ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ
సికింద్రాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):
ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం సైకియాట్రి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గాంధీ మెడికల్ కళాశాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదని ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు నిండు జీవితానికి వారి కుటుంబానికి తీరని ఆవేదనను మిగిల్చుతుందన్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరికి ఏవో సమస్యలు ఉంటాయని ఆ సమస్యలకు పరిష్కారాలు చూపడంతోనే ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవి శేఖర్ రావు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో యువత ఆత్మ న్యూనత భావంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అటువంటి వారికి సైకియాట్రి డిపార్ట్మెంట్ వారు ఇచ్చే కౌన్సిలింగ్ వారి జీవితాలను కాపాడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సైకియాట్రి డిపార్ట్మెంట్ వైద్యులు డాక్టర్ అనుపమ డాక్టర్ సురేష్ డాక్టర్ కృష్ణ చైతన్య డాక్టర్ జాహ్నవి, ఎంపిహెచ్ఓ వేణుగోపాల్ గౌడ్ పీజీ విద్యార్థులు నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ గా వేణుగోపాల్ రెడ్డి

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన బ్రిలియంట్ మోడల్ పాఠశాల బాలురు

దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా గాంధీని తీర్చిదిద్దుతాం - అడిషనల్ డీఎంఈ వాణీ

దేశానికి వెన్నెముక యువత" - అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంత కుమారి

డేటింగ్ యాప్లో యువకుని ప్రేమ, వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
.jpeg)
కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే - నేను చేస్తా - ఎమ్మెల్యే రాజాసింగ్
.jpeg)
కేంద్ర పథకాలను గడప గడపకు చేర్చాలి మోడీ జన్మదినోత్సవాన రక్త ధాన శిభిరాలు

రామంతాపూర్ లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ర్యాలీ

ఇసుక దోపిడీని అరికట్టేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. జగిత్యాల కేంద్రంలో ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి :. అడ్లూరి

లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం

75000/ వేల రూ " ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
