గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం

On
గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం

₹20 లక్షల విలువైన పరికరాలు దానం చేసిన ప్రొఫెసర్ పద్మావతి రాఘువేంద్రరావు

 సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 ( ప్రజామంటలు) :

గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్‌ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాతగా ముందుకు వచ్చిన ప్రొఫెసర్ పద్మావతి రఘువేంద్రరావు  రూ.20 లక్షల విలువైన మెడికల్ ఎక్విప్ మెంట్ను అందించారు. వీటిలో  సీ–ఏఆర్ఎమ్, ఓటీ టేబుల్, ఓటీ లైట్,పేషెంట్ మానిటర్ వంటి పరికరాలు ఉన్నాయి. అలాగే 2023 బ్యాచ్ పీజీ విద్యార్థులు కూడా రూ.1 లక్ష విలువైన వైద్య పరికరాలను దానం చేశారు. అంతకుముందు  జీఎంసీ జీఏ తరపున ఒక యూఎస్జీ మెషిన్ డొనేట్ చేశారు. దీంతో ఏప్రిల్‌లో ప్రారంభమైన పెయిన్ క్లినిక్ ఇప్పుడు పూర్తిస్థాయి పరికరాలతో రోగులకు సేవలు అందించడానికి సిద్ధమైందని అనస్తిషీయా హెచ్ఓడీ డాక్టర్ ఆవుల మురళీదర్ తెలిపారు. ఈ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం ద్వారా గాంధీ ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిర,సూపరింటెండెంట్ డా.రాజకుమారి లు తెలిపారు.కార్యక్రమంలో ఆర్ఎంవోలు డా.శేషాద్రి,డా.కళ్యాణచక్రవర్తి,డా.సుబోధ్,డా.మాదాల కిరన్,డా.అబ్బయ్య,డా.రవి,  డా.ఉపేందర్ గౌడ్, వైద్యులు, పీజీ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags

More News...

Spiritual   State News 

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం   పౌరాణికులు పురాణం మహేశ్వర శర్మ (రామ కిష్టయ్య సంగన భట్ల)  దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ అవతార తత్వమని సంస్కృతాంధ్ర పండితులు, సుప్రసిద్ధ పౌరాణికులు, శృంగేరీ పీఠం ఆస్థాన పౌరాణికులు పురాణం మహేశ్వర శర్మ  ఉద్ఘాటించారు. క్షేత్రంలో అనురణీయ సాంప్రదాయాచరణలో భాగంగా, భాద్రపద మాస సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం సౌజన్యంతో, రామలింగేశ్వరాలయంలో శ్రీ తల్లులకు...
Read More...
Local News 

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు భువనగిరి సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం రంగమ్మగూడెంలో వినాయక లడ్డు 15,516 పలికింది. రంగమ్మ గూడెం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని చెంతన నిర్వహించిన లడ్డు పాటలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విఘ్నాలు తొలగించే వినాయకుడి లడ్డు కైవసం చేసుకునేందుకు గ్రామ వాసులు పోటీపడ్డారు. తొమ్మిది రోజుల...
Read More...
Local News 

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జగిత్యాల సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు): జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ముద్దు రామకృష్ణయ్య మెమోరియల్ సేవా సదన్ అధ్యక్షులు సూర్య శివశంకర్ ఆధ్వర్యంలోశుక్రవారం వైశ్య భవన్ లో వేడుకలను ఘనంగా ఉపాధ్యదినోత్సవం నిర్వహించారుఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు...
Read More...
Local News 

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు జగిత్యాల సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండలంలో  BRS పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలు ఘనంగా ఊరేగింపుతో ఆహ్వానించారు. సమావేశంలో   మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు,  ఎమ్మెల్సీ ఎల్ రమణ,...
Read More...
Local News  State News 

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా కవిత ఆరోపణల ఖండన   జగిత్యాల సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు):  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20నెలలు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని, ఎప్పుడూ కేసీఆర్ ను తిట్టడంతోనే సరిపోయింది,కామారెడ్డి పర్యటన లో కూడా  కేసీఆర్ ను తిట్టడమే పనిగా ఉందని,  పని చేసి చూపించలని ..ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని బయారెస్ పార్టీ జిల్ల్వలా...
Read More...
Local News 

దాతల సహకారంతో  వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం  జిల్లా విద్యాధికారి రాము

దాతల సహకారంతో  వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం   జిల్లా విద్యాధికారి రాము      జగిత్యాల సెప్టెంబర్ 4(ప్రజా  మంటలు) దాతల దాతృత్వం అభినందనీయమని జిల్లా విద్యాధికారి రాము అన్నారు.   ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణి పేట అరవిందనగర్  జగిత్యాలలో పట్టణానికి చెందిన పబ్బ శ్రీనివాస్ మరియు రేపల్లె హరికృష్ణ మరియు గర్రెపల్లి సంపత్, శ్రీధర గణపతి శర్మ, సురేష్  గార్ల సహాయ సహకారంతో ఇంగ్లీష్ లెర్నింగ్ బుక్స్ అలాగే అలాగే...
Read More...
Local News 

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు)ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల లో ఎన్సిసి అధికారిగా విధులు నిర్వహిస్తు మరియు జంతుశాస్త్ర విభాగ లెక్చరర్ గా పనిచేస్తున్న పార్లపల్లి రాజు కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు...
Read More...
Local News  State News 

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో జూబ్లీహిల్స్‌లో కిట్టి పార్టీ, ఫ్యాషన్ షో సికింద్రాబాద్, సెప్టెంబర్ 05 (ప్రజామంటలు): మహిళల్లో ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే వేదికగా భవ్యా శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మకావు, జూబ్లీహిల్స్‌లో ప్రత్యేకమైన సోషల్ మీట్–అప్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సుధా నాయుడు నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. అలాగే నిర్వహించిన కిట్టి పార్టీలో మహిళలు ఉత్సాహంగా...
Read More...
Local News  International  

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్ సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) : కెన్యా దేశంలోని మోంబాసా ప్రాంతంలో  స్థిరపడ్డ హైదరాబాద్ కు చెందిన ప్రవాసాంధ్రులు వినాయక నవరాత్రోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణేశుడికి పూజలు చేసిన మోంబాసా ప్రాంత తెలుగు ప్రజలు సమీపంలోని సముద్రంలో పడవపై వెళ్ళి వినాయక నిమజ్జనం చేశారు. ఈసందర్బంగా...
Read More...
National  State News 

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు హైదరాబాద్ సెప్టెంబర్ 04 (ప్రజా మంటలు): గణేష్ నిమజ్జనలో పాల్గొనడానికి వస్తారనుకొన్న, అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయినట్లు తెలుస్తుంది. ఈనెల 9వ తేదీన జరుగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో, అమిత్ షా బిజీగా ఉండడం వల్ల, పోటీలో ఉన్న ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి NDA మద్దతుదారుల ఓట్లకు గండి కొడతామోనని...
Read More...
National  International   Current Affairs  

2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర

2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర మెరుపువేగంతో బంగారం ధరలు పెరగవచ్చు?అమెరికా ఫెడరల్ బ్యాంక్ గందరగోళం, టారిఫ్ గడవలే కారణమా,? న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 04: బంగారం నిప్పులు చెరుగుతోంది: $5,000 ధర కూడా ఇప్పుడు అందుబాటులోనే ఉందని నిపుణులు ఎందుకు అంటున్నారు. రికార్డు గరిష్టాలు, US ఫెడ్ గందరగోళం, సెంట్రల్ బ్యాంక్ నిల్వలు  బంగారం ధరలు కొనుగోలుదారులను వణికిస్తున్నాయి. అమెరికా...
Read More...
Local News 

విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ

విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని విద్యుత్ గణేష్ మండపం వద్ద గత తొమ్మిది రోజులుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఒక్కో రోజు వివిధ రకాల నివేదనాలను గణేశునికి నివేదిస్తున్నారు .విద్యుత్ అధికారులు, సిబ్బంది తమ కుటుంబాలతో మంటపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.   గురువారం గణేష్...
Read More...