విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ
జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని విద్యుత్ గణేష్ మండపం వద్ద గత తొమ్మిది రోజులుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఒక్కో రోజు వివిధ రకాల నివేదనాలను గణేశునికి నివేదిస్తున్నారు .విద్యుత్ అధికారులు, సిబ్బంది తమ కుటుంబాలతో మంటపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
గురువారం గణేష్ మండపం వద్ద అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు. సిబ్బంది విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు విద్యుత్ అధికారులతో సామూహికంగా పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ పుష్పాలతో రూపొందించిన పూలమాలలను అలంకరించారు. ఈ కార్యక్రమంలో
జిల్లా సూపరింటెండెంట్ సుదర్శనం , జగిత్యాల డివిజన్ డి ఈ . కె గంగారామ్ , మెట్పల్లి డి ఈ మధుసూదన్ . ఏడిఈ జవహర్ లాల్. హరీష్ విద్యుత్ గణేష్ కమిటి ఛైర్మెన్ రాంజీ , వైస్ చైర్మన్ చేరాలు . రాజ మల్లయ్య, ప్రమోద్, రమణ, రవి శంకర్. ఆంజనేయులు. శ్రీధర్, జిల్లా లోని ఏ ఈ లు సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా

దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ
