పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం
ఐఏఎస్ అరవింద్ కుమార్ తోపాటు మరో ఇద్దరిని విచారించండి..
- న్యాయవాది రామారావు పిర్యాదును స్వీకరించిన లోకాయుక్త
సికింద్రాబాద్, జూలై 31 (ప్రజామంటలు) :
పుప్పాల గూడ లోని సర్వేనెంబర్ 277,280,281 సంబందించి భారీ కుంభకోణం జరిగిందని, ఈవిషయంలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు లోకాయుక్త లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐఏఎస్ మాజీ హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్, డీఎస్ఆర్ఎస్ఎస్ఐ అధినేత రఘురామరెడ్డి, మాజీ హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ డైరెక్టర్ శివబాలకృష్ణ లను విచారిస్తే అక్రమాలు వెలుగు చూస్తాయని న్యాయవాది రామారావు లోకాయుక్తకు ఇచ్చిన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈమేరకు రామారావు ఇచ్చిన ఫిర్యాదును లోకాయుక్త విచారణకు స్వీకరించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సెప్టెంబర్ 28లోగా నివేదిక ఇవ్వాలని మెట్రోపాలిటన్ కమిషనర్ సర్పరాజ్ ను లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ భూముల్లో అక్రమ అనుమతులతో పాటు చోటు చేసుకున్న అనేక అక్రమాలపై దర్యాప్తు జరిపాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
#Draft: Add Your Title

సూర్య ధన్వంతరి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, సామూహికంగా మహిళలచే కుంకుమార్చన పూజలు

సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక
.jpeg)
BC రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం - పల్లె వినయ్

ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత
