గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్, 

On
గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్, 


 జగిత్యాల   అక్టోబర్ 13( ప్రజా మంటలు)
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం.

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం       జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 10 మంది అర్జీదారులతో ఎస్పీ   స్వయంగా కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు.

సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే లో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు పెండింగులో లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం ఫ్యాకల్టీ, పీజీల మద్య టీ20 క్రికెట్ మ్యాచ్ సికింద్రాబాద్, అక్టోబర్ 13 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌గాంధీ మెడికల్‌కాలేజీ ఫెస్ట్‌సోమవారం మెడికల్ స్టూడెట్స్ సందడి మద్య  ప్రారంభమైంది. వైద్యసేవలతో బిజీగా ఉండే వైద్యవిద్యార్థులు, అధ్యాపకులకు ఆటవిడుపు దొరకడంతో కాలేజీ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఫెస్ట్ లో భాగంగా ఫ్యాకల్టీ, పీజీల జట్ల మధ్య టీ20 క్రికెట్‌మ్యాచ్‌హోరాహోరిగా...
Read More...
Local News 

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి  వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల అక్టోబర్ 13( ప్రజా మంటలు)               ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన  జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన  జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్     జగిత్యాల అక్టోబర్ 13(ప్రజా మంటలు)పట్టణ ధరూర్ క్యాంప్  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) స్థానిక శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్  సందర్శించారు. పాఠశాల బోధన తరగతులు, భోజన వసతులు, స్టోర్ రూమ్ ,వంట గది శుభ్రత, విద్యార్థినుల ఆరోగ్య వివరాల పట్టిక ,హాజరు పట్టికను తదితర అంశాలను పరిశీలించి,విద్యార్థులతో కలిసి భోజనం చేశారు....
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్, 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,    జగిత్యాల   అక్టోబర్ 13( ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం       జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 10 మంది అర్జీదారులతో ఎస్పీ   స్వయంగా కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత...
Read More...
Local News  Crime 

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం నిందితుడిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్, తిరుమలగిరి పోలీసులు సికింద్రాబాద్, అక్టోబర్ 13 (ప్రజామంటలు) : టాస్క్ ఫోర్స్‌నార్త్ జోన్‌పోలీసులు, తిరుమలగిరి పోలీసులతో కలిసి భారీగా పటాకులు నిల్వ ఉంచిన గోదాంపై దాడి చేశారు. ఈ దాడిలో సుమారు రూ.45 లక్షల విలువైన వివిధ రకాల పేలుడు పటాకులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల...
Read More...
Local News 

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత జగిత్యాల అక్టోబర్ 13 (ప్రజా మంటలు): పట్టణంలోని దత్తు గిర్ని వద్ద నివసించే మన నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన మచ్చ గంగారాం (హోటల్) గత ఐదు దశాబ్దాలుగా టిఫిన్ సెంటర్ (అటుకులు & మిర్చి) నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగించారు. అయితే ఇటీవల అనారోగ్యంతో బాధపడి, ఎనిమిది రోజుల క్రితం ఆయన...
Read More...
National  International  

ఆవిష్కరణలే ఆర్థికాభివృద్ధికి మూలం - 3గురు ఆర్థికవేత్తలకు నోబుల్

ఆవిష్కరణలే ఆర్థికాభివృద్ధికి మూలం - 3గురు ఆర్థికవేత్తలకు నోబుల్ స్టాక్ హోం అక్టోబర్ 13: ఈ సంవత్సరం ఆర్ధిక శాస్త్రంలో (Economic Sciences) నోబెల్ మెమోరియల్ పురస్కారం జోఎల్ మొకిర్ (Joel Mokyr), ఫిలిప్ ఆజియన్ (Philippe Aghion), మరియు పీటర్ హవిట్ (Peter Howitt) erhalten lu అందుకొన్నారు.. ఈ శాస్త్రవేత్తలు ఆవిష్కరించామని గుర్తింపు పొందిన ముఖ్యమైన చర్చ — ఆవిష్కరణ (innovation) ఆధారిత...
Read More...
National  Comment 

మోడీ పిలుపు మేరకు యు ఎన్ లో ఉద్యోగం వదిలిన ప్రశాంత్ కిషోర్/PK

మోడీ పిలుపు మేరకు యు ఎన్ లో ఉద్యోగం వదిలిన ప్రశాంత్ కిషోర్/PK ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రస్థానంలో ఆయనపై ఎందుకు దాడులు జరగవు? స్వచ్ఛమైన రాజకీయాలు కావాలని, మహాత్మా గాంధీ బాటలో, గ్రామస్వరాజ్ తేవాలనే ఉన్నత లక్ష్యతో, రాజకీయ పార్టీని స్థాపించిన, ప్రశాంత్ కిషోర్ పాండే ఉరఫ్ పీక్ (PK) బీహార్ ప్రజలు రాజకీయ,మానసిక బానిసత్వాని వీడి, స్వేచ్చగా ఎదగాలని కోరుతున్నాడు   స్వతంత్రంగా ఆలోచించి ప్రియమణి కోరుతూ, ఎన్నికల...
Read More...

శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి అక్టోబర్ 12 (ప్రజా మంటలు): ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ -2 కు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఎస్సార్ఎస్పీ-2గా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  ప్రకటించారు. తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. ❇️ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ వారు సేవలను...
Read More...
Local News 

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం సికింద్రాబాద్, అక్టోబర్ 12 ( ప్రజామంటలు): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలలో రోడ్ల పక్కన  ఫుట్ పాత్ మీద జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులను గుర్తించి ఆదివారం స్కై ఫౌండేషన్ 286వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు  నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి జీవనోపాధి పొందేలా కుటీరపరిశ్రమలను నెలకొల్పి స్వయం ఉపాధిపథకాలను చేపట్టితే నిరాశ్రయులులేని రాష్ట్రంగా...
Read More...
Local News 

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా  

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా   సికింద్రాబాద్, అక్టోబర్ 12 ( ప్రజామంటలు) :  లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సర్వీస్ వీక్ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఆధ్వర్యంలో, విమెన్స్ కాలేజ్, కోటి (VCIWU) సహకారంతో మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన, నైరాశ్య లక్షణాలను గుర్తించడం, వాటిని సమర్థంగా ఎదుర్కొనే...
Read More...
Local News 

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి,ఎంపీ ఈటల సికింద్రాబాద్, అక్టోబర్ 12 (ప్రజామంటలు): ముదిరాజులకు పూర్తిగా అండగా ఉంటామని. వారికి అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తామని. అందరూ ఐక్యమత్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ లు  పేర్కొన్నారు. ఆదివారం  సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్మండి నామాలగుండు లో ముదిరాజ్ ల...
Read More...