ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు
On
34 రోజులకు రూ62,44,500 ఆదాయం
సికింద్రాబాద్, జూలై 31 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ ఉజ్జయిని శ్రీమహాకాళి దేవస్థాన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆషాడ మాస బోనాల జాతర 34 రోజులకు సంబందించి హుండీలను తెరిచి లెక్కించగా రూ 58,84,066 నగదు కరెన్సీ నోట్లు,రూ3,36,816 కాయిన్స్ తో పాటు 320 అమెరికా డాలర్స్,ఐదు కెనడా డాలర్స్ మొత్తం రూ23,618లు వచ్చాయి.
హుండీల ద్వారా మొత్తం రూ 62,44,500 లు అమ్మవారికి కానుకల రూపంలో వచ్చాయని అధికారులు తెలిపారు. అలాగే 56గ్రాముల బంగారం,1150 గ్రాముల వెండి కానుకలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి,ఈవో మనోహార్ రెడ్డి, ఫౌండర్ ఫ్యామిలి మెంబర్స్ సురిటి రామేశ్వర్, ఫెస్టివల్ కమిటి మెంబర్స్, బ్యాంక్ అధికారులు, భక్తులు పాల్గొన్నారు..
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
#Draft: Add Your Title
Published On
By Siricilla Rajendar sharma

సూర్య ధన్వంతరి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, సామూహికంగా మహిళలచే కుంకుమార్చన పూజలు
Published On
By Siricilla Rajendar sharma

సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక
Published On
By From our Reporter
.jpeg)
BC రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం - పల్లె వినయ్
Published On
By From our Reporter

ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు
Published On
By From our Reporter

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం
Published On
By From our Reporter

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.
Published On
By From our Reporter

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత
Published On
By From our Reporter

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు
Published On
By Siricilla Rajendar sharma

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత
Published On
By From our Reporter
