ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలకు దూరం.

On
ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలకు దూరం.

సెక్యూరిటీ లేకుండా రాష్ట్ర మంత్రులు ఎందుకు తిరగడం లేదు..
బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి.

సికింద్రాబాద్,  సెప్టెంబర్ 08 (ప్రజా మంటలు): 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా బిజెపి రాష్ట్ర నాయకులు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ల భాగోతాన్ని బయటపెట్టి బట్టలు ఊడదీస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి,సీతక్క, కొండా సురేఖలు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి  విమర్శించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తే మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మంత్రులు గుర్తె రగాలని అన్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ ముస్లింల మెప్పుకోసం బీసీల ముసుగులో 10% రిజర్వేషన్లు కల్పించి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని బీసీల నుండి ముస్లింలను తొలగిస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించే బాధ్యత మాదేనని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయులు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే బీసీ రిజర్వేషన్ ముసుగులో కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుతుందని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ గారిని సెక్యూరిటీ లేకుండా వస్తావా అని ప్రశ్నించిన పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర మంత్రులు వారి పర్యటనల సందర్భంగా బిజెపి నాయకులను ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి దేవుళ్ల పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కునే బిచ్చగాలని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు ముస్లింల ఓట్ల కోసం ఎందుకు తహతలాడుతున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయనందున ప్రజాక్షేత్రంలో దోషులుగా మిగిలిపోతామనే భయంతో స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ పార్టీపై బురదజల్లెందుకు అవాకులు చవాకులు పేల్చుతుందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నాయకులు, మంత్రులను సెక్యూరిటీ లేకుండా తిరగకుండా చేయడానికి యూరియా కోసం ఇబ్బందులు పడే రైతులు చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాన్వి అనూష, తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రి చీఫ్‌ ఫార్మసీ ఆఫీసర్‌గా వేణుగోపాల్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు.  ఉస్మానియా ఆస్పత్రి ఫార్మసీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై గాంధీకి బదిలీ అయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన 1990లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. బొల్లేపల్లి, భువనగిరి, బొమ్మల రామారం, ఉస్మానియా ఆస్పత్రుల్లో వివిధ...
Read More...
Local News 

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు 

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు  (అంకం భూమయ్య) గొల్లపల్లి సెప్టెంబర్ 10  (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని బుధవారం చిల్వకోడూరులో జరిగిన మండల స్థాయి ఆటల పోటీలలో బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు పాల్గొన్ను ఎస్ .లక్ష్మినివాస్, బి .ఆశ్రిత్, ఎస్ .నిశాంత్ ,కె .హర్షవర్ధన్ జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను...
Read More...
Local News 

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం  - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం  - అడిషనల్ డీఎంఈ వాణీ ఆకస్మికంగా గాంధీ ఆసుపత్రి సందర్శన సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజామంటలు) : కార్పోరేట్‌ ఆస్పత్రులకు తీసిపోని విదంగా  సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రిని తీర్చిదిద్ధి బ్రాండింగ్‌కే బ్రాండ్‌ అంబాసిడర్‌గా దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలుపుతామని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అడిషనల్‌ డీఎంఈ ప్రొఫెసర్‌ వాణి అన్నారు. హెల్త్ మినిస్టర్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాల మేరకు ఆమె బుధవారం గాంధీఆస్పత్రిని ఆకస్మికంగా...
Read More...
Local News 

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి 

 దేశానికి వెన్నెముక యువత బి బి కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో, లీడ్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, డీఎస్పీ రఘుచందర్   (అంకం భూమయ్య)  గొల్లపల్లి సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): నేటి యువత భారతదేశంలో 54 కోట్లకు పైగా  ఉన్నారని  దానికిగాను వీరిని అన్ని రంగాలలో నేటి సమాజానికి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అడిషనల్...
Read More...
National  State News  Crime 

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా! హైదరాబాద్ సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): డేటింగ్ యాప్‌లో మహిళా డాక్టర్‌తో పరిచయం పెంచుకున్న యువకుడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ నాటకం ఆడి, ఆమె నుండి ₹25 లక్షలు తీసుకొని, పెళ్ళి పేరెత్తగానే ఉడాయించిన ఘటన సికింద్రాబాద్ లోని అల్వాల్ లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి:-  గత...
Read More...
National  State News 

కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్ 

కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్  హైదరాబాద్ సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): ఎమ్మెల్యే రాజాసింగ్‌ కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తానని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను..ఏం చేస్తారు, కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే నేనూ చేస్తా ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాం అని బీజేపీకి సవాలు విసిరారు. పార్టీ కోసం పని చేయడానికి...
Read More...
Local News 

కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి  మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి   మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు      17 నుంచి అక్టోబర్ 2 వరకు కేంద్ర పథకాలపై అవగాహనాజగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)  _సేవా  పక్వాడ జిల్లా స్థాయి కార్యశాలలో జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు_  జగిత్యాల, సెప్టెంబర్ 10: కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ చేపడుతున్న జనామోధిత పథకాలపై ప్రజలకు అవగాహనను పెంచుతూ గడప గడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేర్చాలని...
Read More...
Local News 

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి 

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి  సికింద్రాబాద్,  సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): రామంతపూర్ ప్రగతి నగర్ లో చాకలి ఐలమ్మ  40వ వర్ధంతి సందర్భంగా రజక నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు.రజకుల సంఘం నాయకులు మొగిలి కృష్ణయ్య ,మోరపాక సతీష్ లు మాట్లాడుతూ... భూమికోసం,  భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసంతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన వీర...
Read More...
Local News 

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):    ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం సైకియాట్రి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గాంధీ మెడికల్ కళాశాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర  ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదని ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు సమాజంలో...
Read More...
Local News 

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం.  జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి జగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)ఇసుక బజార్' లను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం జిల్లాకేంద్రంలోని వాణినగర్ లో ప్రభుత్వ ఖానిజాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ   ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేసాండ్...
Read More...
Local News 

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం రచయిత లతా పేష్కర్ ను సత్కరించిన ట్రస్మా సికింద్రాబాద్  సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): లతా పేస్కర్ రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ట్రస్మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ప్రముఖ రచయిత్రి లతా పేష్కర్ ను ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉమామహేశ్వరరావు...
Read More...
Local News 

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

75000/ వేల రూ జగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ అరవింద్ నగర్ కి చెందిన శివరాత్రి రామ్ చరణ్ కుడి చేతి శస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో 75000 వేల రూపాయల  ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్...
Read More...