కవి, ఉద్యమకారుడు ఆకుల గంగాధర్ మృతి
జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు):
కవి, ఉద్యమకారుడు, బీట్ బజార్ వాస్తవ్యులు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో లో పని చేస్తున్న ఆకుల గంగాధర్ ఆదివారం (13,అక్టోబర్) రోజున ఉదయం మరణించారు. ఆకుల గంగాధర్ మంచి కవి. ఆయను బీఎస్ రాములు,ప్రోత్సహిస్తూ 1993 లో ఆయన కవితలతో "దళిత భారతి" అనే కవితా సంపుటిని విశాల సాహిత్య అకాడమీ తరఫున ప్రచురించారు. దానికి గండేటి రాజు చక్కని ముఖ చిత్రం వేసారు. ఆ కవితా సంపుటి రాష్ట్ర వ్యాప్తంగా ఎందరికో స్పూర్తి నిచ్చింది. ఆ తరువాత కొన్ని దీర్ఘ కవితలు రాసారు. ఆకుల గంగాధర్ సామాజిక మార్పు రావాలని నిరంతరం తపించారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.బీట్ చౌరస్తాలో భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేశారు.
ఆకుల గంగాధర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. కుటుంబానికి పెద్ద దిక్కయిన వారు లేని లోటు ఎవరూ పబబడ్చలేనిది. వారి మృతికి ప్రగాఢ సంతాపం తెలియ జేస్తున్నానాని సామాజిక తత్వ వేత్త బీసీ కమిషన్ తొలి చైర్మన్ బి ఎస్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.ఇంకా సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ వి ప్రభాకర్ రావు, కవులు కళాకారులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా పరిధిలోని యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
.jpg)
కవి, ఉద్యమకారుడు ఆకుల గంగాధర్ మృతి

రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు

మావోయిస్టు ఉద్యమంలో కొత్త మలుపు - మల్లోజుల లొంగుబాటు?
1.jpeg)
లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత
