ఇళ్లులేని నిరుపేదలులకు Double Bed Room ఇండ్లలో ప్రాధాన్యతతో మంజూరి చేయాలి - జీవన్ రెడ్డి 

On
ఇళ్లులేని నిరుపేదలులకు Double Bed Room ఇండ్లలో ప్రాధాన్యతతో మంజూరి చేయాలి - జీవన్ రెడ్డి 

 జగిత్యాల సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):

నూకపల్లి కాలనీలోని ఇందిరమ్మ ఇల్లస్థలాలు పొందినవారు స్థలాలను, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి తీసుకొన్నవారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రాధాన్యతతో ఇవ్వాలని మాజీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ప్రస్తుత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కోరారు.

ఈమేరకు జీవన్ రెడ్డి ఇచిన వినతి పత్రంలో ఇలా పేర్కొన్నారు.

 పట్టణానికి చెందిన ఉమ్మడి రాష్ట్రంలో అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి, మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామ పరిధిలో Lay-out తో కూడుకొనినటువంటి దాదాపు 100 చదరపు గజాలతో, plot's కేటాయింపు చేసి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా గృహ నిర్మాణాలు మంజూరి చేయబడినప్పటికి, గృహాలు ఆర్థిక ఇబ్బందులతో, నిర్మాణాలు పూర్తిచేసుకోలేక పోవుటకుతోడు, తదుపరి కాలంలో రాష్ట్ర విభజన తదుపరి 2014లో ఏర్పడినటువంటి అప్పటి T.R.S. ప్రభుత్వం మంజూరి చేయబడినటువంటి దాదాపు 2000 వరకు ఉన్నటువంటి Open Plots తోపాటు ఇతర యథాస్థితిలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను కూడా తొలగించి, ఆ స్థలములో DOUBLE BED ROOM ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టబడటం జరిగినది.

తదుపరి కాలంలో అట్టి DOUBLE BED ROOM ఇళ్ల నిర్మాణాల మంజూరిని JAGTIAL పట్టణంలోని ముందుగా 2008లో మంజూరి కాబడిన INDIRAMMA గృహ నిర్మాణ లబ్దిదారులను కాకుండ ఇతర లబ్ధిదారులను గుర్తించి, 2023 శాసన సభ ఎన్నికలకు ముందుగా మంజూరి చేయటము జరిగినది, కాని, వాస్తవముగా ఇళ్లులేని నిరుపేదలుగా 2008లో గుర్తింపబడినప్పటికి అప్పటి నుండి ఇంటి మంజూరికి సంబంధించి, ఇంతవరకు ఏవిధమైన ఇండ్ల నిర్మాణం మంజూరి Double - Bed Roomల మంజూరి చేయబడలేకపోవుటతో నిరాశ్రయులుగా మిగిలిపోవుట జరిగినది.

ఈ పరిస్థితులలో ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి, ఇందిరమ్మ గృహ నిర్మాణం మంజూరి చేయబడినప్పటికి, లబ్ధిదారులకు కేటాయింపు చేయబడిన స్థలాలన్ని Double - Bed Room ఇళ్ల నిర్మాణానికి వినియోగించబడటముతో, నిరాశ్రయులుగా మిగిలిపోవుట జరిగినదనీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇట్టి 2008లో ఇళ్లులేని నిరుపేదలుగా గుర్తించబడి తదుపరి T.R.S. ప్రభుత్వ కాలంలో వారందరిని తొలగింపచేసి, 2018లో Double Bed Room ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టబడటం జరిగిందో, అప్పటి నుండి కూడా వారిని లబ్దిదారులుగా గుర్తింప చేయబడలేకపోవుటతో, 2008లో లబ్దిదారులుగా గుర్తింపబడి తదుపరి T.R.S. ప్రభుత్వ కాలంలో తొలగింపబడినటువంటి లబ్ధిదారులు ఈ నెల 4th ఆగస్టు 20025 సోమవారం రోజున ప్రజావాణిలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా Collector గారికి విజ్ఞప్తి చేయగా, వారు 2008లో ఇంటి స్థలాలు మంజూరి చేయబడి తదుపరి తొలగింపబడినటువంటి వారందరిని ప్రభుత్వపరంగా, Verify చేయించబడేవిధంగా, దాదాపు 300 వరకు లబ్ధిదారుల వివరాలు, వారి Mobile Numbers తోపాటు 2008లో allotted House Beneficiaries List కూడా జత చేయటమైనది. అట్టి వారి అర్హతకు అనుగుణంగా వారికి మిగిలిపోయిన Double Bed Room ఇళ్ల మంజూరి కల్పించటములో ప్రాధాన్యత కల్పించవలసి ఉండగా, ఇంతవరకు, పట్టణ Congress ఆధ్వర్యంలో 4th August రోజున చేసిన విజ్ఞప్తిని పరిశీలించకుండ, గత B.R.S. ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారి ప్రతిపాదనల మేరకు JAGTIAL Revenue అధికారులే గాని, పట్టణ Municipal అధికారులే గాని, ఏకపక్షంగా Congress Party విజ్ఞప్తిపట్ల వివక్షతతో, గతంలో 2023 ఎన్నికలకు ముందు Allot చేయబడినటువంటి 3500 లబ్దిదారుల నుండి ఇంతవరకు కనీసం 1000మంది లబ్ధిదారులు కూడా, ఇంతవరకు వారికి కేటాయింప చేయబడినటువంటి ఇళ్లలో చేరలేకపోవటం గమనించకుండ, తిరిగి గత ప్రజాప్రతినిధుల సూచనల మేరకు Double Bed Room లబ్ధిదారుల ఎంపిక చేయటం దురదృష్టకరం.

కావున ఇప్పటికైనా, ఇంతవరకు ప్రజాపాలన, ప్రజావాణితోపాటు, గతంలో 2008 ఉమ్మడి రాష్ట్రంలో గుర్తించబడినటువంటి లబ్దిదారులను, Verify చేయటంతో వారి అర్హతకు అనుగుణంగా ప్రస్తుతము ఖాళీగా ఉన్నటువంటి Double Bed Room కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వటంతోపాటు, 2023 శాసన సభ ఎన్నికల ముందు, కేటాయింపు చేయబడిన 3500 లబ్దిదారులు ఇంతవరకు వారికి Double Bed Room ఇండ్లు కేటాయింపు చేయబడి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి వారు ఇంతవరకు చేరకపోవుట, వారి అర్హత ప్రశ్నార్ధకము అవుతుండటముతో ఇప్పటికైనా, నిర్దిష్టమైన కాలపరిమితి, కనీసం ఈ September చివరిలోగా చేరే విధంగా, లేనిచో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోగలరని కోరారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు – 

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –  అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం...
Read More...
Local News  State News 

జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం  – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు

జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం  – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు జగిత్యాల మార్చ్ 05, (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం “కమల నిలయం”లో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నాగ శ్రావణితో కలిసి   పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ జగిత్యాలలో నవోదయ విద్యాలయం స్థాపనకు అవసరమైన భూమి కేటాయింపు అంశంపై రాష్ట్ర...
Read More...
Crime  State News 

జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి

జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు): జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్‌ను ధ్వంసం చేయడంతో పాటు...
Read More...
Local News 

జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్      

జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్       జగిత్యాల మార్చి 5 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్ లో “చాంపియన్స్ చాలెంజ్” పేరిట స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. క్రీడలు శారీరక దృఢమే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి ఈ కార్యక్రమానికి ముఖ్య...
Read More...
National  Comment  State News 

సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన?

 సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన? న్యూఢిల్లీ  మార్చ్ 05: భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా (Union Territory) మార్చే ప్రతిపాదనపై రాజకీయ, వ్యూహాత్మక వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ సరిహద్దు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటన నిర్వహించడం ఈ చర్చలకు మరింత...
Read More...
Local News 

సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు

సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు జగిత్యాల మార్చి 4 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలంలో, గత నెల 5వ తేదీన స్థాపించిన 21 అడుగుల ఎత్తైన సైకత  శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి,గార్లు  బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పులుము
Read More...
Local News 

మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత

మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత మల్యాల మార్చి 4 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా  పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్...
Read More...
State News 

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు. హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు....
Read More...
State News 

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్ హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు): హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల...
Read More...
Local News 

ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత

ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత    జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు)  పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్  అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు  ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ . శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ...
Read More...
Local News 

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.    హోళీ సందర్భంగా...
Read More...
National  International  

దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక

దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు): పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు. AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International...
Read More...