ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం -ఎమ్మెల్సీ కవిత

On
ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం -ఎమ్మెల్సీ కవిత

నా పై మరుగుజ్జుల వ్యాఖ్యలకు భయపడను
ఆర్డినెన్సు పై బిజెపి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదు - కవిత

హైదరాబాద్ ఆగస్ట్ 03:

బీసీ రిజర్వేషన్ ల సాధన కై తెలంగాణ జాగృతి 72 గంటల పాటు రేపటి నుంచి మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తున్నాం. ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు.

బీసీల్లో 112 కులాలు ఉన్నాయి. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి రోజు 40 కులాలు మాట్లాడే అవకాశం ఉంటుంది.అన్ని కులాలు తమ సమస్యలు చెప్పుకునేందుకు కనీసం మూడు రోజులు పడుతుంది.అందుకే తెలంగాణ జాగృతి 72 గంటల పాటు నిరాహార దీక్షకు సిద్ధమవుతుందని ఆమె అన్నారు.

గాంధేయ మార్గంలో అన్నం తినకుండా , నీళ్లు తాగకుండా 72 గంటలు దీక్ష చేస్తున్నాము.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్, బిజెపి కలిసి నాటకాలు ఆడుతున్నాయి.

ఆర్డినెన్సు పై బిజెపి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదు - కవిత 

బిసి రిజర్వేషన్ల పై బిజెపి ధర్నా కామెడీ ధర్నాలా ఉన్నది, దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉన్నది.

తెలంగాణ ఆడ బిడ్డను నేను నా పైన కొందరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రజలందరూ స్పందించారు.బిఆర్ఎస్ పార్టీ మాత్రం స్పందించలేదు.IMG-20250803-WA0007

నా పై మరుగుజ్జుల వ్యాఖ్యలకు భయపడను

నా పైన కొందరు చేస్తున్న వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ లో ఒక  పెద్ద నేత హస్తం ఉన్నది ..  అందుకే నా పైన కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు.

నేను భయపడే వ్యక్తిని కాదు , తెలంగాణ కోసమే కొట్లాడిన. బిఆర్ఎస్ పార్టీలో  లిల్లీపుట్ నాయకుడు ఉన్నాడు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ కి ఆ నాయకుడి వల్లనే నష్టం జరిగింది

కేసీఆర్ లేకపోతే, ఆయన లేడు... పార్టీ లో ఇంకెవరూ లేరునా పైన ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు.నేను కేసీఆర్ కు రాసిన లేఖ  ఏ విధంగా బహిర్గతం అయింది నాకు తెలుసు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ సర్వ నాశనం కావడానికి ఆయనే కారణం.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం ఆయనే.

ఆయన గెలుపు చావు తప్పి కన్నులొట్ట పోయినట్లు ఉన్నది.లిల్లీపుట్ నాయకుడు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.సీఎం రమేష్ ఎందుకు వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు.

నాకు ఎవరి సపోర్ట్ లేదు మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్లకే అలవాటు. మేం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లం.. మా పై కొందరు కొత్తగా వచ్చిన వాళ్లు మాట్లాడటం విడ్డురంగా ఉంది.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక  వాళ్లు
పార్టీలోకి వచ్చి పదవులు పొందారు

అలాంటి వాళ్ళ వల్లనే బీఆర్ఎస్ కు నష్టం జరిగింది.. తెలంగాణ ఉద్యమకారులు ఇబ్బంది పడ్డారు. బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ 
పార్లమెంట్ లో మాట్లాడలేదు

రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ అడిగితే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వరా. రేపటి నుంచి మేము చేస్తున్న దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం

Tags

More News...

Local News 

మిత్రుల కలయిక తోనే ప్రశాంతత మానసిక ఉల్లాసం..ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మిత్రుల కలయిక తోనే ప్రశాంతత మానసిక ఉల్లాసం..ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల ఆగస్టు 3 ( ప్రజా మంటలు)పట్టణం లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని పలువురు స్నేహితులు కలిసి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  చిన్ననాటి మిత్రులు.ఈ సందర్భంగా స్నేహితులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి బాల్యం నాటి తమ తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని, కేక్...
Read More...
Current Affairs   State News 

కాళేశ్వరం కమీషన్ నివేదికపై కేసీఆర్ సమాలోచనలు 

కాళేశ్వరం కమీషన్ నివేదికపై కేసీఆర్ సమాలోచనలు  స్థానిక సంస్థల ఎన్నికల పై చర్చ - కవిత వ్యవహారంలో ఆచితూచి నిర్ణయం  కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ట్వీట్ హైదరాబాద్ ఆగస్ట్ 03: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వరుస భేటీలలో భాగంగా, ఇవాళ మరోసారి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్,...
Read More...
Local News 

ఆగస్టు 6న ధర్మపురిలో జరిగే వికలాంగుల దివ్యాంగుల మహాసభ విజయవంతం చేయండి-ఉమ్మడి  జిల్లా ఇన్చార్జి VHPS జాతీయ అధ్యక్షులు గోపాల్

ఆగస్టు 6న ధర్మపురిలో జరిగే వికలాంగుల దివ్యాంగుల మహాసభ విజయవంతం చేయండి-ఉమ్మడి  జిల్లా ఇన్చార్జి VHPS జాతీయ అధ్యక్షులు గోపాల్    ధర్మపురి ఆగస్టు 3 (ప్రజా మంటలు) జిల్లా ధర్మపురి నియోజకవర్గ  కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ధర్మపురి మండల అధ్యక్షులు చందోలి శ్రీనివాస్ మాదిగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 6న ఆసరా పెన్షన్లు పెంపు కొరకు ధర్మపురి మరియు చొప్పదండి నియోజకవర్గ వృద్ధుల, వికలాంగుల మహా గర్జన సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా పద్మ శ్రీ...
Read More...
Local News 

ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, అధ్వర్యంలో అంబేద్కర్ స్మరణ పాల్గొన్న ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి సంపూర్ణ చారి 

ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, అధ్వర్యంలో అంబేద్కర్ స్మరణ పాల్గొన్న ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి సంపూర్ణ చారి     జగిత్యాల ఆగస్టు 3 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలో  ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా  కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో  నిర్వహించిన స్మరణ కార్యక్రమం ఈ సందర్భంగా   తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు  చీటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి అతిథులుగా పాల్గొని రాజ్యాంగ నిర్మాత...
Read More...
Local News 

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ 

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ     జగిత్యాల ఆగస్టు 3 (ప్రజా మంటలు) జిల్లాకు చెందిన ఎనమిది మంది లబ్బిదారులకు  సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన  1,60,000/- రూపాయలు విలువగల చెక్కులను ఆదివారం సాయంత్రం 5 గంటలకు జగిత్యాల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ  లబ్ధిదారులకు అందజేశారు.  ఈ కార్యక్రమంలో మాజీ...
Read More...
Local News 

గంజాయి పెంచుతున్న వారిపై పోలీసుల నజర్ యువకుడి పట్టివేత

గంజాయి పెంచుతున్న వారిపై పోలీసుల నజర్ యువకుడి పట్టివేత జగిత్యాల రూరల్ ఆగస్టు 3 (ప్రజా మంటలు)   జగిత్యాల జిల్లాలో గంజాయి అక్రమ సాగు కొనసాగుతోంది గంజాయి అమ్మే వారిపై జిల్లా పోలీసులు నిఘా పెట్టారు .జిల్లా ఎస్పీ గంజాయి  రహిత జిల్లాగా కృత నిశ్చయము వెరసి గంజాయి పెంచుతున్న వారిపై తీవ్రంగా దృష్టి నిలిపారు. కాగా తాజాగా జగిత్యాల రూరల్ మండలం వంజరిపల్లి గ్రామంలో...
Read More...
Local News  State News 

జగిత్యాల వివిధ సత్సంగాలచే బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఘనంగా భజన కార్యక్రమం.

జగిత్యాల వివిధ సత్సంగాలచే బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఘనంగా భజన కార్యక్రమం. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల ఆగస్ట్ 2 ( ప్రజా మంటలు) :  శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం 6:00 నుండి జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో జగిత్యాల పట్టణంలోని వివిధ సత్సంగ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. వివిధ సత్సంగాల నుండి సభ్యులు హాజరై...
Read More...
Local News  Spiritual  

శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆలయంలో ప్రత్యేక పూజలు  ఆలయ కమిటీ అధ్యక్షులుగా పుదారి రమేష్ ప్రమాణ స్వీకారం  (అంకం భూమయ్య)  గొల్లపల్లి (వెల్గటూర్ )ఆగస్టు 03 (ప్రజా మంటలు):  వెల్గటూర్ మండలం కోటిలింగాలలో ప్రసిద్ధ కోటి లింగేశ్వర స్వామి దేవాలయాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి...
Read More...
Local News 

అనాధలకు దుప్పట్లు, దుస్తులు, ఔషధాలు పంపిణి

అనాధలకు దుప్పట్లు, దుస్తులు, ఔషధాలు పంపిణి సికింద్రాబాద్, ఆగస్టు 03 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారికి స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు, దుప్పట్లు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణి చేశారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారిని గుర్తించి ఔషధాలను కూడా అందించారు....
Read More...
Local News 

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి సికింద్రాబాద్,ఆగస్టు 02 సికింద్రాబాద్ ఆగస్ట్ 03 (ప్రజా మంటలు): గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు.  పద్మారావు నగర్ పెట్రోల్ బంక్ సమీపంలో కిందపడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి (50) గురించి కొందరు డయల్ 100 కు సమాచారం ఇచ్చారు. పెట్రోలింగ్ పోలీసు సిబ్బంది వెంటనే...
Read More...
Local News  State News 

ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం -ఎమ్మెల్సీ కవిత

ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం -ఎమ్మెల్సీ కవిత నా పై మరుగుజ్జుల వ్యాఖ్యలకు భయపడను ఆర్డినెన్సు పై బిజెపి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదు - కవిత హైదరాబాద్ ఆగస్ట్ 03: బీసీ రిజర్వేషన్ ల సాధన కై తెలంగాణ జాగృతి 72 గంటల పాటు రేపటి నుంచి మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తున్నాం. ప్రభుత్వం మా దీక్షకు అనుమతి ఇవ్వాలనీ డిమాండ్...
Read More...
National  State News 

త్వరలో డయాగ్నిస్టిక్  నమూనాల సేకరణపై కనిస ప్రమాణాల నిర్ణయం 

త్వరలో డయాగ్నిస్టిక్  నమూనాల సేకరణపై కనిస ప్రమాణాల నిర్ణయం  న్యూ ఢిల్లీ ఆగస్ట్ 03: డయాగ్నస్టిక్ నమూనా సేకరణ మరియు రవాణా విధానం కోసం కనీస ప్రమాణాలను త్వరగా తెలియజేస్తామని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఢిల్లీ హైకోర్టుకు డయాగ్నస్టిక్ నమూనా సేకరణ మరియు నమూనా రవాణా విధానం కోసం కనీస ప్రమాణాలను త్వరగా తెలియజేస్తామని తెలియజేసింది. జూలై 18న జారీ...
Read More...