహించిన స్కందగిరి ఆలయ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మాణ్యం దంపతులు, వేదపండితులు మహాసభలను ప్రారంభించారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీస్వామి అనుగ్రహ భాషణంలో వేదం, దాని విశిష్టత, సమాజ అభివృద్దికి పలు విషయాలను ఆయన వివరించారు.
శ్రీజనార్థన ఆనంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ చైర్మన్ తూములూరి సాయినాథ శర్మ,ప్రధాన కార్యదర్శి బ్రహ్మానంద శర్మ, వేద పాఠశాల విద్యార్థులు, దర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఈ మహాసభలు ఈనెల 12 వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు
