కేరళ తరహాలో వయోధికులకు కమిషన్ ఏర్పాటు చేయాలి
కాగజ్ నగర్ సెప్టెంబర్ 04 (ప్రజా మంటలు):
సీనియర్ సిటిజెన్లకు రాష్ట్రంలో కేరళ తరహాలో సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణా ప్రభుత్వానికి రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. *నిన్ననే కేరళ ప్రభుత్వం* దేశంలోనే మొదటిసారిగా వయోవృద్దులకు సంక్షేమ కమీషన్ను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచింది, అదే విధంగా తెలంగాణా ప్రభుత్వం కూడా సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలని,దాని వల్ల సీనియర్ సిటిజెన్లకు చాలా సంక్షేమ ఫలాలు ఆలస్యం లేకుండా 40 లక్షల మందికి అంది లాభ పడతారని తెలిపారు.
ప్రస్తుత పద్దతి తో వృద్దులకు తీవ్ర నష్టం జరుగుతున్నందున దీన్ని మార్చి *సంక్షేమ కమిషన్* ఏర్పాటు చేయాలని కోరారు,కమిషన్ ఏర్పాటు చేయని పక్షంలో రాష్ట్రంలోని 40 లక్షల సీనియర్ సిటిజెన్లు ఆందోళనకు దిగవలసి వస్తుందని హెచ్చరించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ, నాయకులు యు.నారాయణ,పుర్క సీతారాం,కలికోట రమణయ్య,ఆకుల నాగేశ్వరావు,లక్ష్మి నారాయణ, కోటేశ్వరరావు తదితరులు ప్రకటనపై సంతకం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా

దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం
