ఇళ్లులేని నిరుపేదలులకు Double Bed Room ఇండ్లలో ప్రాధాన్యతతో మంజూరి చేయాలి - జీవన్ రెడ్డి
జగిత్యాల సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):
నూకపల్లి కాలనీలోని ఇందిరమ్మ ఇల్లస్థలాలు పొందినవారు స్థలాలను, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి తీసుకొన్నవారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రాధాన్యతతో ఇవ్వాలని మాజీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ప్రస్తుత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కోరారు.
ఈమేరకు జీవన్ రెడ్డి ఇచిన వినతి పత్రంలో ఇలా పేర్కొన్నారు.
పట్టణానికి చెందిన ఉమ్మడి రాష్ట్రంలో అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి, మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామ పరిధిలో Lay-out తో కూడుకొనినటువంటి దాదాపు 100 చదరపు గజాలతో, plot's కేటాయింపు చేసి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా గృహ నిర్మాణాలు మంజూరి చేయబడినప్పటికి, గృహాలు ఆర్థిక ఇబ్బందులతో, నిర్మాణాలు పూర్తిచేసుకోలేక పోవుటకుతోడు, తదుపరి కాలంలో రాష్ట్ర విభజన తదుపరి 2014లో ఏర్పడినటువంటి అప్పటి T.R.S. ప్రభుత్వం మంజూరి చేయబడినటువంటి దాదాపు 2000 వరకు ఉన్నటువంటి Open Plots తోపాటు ఇతర యథాస్థితిలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను కూడా తొలగించి, ఆ స్థలములో DOUBLE BED ROOM ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టబడటం జరిగినది.
తదుపరి కాలంలో అట్టి DOUBLE BED ROOM ఇళ్ల నిర్మాణాల మంజూరిని JAGTIAL పట్టణంలోని ముందుగా 2008లో మంజూరి కాబడిన INDIRAMMA గృహ నిర్మాణ లబ్దిదారులను కాకుండ ఇతర లబ్ధిదారులను గుర్తించి, 2023 శాసన సభ ఎన్నికలకు ముందుగా మంజూరి చేయటము జరిగినది, కాని, వాస్తవముగా ఇళ్లులేని నిరుపేదలుగా 2008లో గుర్తింపబడినప్పటికి అప్పటి నుండి ఇంటి మంజూరికి సంబంధించి, ఇంతవరకు ఏవిధమైన ఇండ్ల నిర్మాణం మంజూరి Double - Bed Roomల మంజూరి చేయబడలేకపోవుటతో నిరాశ్రయులుగా మిగిలిపోవుట జరిగినది.
ఈ పరిస్థితులలో ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి, ఇందిరమ్మ గృహ నిర్మాణం మంజూరి చేయబడినప్పటికి, లబ్ధిదారులకు కేటాయింపు చేయబడిన స్థలాలన్ని Double - Bed Room ఇళ్ల నిర్మాణానికి వినియోగించబడటముతో, నిరాశ్రయులుగా మిగిలిపోవుట జరిగినదనీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇట్టి 2008లో ఇళ్లులేని నిరుపేదలుగా గుర్తించబడి తదుపరి T.R.S. ప్రభుత్వ కాలంలో వారందరిని తొలగింపచేసి, 2018లో Double Bed Room ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టబడటం జరిగిందో, అప్పటి నుండి కూడా వారిని లబ్దిదారులుగా గుర్తింప చేయబడలేకపోవుటతో, 2008లో లబ్దిదారులుగా గుర్తింపబడి తదుపరి T.R.S. ప్రభుత్వ కాలంలో తొలగింపబడినటువంటి లబ్ధిదారులు ఈ నెల 4th ఆగస్టు 20025 సోమవారం రోజున ప్రజావాణిలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా Collector గారికి విజ్ఞప్తి చేయగా, వారు 2008లో ఇంటి స్థలాలు మంజూరి చేయబడి తదుపరి తొలగింపబడినటువంటి వారందరిని ప్రభుత్వపరంగా, Verify చేయించబడేవిధంగా, దాదాపు 300 వరకు లబ్ధిదారుల వివరాలు, వారి Mobile Numbers తోపాటు 2008లో allotted House Beneficiaries List కూడా జత చేయటమైనది. అట్టి వారి అర్హతకు అనుగుణంగా వారికి మిగిలిపోయిన Double Bed Room ఇళ్ల మంజూరి కల్పించటములో ప్రాధాన్యత కల్పించవలసి ఉండగా, ఇంతవరకు, పట్టణ Congress ఆధ్వర్యంలో 4th August రోజున చేసిన విజ్ఞప్తిని పరిశీలించకుండ, గత B.R.S. ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారి ప్రతిపాదనల మేరకు JAGTIAL Revenue అధికారులే గాని, పట్టణ Municipal అధికారులే గాని, ఏకపక్షంగా Congress Party విజ్ఞప్తిపట్ల వివక్షతతో, గతంలో 2023 ఎన్నికలకు ముందు Allot చేయబడినటువంటి 3500 లబ్దిదారుల నుండి ఇంతవరకు కనీసం 1000మంది లబ్ధిదారులు కూడా, ఇంతవరకు వారికి కేటాయింప చేయబడినటువంటి ఇళ్లలో చేరలేకపోవటం గమనించకుండ, తిరిగి గత ప్రజాప్రతినిధుల సూచనల మేరకు Double Bed Room లబ్ధిదారుల ఎంపిక చేయటం దురదృష్టకరం.
కావున ఇప్పటికైనా, ఇంతవరకు ప్రజాపాలన, ప్రజావాణితోపాటు, గతంలో 2008 ఉమ్మడి రాష్ట్రంలో గుర్తించబడినటువంటి లబ్దిదారులను, Verify చేయటంతో వారి అర్హతకు అనుగుణంగా ప్రస్తుతము ఖాళీగా ఉన్నటువంటి Double Bed Room కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వటంతోపాటు, 2023 శాసన సభ ఎన్నికల ముందు, కేటాయింపు చేయబడిన 3500 లబ్దిదారులు ఇంతవరకు వారికి Double Bed Room ఇండ్లు కేటాయింపు చేయబడి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి వారు ఇంతవరకు చేరకపోవుట, వారి అర్హత ప్రశ్నార్ధకము అవుతుండటముతో ఇప్పటికైనా, నిర్దిష్టమైన కాలపరిమితి, కనీసం ఈ September చివరిలోగా చేరే విధంగా, లేనిచో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోగలరని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
