విశ్రాంతి ఉద్యోగుల కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కై ప్రచారము నిర్వహించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

On
విశ్రాంతి ఉద్యోగుల కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కై ప్రచారము నిర్వహించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

 

జగిత్యాల ఫిబ్రవరి 19(ప్రజా మంటలు)
 జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగస్తుల కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు...

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ

 రాబోతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్య వేత్త నరేందర్ రెడ్డి గారికి అవకాశం కల్పించాలి.

దశబ్ద కాలాల నుండి మనందరం ఈ జగిత్యాల వాసులం అందరం కలిసి ఉన్న వారిమి

నా ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలు గడుస్తుంది ఆనాటి నుండి ఈనాటి వరకు మన అందరం కూడా వివిధ దశలలో కలిసి పనిచేశాం

గత శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా మీరందరూ కూడా నాకు అండగా నిలిచి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి మా ప్రాంత వాస్తవుడు మా సమస్యలు తెలిసినవాడు మా విశ్రాంతి ఉద్యోగస్తుల సమస్యల గురించి స్పందించగలిగే అనుభవం ఉన్నటువంటి వారు అని నాకు అవకాశం కల్పించారు

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచినప్పటికీ ఆనాటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయాలకు అతీతంగా  కొనసాగింది మొదటి కౌంటింగ్ లొనే గెలుపొందా

రాజకీయంగా అందరం కూడా ఎప్పుడు ఆశించిన ఫలితం పొందడం కానీ ప్రజా జీవితంలో నేను ఏ హోదాలో ఉన్న  ప్రజా సేవకు ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడే విధంగా బాధ్యతగా నా కర్తవ్యం నిర్వహించాను

నా ఆరు సంవత్సరాల ఎమ్మెల్సీ పదవీకాలంలో శాసనమండలిలో ప్రతి సమస్యపై ప్రసంగించాను

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేశాను

ఆ స్థానాన్ని భర్తీ చేసే అభ్యర్థి విద్య వేత్త నరేందర్ రెడ్డి  అయితేనే న్యాయం జరుగుతుంది

విద్యావేత్త ఉద్యోగ నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అబ్యర్ధి నరేందర్ రెడ్డి

ఆనాడు విద్య కోసం గుంటూరు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి టిఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కేటీఆర్ సైతం గుంటూరులో విద్యను అభ్యసించారు

తదుపరి తెలంగాణ ప్రాంతంలో ప్రైవేట్ సెక్టార్ కళాశాలలో అత్యధిక ఫీజులతో ఉండడం ఆనాడు  కుటుంబాలకు ఆల్ ఫోర్స్ కళాశాల నిర్వహించి మంచి విద్యను మధ్యతరగతి కుటుంబాలకు అందించిన వ్యక్తి నరేందర్ రెడ్డి  అది మనందరికీ తెలిసిన విషయం

ఏ రాజకీయ పార్టీలను అభ్యర్థుల గురించి నేను మాట్లాడ దలుచోకోలేదు మనకు ఏ అభ్యర్థి పనిచేస్తారో ఆలోచన చేయండి విద్యావేత్త అయిన నరేందర్ రెడ్డి  సమర్ధవంతుడు 

విశ్రాంతి ఉద్యోగస్తుల సమస్యలపై తాను రాబోయే శాసనమండలి సమావేశాలు మరోసారి చర్చిస్తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా బాధ్యతగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను

O P S మరియు సర్వీస్ నిబంధనలు  P R C ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి  2023 రావలిసిన P R C ఇంకా రాలేదు అని తెలిపారు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం (1 )ఒక P R C ఇవ్వడం జరిగింది మిగిలిన P R C ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత

P R C కి సంబంధించిన అంశం తాను తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి  తీసుకెళ్తాను పి ఆర్ సి  ప్రకటింప చేయబడే విదంగా తాను శాసన మండలిలో మాట్లాడుతాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అన్నారు.

పిఆర్ సి    తో పాటు డి ఎ గాని ఈ  హెచ్ ఎస్ ఎంప్లాయిమెంట్ హెల్త్ స్కీం క్యాష్ లెస్ ప్రభుత్వం రాజ్యాంగపరంగా కల్పించిన హక్కు విద్య వైద్యం అన్నారు.

నిరుపేద వర్గాల వారందరికీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ లో 10 లక్షల వరకు వైద్యం అందిస్తుంది

ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు కూడా వైద్య సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది మీపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా వైద్య సదుపాయం కల్పించి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది ఈ బాధ్యత నేను తీసుకుంటానన్నారు 

నాకున్న ఈ కొద్ది సమయంలో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు విశ్రాంతి ఉద్యోగస్తులకు అందరికీ సంబంధించి ఏ విధంగానైతే రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుందో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు విశ్రాంతి ఉద్యోగస్తులకు 10 లక్షల రూపాయల వరకు క్యాష్ లెస్ వైద్య సదుపాయం అమలు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్తాను అది నా బాధ్యత అన్నారు.

గత ప్రభుత్వం 317 జీవో 4 జోన్లుగా విభజించడంతో ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకున్నారు

మన ప్రాంతంలో భీంగల్ గ్రామ ఉపాధ్యాయురాలు గాంధారి గ్రామానికి బదిలీ చేయడంతో  ఉద్యోగ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది

నూతన ప్రభుత్వం 317 అంశాన్ని పరిష్కారానికి కమిటీ వేసింది

ఉమ్మడి పది జిల్లాల వారిగా జోన్లు ఏర్పాటుకు ఆలోచన జరిపింది

సంవత్సర కాలం గడుస్తున్న 317 జీవో పరిష్కారం కాలేని విషయం వాస్తవం ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అని అన్నారు


గత ప్రభుత్వంలో  టెట్ పరీక్ష నిర్వహించలేక పోయింది ఈ అంశంపై నేను అప్పుడు అసెంబ్లీలో ప్రశ్నిస్తే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి టెట్ అంటే కూడా ఏంటో తెలియక జీవన్ రెడ్డి  ఏదో  అంటున్నారు ఆ టెట్ అంటే ఏంటో చూడండి అని సంబంధిత మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి తెలపడం జరిగిందన్నారు.

కానీ నూతన ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు.

నేను ఏ హోదాలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని   తన చివరి క్షణం వరకు ప్రజా సేవలో ఉంటా తనకు ఉన్న అనుభవం ప్రజా సమస్యల పరిష్కారానికి తోడ్పడతానన్నారు.

Tags

More News...

Local News 

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : గోపాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జీలుగుల గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ఎట్టకేలకు విద్యుత్ మీటర్ మంజూరు అయింది. గత 14 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది కష్టాలపాలవుతుండగా, డిఎం అండ్ హెచ్ఓ డా. అల్లేo అప్పయ్య చొరవతో సమస్యకు పరిష్కారం లభించింది. తాజాగా...
Read More...
Local News 

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు క్షేత్ర స్థాయిలో ఈ పధకం అర్హులకు చేరాలి... మంత్రి పొన్నం ప్రభాకర్. 
Read More...
Local News 

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*   భీమదేవరపల్లి మే 9 (ప్రజామంటలు) : హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్, ఉపాధ్యక్షులు చిట్కూరి అనిల్ రక్తదానము చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి సేవ...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలో 17 కోట్ల నిధులతో నిర్మించబోయే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలని కొబ్బరికాయ కొట్టి  శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనంతరం  మాట్లాడుతూ పనులని త్వరగా ప్రారంభించి,పూర్తి చేసి...
Read More...
Local News 

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు.. సికింద్రాబాద్, మే 08 (ప్రజామంటలు): పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బన్సీలాల్ పేట డివిజన్ లో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ఆర్మీ ఎంత పటిష్టంగా ఉందో ఈ ఆపరేషన్ తో...
Read More...
Local News 

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్  

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్   గొల్లపల్లి మే 08 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలోని 735 సర్వే ప్రభుత్వ భూమిని కొంత భూమిని క్రీడా మైదానానికి ( మినీ స్టేడియం) కేటాయించాలని కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ విప్ ను  మండలానికి చెందిన క్రీడాకారులు కోరగా,గురువారము ఆర్డీవో మదు సుదన్, తాసిల్దార్ వరందన్, ఆర్ఐ అనూష,సర్వేయర్ మోకా పైకి వచ్చి...
Read More...
Local News 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి 

సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  ఉగ్రమూకల ఉన్మాదచర్య తో  ఊపిరి విడిచిన ముద్దుబిడ్డల *"గని" *  అంతులేని వేదన తో  ఉలుకుపలుకు లేక నిస్తేజంగా నిలిచిన పెహల్గాం పుడమితల్లి....   తీరని దుఃఖం తో ఎరుపెక్కిన కళ్లతో సమైక్య బలం చాటిన భారతీయుల భావోద్వేగాలుముష్కరుల పాలిట యమపాశాలు కాగా ఉగ్రవాద...
Read More...
Local News 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే   చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్                                                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 7 ( ప్రజా మంటలు)    అధిక శబ్దం కలిగించే 130  ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్స్ ద్వంసం     రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలు పాటించి జిల్లా పోలీసులకు సహకరించండి    శబ్ద కాలుష్యాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లను గత...
Read More...
Local News 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర 

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ  శోభ యాత్ర                                  సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 7 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని రామ్ బజార్ లో గల వాసవి మాత ఆలయంలో వాసవి మాత జయంతి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, ఉత్సవమూర్తికి పల్లకి సేవ, ఫల పంచామృత అభిషేకం, వసంత రుతువులో లభ్యమయ్యే, ఆమ్ర, పలరసాభిషేకం నిర్వహించారు. మాతలు విశేష సంఖ్యలో  సామూహిక...
Read More...
Local News 

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం జగిత్యాల మే 7, ప్రజా మంటలు  విశ్వహిందూ పరిషత్  ఆధ్వర్యంలో జగిత్యాల నగర సేవా ప్రముఖ ఎలగందుల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ కుట్టుమిషన్ శిక్షణ కేంద్రంలో మహిళలు మూడు నెలలు ట్రైనింగ్ పొందుతారు.ఆ తర్వాత సర్టిఫికెట్స్ ఇవ్వబడుతుంది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩 భీమదేవరపల్లి మే 8 (ప్రజామంటలు) : వాసవి మాత జయంతి సందర్భంగా అంచురీస్ కన్వెన్షన్ హాల్లో ఆర్యవైశ్యులందరు, వాసవి మాతకు కుంకుమ పూజలు నిర్వహించారు. మన దేశం శాంతియుతంగా, సుభిక్షంగా ఉండాలని వాసవి మాతను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అంచూరి వెంకట్రాజము, గౌరవ అధ్యక్షులు పెద్ది సూర్య ప్రకాశం, కార్యవర్గ సభ్యులు...
Read More...
Local News 

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు) : ఉగాండా కు చెందిన యువతి వ్యభిచారం చేస్తూ బోయిన్ పల్లి పోలీసులకు పట్టుబడింది. బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతి రాజు తెలిపిన వివరాలు...మబ్జి షరాన్(23)అనే యువతి ఉగాండా దేశంలోని కోకో మేర్ ప్రాంతం నుంచి గత ఏడాది ఫిబ్రవరి21న టూరిస్ట్ వీసాపై ముంబై కి వచ్చింది. అక్కడి నుంచి...
Read More...