గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు
On
సికింద్రాబాద్, ఆగస్ట్ 09 (ప్రజామంటలు ) :
రాఖీ పౌర్ణమి సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు నర్సులు, పోలీసులు, సిబ్బంది, రోగులు, వారి సహాయకులకు చిన్నారులు రాఖీలు కట్టారు. జనహిత సేవా ట్రస్ట్,జానకి జీవన్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్ డ్ స్కూల్ విద్యార్థులు, వాత్సల్య సింధు ఆశ్రమం, వైదేహి ఆశ్రమానికి చెందిన చిన్నారులు కలిసి శనివారం ఆస్పత్రిలో సుమారు 800 మందికి రాఖీలు కట్టారు.
వారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ రోజున కుటుంబానికి దూరంగా విధి నిర్వహణలో ఉన్న వారికి రక్షాబంధన్ రోజున రాఖీలు కట్టడం వలన వారు ఎంతో సంతోషపడ్డారని, ఈ కార్యక్రమాన్ని తాము ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు జనహిత సేవా ట్రస్టు,మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
Published On
By From our Reporter
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
Published On
By From our Reporter
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు
Published On
By From our Reporter

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క
Published On
By From our Reporter

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం
Published On
By Siricilla Rajendar sharma

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన
Published On
By Siricilla Rajendar sharma

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ
Published On
By Siricilla Rajendar sharma

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు
Published On
By From our Reporter

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు
Published On
By Siricilla Rajendar sharma

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.
Published On
By From our Reporter

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
