సృష్టి కేసులో పోలీస్ కస్టడికి మరో ఇద్దరు నిందితులు
ఏ–3 కళ్యాణి,ఏ–6–సంతోషి లకు గాంధీలో వైద్య పరీక్షలు
డా.నమ్రతతో పాటు వీరిని విచారించిన పోలీసులు
సికింద్రాబాద్, ఆగస్ట్ 02 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ కోర్టు అనుమతితో సృష్టి కేసులోని మరో ఇద్దరు నిందితులను గోపాలపురం పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. అక్రమ సరోగసి, శిశువుల కొనుగోలు, విక్రయం తదితర అభియోగాలకు సంబందించిన కేసులో ఏ–3 నిందితురాలిగా ఉన్న విశాఖపట్నంలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బ్రాంచీ మేనేజర్ సి.కళ్యాణి అచ్చాయమ్మ, ఏ–6 నిందితురాలిగా ఉన్న అసోం నివాసి ధనశ్రీ సంతోషి లను కస్టడీలోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం వారి ఇద్దరిని నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించి విచారించారు. రాజస్థాన్ దంపతులకు సరోగసి పేరుతో ఇచ్చిన బాబు విషయానికి సంబందించిన అంశంపై పోలీసులు కస్టడిలో పలు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టినట్లు సమాచారం.
ఐదు రోజుల కస్టడిలో భాగంగా సృష్టి సెంటర్ ఓనర్ డాక్టర్ నమ్రత ను రెండో రోజు గోపాల పురం పోలీసులు పలు అంశాలపై విచారించారు. రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో అనేక కోణాల్లో విచారిస్తే, మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మిత్రుల కలయిక తోనే ప్రశాంతత మానసిక ఉల్లాసం..ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కాళేశ్వరం కమీషన్ నివేదికపై కేసీఆర్ సమాలోచనలు

ఆగస్టు 6న ధర్మపురిలో జరిగే వికలాంగుల దివ్యాంగుల మహాసభ విజయవంతం చేయండి-ఉమ్మడి జిల్లా ఇన్చార్జి VHPS జాతీయ అధ్యక్షులు గోపాల్

ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, అధ్వర్యంలో అంబేద్కర్ స్మరణ పాల్గొన్న ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి సంపూర్ణ చారి

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ

గంజాయి పెంచుతున్న వారిపై పోలీసుల నజర్ యువకుడి పట్టివేత

జగిత్యాల వివిధ సత్సంగాలచే బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఘనంగా భజన కార్యక్రమం.

శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

అనాధలకు దుప్పట్లు, దుస్తులు, ఔషధాలు పంపిణి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం -ఎమ్మెల్సీ కవిత

త్వరలో డయాగ్నిస్టిక్ నమూనాల సేకరణపై కనిస ప్రమాణాల నిర్ణయం
