ఎన్ఎంసీ రీజినల్ సెంటర్ గాంధీలో 3 రోజుల శిక్షణ
తెలంగాణలోని 25 మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్స్,సూపరింటెండెంట్ ల హాజరు
సికింద్రాబాద్, అక్టోబర్ 07 (ప్రజామంటలు) :
మెడికల్ ఎడ్యుకేషన్లో ప్రాథమిక కోర్సు (బీసీఎంఈ) మూడు రోజుల శిక్షణ కార్యక్రమం రీజినల్ సెంటర్ సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో మంగళవారం గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వాణి లు ప్రారంభించారు. ఈ శిక్షణ శిభిరం ఈనెల 10 వరకు జరగనుంది.
తెలంగాణలోని 25 మెడికల్ కాలేజీలకు చెందిన ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లు,ఎంఈయూ, సీసీ సభ్యులు పాల్గొంటారు. ఇది దేశవ్యాప్తంగా మెడికల్ విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ఎన్ఎంసీ ప్రవేశపెట్టిన సీబీఎంఈ (కంపిటెన్సీ ఆధారిత మెడికల్ ఎడ్యుకేషన్) లో భాగంగా నిర్వహించబడుతుందని రీజినల్ సెంటర్ కన్వీనర్ డా.మాదల కిరణ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.రాజారావు,అసిఫాబాద్ ప్రిన్సిపాల్ డా.లక్ష్మీ, వైస్ ప్రిన్సిపాల్స్ డా.రవిశేఖర్ రావు,డా.రాజారామ్, కో కన్వీనర్ డా.సుభోద్ కుమార్, ఎంఈయూ మెంబర్స్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
