కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
కొడిమెల సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు)
కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడిమ్యాల, నాచుపల్లి, పూడూర్, చెప్యాల్, రామకిష్టాపూర్ గ్రామాలలో ఏర్పాటుచేసిన గణేష్ మండపాల నిర్వాహకుల సహకారంతో 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మల్యాల సీ.ఐ రవి మాట్లాడుతూ...గ్రామాల్లో ప్రజల భద్రత కోసం ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ఈ యొక్క సీసీ కెమెరాలు ముఖ్యమైన కూడళ్లలో, గ్రామంలో యొక్క ఎంట్రీ మరియు ఎగ్జిట్ ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
సీసీ కెమెరాలు నేరాలను అరికట్టడంలో, నిందితులను గుర్తించడంలో, విచారణలను వేగవంతం చేయడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సీఐ రవి అన్నారు.
ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ సీసీ కెమెరాలు గ్రామాల భద్రతకు రక్షణ కవచంలా నిలుస్తాయని అన్నారు. యొక్క సీసీ కెమెరాలకు ఏర్పాటులో సహకరించిన గణేష్ మండప నిర్వాహకులను అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు.
యొక్క కార్యక్రమంలో ఎస్సై సందీప్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా

దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ
