స్కందగిరిలో ప్రారంభమైన తెలంగాణ వేద విద్వాన మహాసభలు
శ్రీజనార్థనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు
సికింద్రాబాద్, అక్టోబర్ 08 (ప్రజామంటలు) :
శ్రీ జనార్ధన ఆనంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవ వేడుకల సందర్బంగా 25వ శ్రీ తెలంగాణ వేద విద్వాన మహాసభలు బుధవారం స్కందగిరి శ్రీ సుబ్రమణ్య స్వామి స్వామి ఆలయ ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజ, క్షేత్ర పూజలు నిర్వహించిన స్కందగిరి ఆలయ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మాణ్యం దంపతులు, వేదపండితులు మహాసభలను ప్రారంభించారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీస్వామి అనుగ్రహ భాషణంలో వేదం, దాని విశిష్టత, సమాజ అభివృద్దికి పలు విషయాలను ఆయన వివరించారు.
శ్రీజనార్థన ఆనంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ చైర్మన్ తూములూరి సాయినాథ శర్మ,ప్రధాన కార్యదర్శి బ్రహ్మానంద శర్మ, వేద పాఠశాల విద్యార్థులు, దర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఈ మహాసభలు ఈనెల 12 వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
