స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి...
నూతన టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి
సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజామంటలు):
బన్సీలాల్ పేట కు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త హరీష్ డివిజన్ లోని గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన టిఫిన్ సెంటర్ ను మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ...ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడిగా యువకులు ఎదురు చూడకుండా, స్వయం ఉపాధిగా వ్యాపారాలు, దుకాణాలను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందాలన్నారు. యువత స్వయం ఉపాధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మర్రి పురూరవరెడ్డి,సురేశ్కుమార్, ఎస్.రాజు,తుమ్మలశ్రీకాంత్,గుంటి సత్యనారాయణ,రఘునాథ్ గౌడ్,కుమార్, మంచాల గోపి,విజయ్,వెంకట్ రాజ్, కిరీటా, వికాస్,నరేశ్,పద్మ, బొజ్జ నర్సింగ్ రావు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం

దీర్ఘకాలిక నొప్పులకు ఇక చెక్ - గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్య పద్దతులు

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 3900/- జరిమాన.

జిల్లాలోని ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి డి ఆర్ డి ఓ రఘువరన్

బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలి _జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఏ ఎస్ ఐ గా పదోన్నతి_ శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

దాశరథి శత జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి - లేదా మేమే నిర్వహిస్తాం - ఎమ్మెల్సీ కవిత

బక్రీద్ గొర్రె పొట్టేళ్ళ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

సికింద్రాబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ..
