Category
Current Affairs
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ (64) కన్నుమూత
Published On
By From our Reporter
సికింద్రాబాద్ నవంబర్ 10 (ప్రజా మంటలు):ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీ, గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ, ఉదయం 7.25 ప్రాంతంలో మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.ప్రపంచమంతా తిరిగి నదుల పుట్టుకపై దీర్ఘ కావ్యం రాసారు. తెలంగ ఉద్యమం, చరిత్రపై ఈయన రాసిన 100 పేజీల గ్రంథం అనేక ప్రశంసలను అందుకొంది .1961 జూలై... జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నం విఫలం :: ఇద్దరు ఉగ్రవాదులు మృతి
Published On
By From our Reporter
LOC వద్ద ఉగ్ర చొరబాటు ప్రయత్నం
కుప్వారా జిల్లా, కేరన్ సెక్టార్, జమ్మూ-కశ్మీర్ నవంబర్ 08 :
జమ్మూ-కశ్మీర్లోని కుప్వారా జిల్లా (Kupwara District) లోని కేరన్ సెక్టార్ (Keran Sector) వద్ద శనివారం ఉదయం భద్రతా బలగాలు (Security Forces) ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.
భారత సైన్యానికి శుక్రవారం రాత్రినే LOC... భారత కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం
Published On
By From our Reporter
న్యూఢిల్లీ, అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
భారత దేశ 53, కొత్త ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అధికారిక ఆమోదం తెలిపి ఉత్తర్వులపై సంతకం చేశారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రస్తుతం సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఈయన నవంబర్ 24 న పదవి... ఆస్పత్రి నుండి భార్యను భుజాలపై మోసుకెళ్లిన ఆదివాసి యువకుడు
Published On
By From our Reporter
ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్న, మారని ఆదివాసుల,గిరిజన ప్రాంతాల పరిస్థితులు
జంషెడ్పూర్ అక్టోబర్ 05:
జార్ఖండ్ రాష్ట్రం, జంషెడ్పూర్లోని ధల్భుమ్గఢ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్సి)లో ఒక గిరిజన వ్యక్తి అంబులెన్స్ లేదా మరే ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అందించకపోవడంతో తన భార్యను భుజాలపై మోసుకుని ఇంటికి వెళ్ళాడు. .
గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన... ఉన్నది ఒక్కటే జిందగీ... బలవన్మరణాలు వద్దు...
Published On
By From our Reporter
డాక్టర్. వై. సంజీవ కుమార్, ఫౌండర్ & ప్రెసిడెంట్, స్కై ఫౌండేషన్, 9493613555, 9393613555.
రేపు ప్రపంచ ఆత్మహత్యల నివారణ రోజు (సెప్టెంబర్ 10వ తేది)
సికింద్రాబాద్, సెప్టెంబర్ 09 ( ప్రజామంటలు):
సమస్యలు మనిషికి కాకపోతే మరెవరికి వస్తాయి అనే ఆలోచన వస్తే జీవితంలో ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచననే కలుగదు. ఉన్నది ఒక్కటే... శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలల తొలగింపు
Published On
By From our Reporter
ప్రపంచంలోనే అరుదైన సంఘటన
న్యూఢిల్లీ సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు):
గురుగ్రామ్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలో శిశువు కడుపు నుండి ఇద్దరు పరాన్నజీవి కవలలను తొలగించారుఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఐదు లక్షల జననాలలో ఒకరికి వచ్చే పిండం-లో-పిండానికి చికిత్స పొందిన ఒక నెల వయసున్న బాలిక.
గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు... 2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
Published On
By From our Reporter
మెరుపువేగంతో బంగారం ధరలు పెరగవచ్చు?అమెరికా ఫెడరల్ బ్యాంక్ గందరగోళం, టారిఫ్ గడవలే కారణమా,?
న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 04:
బంగారం నిప్పులు చెరుగుతోంది: $5,000 ధర కూడా ఇప్పుడు అందుబాటులోనే ఉందని నిపుణులు ఎందుకు అంటున్నారు. రికార్డు గరిష్టాలు, US ఫెడ్ గందరగోళం, సెంట్రల్ బ్యాంక్ నిల్వలు బంగారం ధరలు కొనుగోలుదారులను వణికిస్తున్నాయి. అమెరికా... బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు?
Published On
By From our Reporter
కాంగ్రెస్ అగ్రకులాల,ఎస్సీల ఓట్ల లెక్కలలో చిక్కుకుంది
సీట్ల పంపకం గురించి ఆర్జేడీ ఆందోళనలు
పాట్నా సెప్టెంబర్ 04:
మహాకూటమిలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి ముఖంగా చూపించడంలో కాంగ్రెస్ విముఖత చూపడానికి కారణం ఓటు లెక్కలు. కాంగ్రెస్ అగ్ర కులాలు, షెడ్యూల్డ్ కులాలను ఆకర్షించాలని చూస్తోంది. తేజస్వి పేరును ప్రకటించడం ద్వారా అగ్ర కులాలు,... ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ప్రకంపనలు
Published On
By From our Reporter
హైదరాబాద్ ఆగస్ట్ 01 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కవితకు బిగ్ షాక్ ఇచ్చారు.ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కేసీఆర్ ఫాం హౌస్ లో కేసీఆర్, పలువురు సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం కేసును సిబిఐ దర్యాప్తుకు అప్పగించడంపై బియారెస్ నాయకులు చర్చిస్తున్న సమయంలో... కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Published On
By From our Reporter
వరదలు వస్తే ఆదుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉంది.
సిబిఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.
హరీష్ రావు,సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు):
ప్రజలకు న్యాయం చేయలేక, కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోందని,కేసీఆర్ పై సీబీఐ... ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు సబ్సిడీ ఇవ్వాలి - సుప్రీంకోర్టులో పిటిషన్
Published On
By From our Reporter
న్యూ ఢిల్లీ ఆగస్ట్ 29:
అనేక రాష్ట్రాల్లో, ఉచిత లేదా సబ్సిడీ చికిత్స బాధ్యతలకు బదులుగా భూమి లేదా ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI) రాయితీలు మంజూరు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు నిరంతరం వాటిని పాటించడంలో విఫలమయ్యాయని పిటిషన్ హైలైట్ చేసింది. ఢిల్లీలో, అనేక ఆసుపత్రులు తమ పడకలలో మూడింట ఒక వంతును ఉచిత చికిత్స... హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్.
Published On
By From our Reporter
24 గంటల పాటు గాంధీలో నో వాటర్ నిలిచిపోయిన ఆపరేషన్లు..కంపుకొట్టిన వాష్ రూమ్స్ రోగులు, సహాయకులు,నర్సింగ్ సిబ్బంది నరకయాతన
సికింద్రాబాద్, ఆగస్ట్ 29 (ప్రజామంటలు) :
గాంధీఆస్పత్రి మెయిన్ బిల్డింగ్ లోని ఇన్పేషంట్ల వార్డులు, ఆపరేషన్ థియేటర్లకు మంచినీటి సరఫరా చేసే పంపింగ్ మోటార్లు మొరాయించడంతో దాదాపు 24 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోయి... 