జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

On
జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

జగిత్యాల సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు):

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ముద్దు రామకృష్ణయ్య మెమోరియల్ సేవా సదన్ అధ్యక్షులు సూర్య శివశంకర్ ఆధ్వర్యంలో
శుక్రవారం వైశ్య భవన్ లో వేడుకలను ఘనంగా ఉపాధ్యదినోత్సవం నిర్వహించారు
ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత స్థానం విద్యాబుద్ధులు నేర్పిన గురువులదేనని విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపేది గురువులేనని ఉపాధ్యాయులు అందించిన విజ్ఞానంతోనే ఉన్నత స్థాయిలోకి ఎదగటానికి దోహదపడుతుందని కొనియాడారు.

ఏడు దశాబ్దాల క్రితం జగిత్యాల మల్టీపర్పస్ హైస్కూల్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ముద్దు రామకృష్ణయ్య గొప్ప మానవతావాది పండితుడు తత్వవేత్త అని విదేశాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విద్యావిధాన పద్ధతులను ఇక్కడి విద్యార్థులకు నేర్పించారని సూరజ్ శివశంకర్ పూర్తి చేసుకున్నారు ఈ కార్యక్రమంలో
దేవరశెట్టి జనార్ధన్, నీలకంఠం, సారంగాపూర్ బాపురెడ్డి, ఎలిమెల సత్తయ్య, మిసాక్ అహ్మద్ల,చ్చన్న ప్రభాకర్ రవికిషన్, పెద్ది ఆనందం లక్ష్మణ్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ అశోక్ కుమార్

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి:- ఎస్పీ  అశోక్ కుమార్ గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గాల్లో 600 సి.సి కెమెరాలతో నిఘా   జిల్లావ్యాప్తంగా 1000 మంది పోలీసు అధికారులు, సిబ్బంది చే పటిష్ట బందోబస్తు జగిత్యాల సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు):      గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గాల్లో 600 సి.సి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు,జిల్లావ్యాప్తంగా 1000 మంది పోలీసు అధికారులు, సిబ్బంది చే పటిష్ట బందోబస్తు...
Read More...
State News  Crime 

జైలు నుంచి ఖైదీల పరారీ

జైలు నుంచి ఖైదీల పరారీ అనకాపల్లి సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు): చోడవరం సబ్ జైలునుంచి ఇద్దరు ఖైదీలసిబ్బందిపై దాడి చేసి, రిమాండ్‌ ఖైదీలు పారిపోయారు.రిమాండ్‌ ఖైదీలు రవికుమార్, రాము కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.హెడ్‌ వార్డర్‌పై సుత్తితో దాడిచేసి..తాళాలు తీసుకొని  ఖైదీలు పారిపోయినట్లు జైలర్ తెలిపారు.పెన్షన్ డబ్బులు కాజేసిన కేసులో నిందితుడు రవికుమార్చోరీ...
Read More...
Local News  State News 

ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్

ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు ఆకర్షణ నామినేటెడ్ సికింద్రాబాద్, సెప్టెంబర్ 05 (ప్రజామంటలు) : చిన్నారుల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు తన పాకెట్ మనీతో ఓపెన్ లైబ్రరీలను వరసగా ఏర్పాటు చేస్తున్న 9వ తరగతి చదువుతున్న13 ఏండ్ల చిన్నారి స్టూడెంట్ ఆకర్షణ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు నామినేట్ అయింది. అనాధ వసతి గృహాలు, పాఠశాలల్లో ఇప్పటివరకు ఆకర్షణ 24 ఓపెన్ లైబ్రరీలను ప్రారంభించారు....
Read More...
Local News 

గురువుల రుణం తీర్చుకోలేనిది  - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు

గురువుల రుణం తీర్చుకోలేనిది  - సర్వేపల్లి రాధాకృష్ణకు బీజేపీ నేతల నివాళులు సికింద్రాబాద్, సెప్టెంబర్ 05 ( ప్రజామంటలు) : సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా బిజెపి బన్సీలాల్ పేట డివిజన్ నాయకుల  ఆధ్వర్యంలో  శుక్రవారం ఉదయం ట్యాంక్ బండ్, వినాయక సాగర్ వద్ద సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు వెంకటరమణ , సికింద్రాబాద్ పార్లమెంటరీ...
Read More...
Local News 

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు

తల్లి తర్వాత తల్లిలా చిన్నారులకు అన్ని సేవలు చేసేది అంగన్ వాడీలు సినీ హాస్య నటులు గౌతమ్ రాజ్ సికింద్రాబాద్, సెప్టెంబర్ 05 (ప్రజామంటలు) : తల్లి తర్వాత ఒక తల్లిలా చిన్నారుల ఆలనా, పాలన చూసేది అంగన్ వాడీ టీచర్లు అని సినీ హాస్య నటులు గౌతమ్ రాజ్ అన్నారు. శుక్రవారం పద్మారావునగర్ లోని స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాద్యాయుల దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పలువురు అంగన్వాడీ...
Read More...
Local News  State News 

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం 

రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం  కిమ్స్ ఆసుపత్రిలో పదేళ్ళుగా రక్తమూలుగ మార్పిడి    *విదేశీ రోగులకు విజయవంతంగా చికిత్సలు    *50శాతం మ్యాచ్ ఉన్నా కూడ సత్పలితాలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 05 (ప్రజామంటలు) : రక్తక్యాన్సర్‌తో పాటు సికిల్ సెల్ డిసీజ్, తలసీమియా, ఎప్లాస్టిక్ ఎనీమియా వంటి తీవ్రమైన వ్యాధుల బాధితులకు బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ ప్రాణదాయక చికిత్సగా నిలుస్తోంది. ఈ సేవలో...
Read More...
Local News 

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో  వినాయక  స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ

జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో  వినాయక  స్వామిని దర్శించుకున్న డి.ఎస్.పి, సీఐ జగిత్యాల సెప్టెంబర్ 5( ప్రజా మంటలు)పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద జగిత్యాల డిఎస్పి రఘు చందర్ ,పట్టణ సిఐ కరుణాకర్ శుక్రవారం మధ్యాహ్నం స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా ఆలయ బాధ్యులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదము అందజేసి ఆశీర్వచనం చేశారు....
Read More...
State News  Spiritual  

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం

దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ తత్వం   పౌరాణికులు పురాణం మహేశ్వర శర్మ (రామ కిష్టయ్య సంగన భట్ల)  దివ్యత్వానికి ప్రతిరూపం శ్రీకృష్ణ అవతార తత్వమని సంస్కృతాంధ్ర పండితులు, సుప్రసిద్ధ పౌరాణికులు, శృంగేరీ పీఠం ఆస్థాన పౌరాణికులు పురాణం మహేశ్వర శర్మ  ఉద్ఘాటించారు. క్షేత్రంలో అనురణీయ సాంప్రదాయాచరణలో భాగంగా, భాద్రపద మాస సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం సౌజన్యంతో, రామలింగేశ్వరాలయంలో శ్రీ తల్లులకు...
Read More...
Local News 

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు

15, 516లు పలికిన రంగమ్మ గూడెం వినాయక లడ్డు భువనగిరి సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం రంగమ్మగూడెంలో వినాయక లడ్డు 15,516 పలికింది. రంగమ్మ గూడెం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని చెంతన నిర్వహించిన లడ్డు పాటలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విఘ్నాలు తొలగించే వినాయకుడి లడ్డు కైవసం చేసుకునేందుకు గ్రామ వాసులు పోటీపడ్డారు. తొమ్మిది రోజుల...
Read More...
Local News 

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

జగిత్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జగిత్యాల సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు): జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ముద్దు రామకృష్ణయ్య మెమోరియల్ సేవా సదన్ అధ్యక్షులు సూర్య శివశంకర్ ఆధ్వర్యంలోశుక్రవారం వైశ్య భవన్ లో వేడుకలను ఘనంగా ఉపాధ్యదినోత్సవం నిర్వహించారుఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు...
Read More...
Local News 

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

బుగ్గారంలో BRS పార్టీ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు జగిత్యాల సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండలంలో  BRS పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలు ఘనంగా ఊరేగింపుతో ఆహ్వానించారు. సమావేశంలో   మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు,  ఎమ్మెల్సీ ఎల్ రమణ,...
Read More...
Local News  State News 

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా

కేసీఆర్ ను తిట్టడం కాదు, ప్రజలను పట్టించుకోండి - జగిత్యాల BRS నాయకుల సలహా కవిత ఆరోపణల ఖండన   జగిత్యాల సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు):  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20నెలలు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని, ఎప్పుడూ కేసీఆర్ ను తిట్టడంతోనే సరిపోయింది,కామారెడ్డి పర్యటన లో కూడా  కేసీఆర్ ను తిట్టడమే పనిగా ఉందని,  పని చేసి చూపించలని ..ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని బయారెస్ పార్టీ జిల్ల్వలా...
Read More...