విద్యార్థులు చదువులో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి
మాజీ ఎంపీటీసీ సభ్యులు గోవిందుల లావణ్య-జలపతి.
గొల్లపల్లి ఎప్రిల్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరిగిన ఏడవ తరగతి విద్యార్థిని విద్యార్థుల వీడ్కోలు సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోవిందుల లావణ్య-జలపతి, ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థుల కు అభినందనలు తెలియజేసి, వారికి బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువులో పోటీ తత్వాన్ని అలవరుచుకోవాలి. విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో ఎంత గొప్పగా చదివితే భవిష్యత్తు లో అంత గొప్ప ఎదుగుతారు అన్నారు. మనిషి ఎదుగుదల లో విద్య కీలక భూమిక పోషిస్తుంది కావువ విద్యార్థినీ విద్యార్థులు .బావిషత్తులో చదువులో గొప్ప గొప్ప విజయాలు సాధించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పూర్ణ చందర్, ఉపాద్యాయులు రమేష్, దుర్గదేవి ,గాయత్రి, శ్రీలత, రుహిణ,నాయకులు బ్లజపెళ్లి గంగారెడ్డి. గ్రామస్తులు, పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా రాణి అహల్యాబాయ్ జయంతి వేడుకలు

కలెక్టర్లు మానవీయకోణంలో భూసమస్యలు పరిష్కరించాలి.. క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి
.jpg)
సంప్రదాయ రీతిలో సంకట హర చతుర్థి

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.

మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మా భాగవతి 21వ విశాల్ జాగరన్ వేడుకలు

జాతీయ డెంగ్యూ దినోత్సవం...న్యూ బోయిగూడ లో డెంగ్యూ అవెర్ నెస్ ర్యాలీ

ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద చూపొద్దు - మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

2024 25 విద్యా సంవత్సరం ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి మైనారిటీ కళాశాలల స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

మంత్రి పొంగులేటి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వవిప్ అడ్లూరి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ
