మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను ఖండించిన మండల కాంగ్రెస్ పార్టీ
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 07 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మండల గొల్లపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండించారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెనక్కి తీసుకొని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ , వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి,కాంగ్రెస్ చిర్ర గంగాధర్, పూరం శెట్టి రామ్మోహన్ రావు, కొండ వెంకటేష్ గౌడ్ , బుర్ర భూమయ్య గౌడ్, పూరం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు
