ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు
జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు)
ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల లో ఎన్సిసి అధికారిగా విధులు నిర్వహిస్తు మరియు జంతుశాస్త్ర విభాగ లెక్చరర్ గా పనిచేస్తున్న పార్లపల్లి రాజు కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎన్నికయ్యారు.
సెప్టెంబర్ 5 రోజున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు పొందనున్నారు.
ఈ సందర్భంగా పార్లపల్లి రాజు ని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అరిగెల అశోక్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎస్ కె ఎన్ ఆర్ కళాశాల అధ్యాపకునికి రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు రావడం పట్ల వారి సేవలను తెలియజేస్తూ మునుముందు మరిన్ని అవార్డులు, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వైస్ ప్రిన్సిపాల్ ఏ శ్రీనివాస్, అధ్యాపకులు డాక్టర్ సాయి మధుకర్, గోవర్ధన్ , సురేందర్, ఏవో, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా

దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ
