ఇళ్లులేని నిరుపేదలులకు Double Bed Room ఇండ్లలో ప్రాధాన్యతతో మంజూరి చేయాలి - జీవన్ రెడ్డి 

On
ఇళ్లులేని నిరుపేదలులకు Double Bed Room ఇండ్లలో ప్రాధాన్యతతో మంజూరి చేయాలి - జీవన్ రెడ్డి 

 జగిత్యాల సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):

నూకపల్లి కాలనీలోని ఇందిరమ్మ ఇల్లస్థలాలు పొందినవారు స్థలాలను, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి తీసుకొన్నవారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రాధాన్యతతో ఇవ్వాలని మాజీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ప్రస్తుత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కోరారు.

ఈమేరకు జీవన్ రెడ్డి ఇచిన వినతి పత్రంలో ఇలా పేర్కొన్నారు.

 పట్టణానికి చెందిన ఉమ్మడి రాష్ట్రంలో అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి, మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామ పరిధిలో Lay-out తో కూడుకొనినటువంటి దాదాపు 100 చదరపు గజాలతో, plot's కేటాయింపు చేసి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా గృహ నిర్మాణాలు మంజూరి చేయబడినప్పటికి, గృహాలు ఆర్థిక ఇబ్బందులతో, నిర్మాణాలు పూర్తిచేసుకోలేక పోవుటకుతోడు, తదుపరి కాలంలో రాష్ట్ర విభజన తదుపరి 2014లో ఏర్పడినటువంటి అప్పటి T.R.S. ప్రభుత్వం మంజూరి చేయబడినటువంటి దాదాపు 2000 వరకు ఉన్నటువంటి Open Plots తోపాటు ఇతర యథాస్థితిలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను కూడా తొలగించి, ఆ స్థలములో DOUBLE BED ROOM ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టబడటం జరిగినది.

తదుపరి కాలంలో అట్టి DOUBLE BED ROOM ఇళ్ల నిర్మాణాల మంజూరిని JAGTIAL పట్టణంలోని ముందుగా 2008లో మంజూరి కాబడిన INDIRAMMA గృహ నిర్మాణ లబ్దిదారులను కాకుండ ఇతర లబ్ధిదారులను గుర్తించి, 2023 శాసన సభ ఎన్నికలకు ముందుగా మంజూరి చేయటము జరిగినది, కాని, వాస్తవముగా ఇళ్లులేని నిరుపేదలుగా 2008లో గుర్తింపబడినప్పటికి అప్పటి నుండి ఇంటి మంజూరికి సంబంధించి, ఇంతవరకు ఏవిధమైన ఇండ్ల నిర్మాణం మంజూరి Double - Bed Roomల మంజూరి చేయబడలేకపోవుటతో నిరాశ్రయులుగా మిగిలిపోవుట జరిగినది.

ఈ పరిస్థితులలో ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి, ఇందిరమ్మ గృహ నిర్మాణం మంజూరి చేయబడినప్పటికి, లబ్ధిదారులకు కేటాయింపు చేయబడిన స్థలాలన్ని Double - Bed Room ఇళ్ల నిర్మాణానికి వినియోగించబడటముతో, నిరాశ్రయులుగా మిగిలిపోవుట జరిగినదనీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇట్టి 2008లో ఇళ్లులేని నిరుపేదలుగా గుర్తించబడి తదుపరి T.R.S. ప్రభుత్వ కాలంలో వారందరిని తొలగింపచేసి, 2018లో Double Bed Room ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టబడటం జరిగిందో, అప్పటి నుండి కూడా వారిని లబ్దిదారులుగా గుర్తింప చేయబడలేకపోవుటతో, 2008లో లబ్దిదారులుగా గుర్తింపబడి తదుపరి T.R.S. ప్రభుత్వ కాలంలో తొలగింపబడినటువంటి లబ్ధిదారులు ఈ నెల 4th ఆగస్టు 20025 సోమవారం రోజున ప్రజావాణిలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా Collector గారికి విజ్ఞప్తి చేయగా, వారు 2008లో ఇంటి స్థలాలు మంజూరి చేయబడి తదుపరి తొలగింపబడినటువంటి వారందరిని ప్రభుత్వపరంగా, Verify చేయించబడేవిధంగా, దాదాపు 300 వరకు లబ్ధిదారుల వివరాలు, వారి Mobile Numbers తోపాటు 2008లో allotted House Beneficiaries List కూడా జత చేయటమైనది. అట్టి వారి అర్హతకు అనుగుణంగా వారికి మిగిలిపోయిన Double Bed Room ఇళ్ల మంజూరి కల్పించటములో ప్రాధాన్యత కల్పించవలసి ఉండగా, ఇంతవరకు, పట్టణ Congress ఆధ్వర్యంలో 4th August రోజున చేసిన విజ్ఞప్తిని పరిశీలించకుండ, గత B.R.S. ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారి ప్రతిపాదనల మేరకు JAGTIAL Revenue అధికారులే గాని, పట్టణ Municipal అధికారులే గాని, ఏకపక్షంగా Congress Party విజ్ఞప్తిపట్ల వివక్షతతో, గతంలో 2023 ఎన్నికలకు ముందు Allot చేయబడినటువంటి 3500 లబ్దిదారుల నుండి ఇంతవరకు కనీసం 1000మంది లబ్ధిదారులు కూడా, ఇంతవరకు వారికి కేటాయింప చేయబడినటువంటి ఇళ్లలో చేరలేకపోవటం గమనించకుండ, తిరిగి గత ప్రజాప్రతినిధుల సూచనల మేరకు Double Bed Room లబ్ధిదారుల ఎంపిక చేయటం దురదృష్టకరం.

కావున ఇప్పటికైనా, ఇంతవరకు ప్రజాపాలన, ప్రజావాణితోపాటు, గతంలో 2008 ఉమ్మడి రాష్ట్రంలో గుర్తించబడినటువంటి లబ్దిదారులను, Verify చేయటంతో వారి అర్హతకు అనుగుణంగా ప్రస్తుతము ఖాళీగా ఉన్నటువంటి Double Bed Room కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వటంతోపాటు, 2023 శాసన సభ ఎన్నికల ముందు, కేటాయింపు చేయబడిన 3500 లబ్దిదారులు ఇంతవరకు వారికి Double Bed Room ఇండ్లు కేటాయింపు చేయబడి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి వారు ఇంతవరకు చేరకపోవుట, వారి అర్హత ప్రశ్నార్ధకము అవుతుండటముతో ఇప్పటికైనా, నిర్దిష్టమైన కాలపరిమితి, కనీసం ఈ September చివరిలోగా చేరే విధంగా, లేనిచో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోగలరని కోరారు.

Tags

More News...

Local News 

గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రి చీఫ్‌ ఫార్మసీ ఆఫీసర్‌గా వేణుగోపాల్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు.  ఉస్మానియా ఆస్పత్రి ఫార్మసీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై గాంధీకి బదిలీ అయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన 1990లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. బొల్లేపల్లి, భువనగిరి, బొమ్మల రామారం, ఉస్మానియా ఆస్పత్రుల్లో వివిధ...
Read More...
Local News 

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు 

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు  (అంకం భూమయ్య) గొల్లపల్లి సెప్టెంబర్ 10  (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని బుధవారం చిల్వకోడూరులో జరిగిన మండల స్థాయి ఆటల పోటీలలో బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు పాల్గొన్ను ఎస్ .లక్ష్మినివాస్, బి .ఆశ్రిత్, ఎస్ .నిశాంత్ ,కె .హర్షవర్ధన్ జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను...
Read More...
Local News 

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం  - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం  - అడిషనల్ డీఎంఈ వాణీ ఆకస్మికంగా గాంధీ ఆసుపత్రి సందర్శన సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజామంటలు) : కార్పోరేట్‌ ఆస్పత్రులకు తీసిపోని విదంగా  సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రిని తీర్చిదిద్ధి బ్రాండింగ్‌కే బ్రాండ్‌ అంబాసిడర్‌గా దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలుపుతామని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అడిషనల్‌ డీఎంఈ ప్రొఫెసర్‌ వాణి అన్నారు. హెల్త్ మినిస్టర్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాల మేరకు ఆమె బుధవారం గాంధీఆస్పత్రిని ఆకస్మికంగా...
Read More...
Local News 

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి 

 దేశానికి వెన్నెముక యువత బి బి కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో, లీడ్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, డీఎస్పీ రఘుచందర్   (అంకం భూమయ్య)  గొల్లపల్లి సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): నేటి యువత భారతదేశంలో 54 కోట్లకు పైగా  ఉన్నారని  దానికిగాను వీరిని అన్ని రంగాలలో నేటి సమాజానికి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అడిషనల్...
Read More...
National  State News  Crime 

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!

డేటింగ్ యాప్‌లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా! హైదరాబాద్ సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): డేటింగ్ యాప్‌లో మహిళా డాక్టర్‌తో పరిచయం పెంచుకున్న యువకుడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ నాటకం ఆడి, ఆమె నుండి ₹25 లక్షలు తీసుకొని, పెళ్ళి పేరెత్తగానే ఉడాయించిన ఘటన సికింద్రాబాద్ లోని అల్వాల్ లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి:-  గత...
Read More...
National  State News 

కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్ 

కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్  హైదరాబాద్ సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): ఎమ్మెల్యే రాజాసింగ్‌ కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తానని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను..ఏం చేస్తారు, కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే నేనూ చేస్తా ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాం అని బీజేపీకి సవాలు విసిరారు. పార్టీ కోసం పని చేయడానికి...
Read More...
Local News 

కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి  మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి   మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు      17 నుంచి అక్టోబర్ 2 వరకు కేంద్ర పథకాలపై అవగాహనాజగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)  _సేవా  పక్వాడ జిల్లా స్థాయి కార్యశాలలో జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు_  జగిత్యాల, సెప్టెంబర్ 10: కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ చేపడుతున్న జనామోధిత పథకాలపై ప్రజలకు అవగాహనను పెంచుతూ గడప గడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేర్చాలని...
Read More...
Local News 

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి 

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి  సికింద్రాబాద్,  సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): రామంతపూర్ ప్రగతి నగర్ లో చాకలి ఐలమ్మ  40వ వర్ధంతి సందర్భంగా రజక నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు.రజకుల సంఘం నాయకులు మొగిలి కృష్ణయ్య ,మోరపాక సతీష్ లు మాట్లాడుతూ... భూమికోసం,  భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసంతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన వీర...
Read More...
Local News 

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):    ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం సైకియాట్రి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గాంధీ మెడికల్ కళాశాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర  ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదని ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు సమాజంలో...
Read More...
Local News 

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం.  జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి జగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)ఇసుక బజార్' లను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం జిల్లాకేంద్రంలోని వాణినగర్ లో ప్రభుత్వ ఖానిజాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ   ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేసాండ్...
Read More...
Local News 

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం రచయిత లతా పేష్కర్ ను సత్కరించిన ట్రస్మా సికింద్రాబాద్  సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు): లతా పేస్కర్ రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ట్రస్మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ప్రముఖ రచయిత్రి లతా పేష్కర్ ను ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉమామహేశ్వరరావు...
Read More...
Local News 

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

75000/ వేల రూ జగిత్యాల సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ అరవింద్ నగర్ కి చెందిన శివరాత్రి రామ్ చరణ్ కుడి చేతి శస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో 75000 వేల రూపాయల  ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్...
Read More...