దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల
ఇందిరమ్మ ఇండ్లతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలందరికీ న్యాయం
గొల్లపల్లి జూన్ 18 (ప్రజా మంటలు):
సమైఖ్య రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితాలు బాగుపడతాయని భావించారు. ఇందుకోసం సబ్బండా వర్గాలు ఏకమై ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న కానీ పేదల ఆశలు మాత్రం నెరవేరలేకపోయాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.
గత ప్రభుత్వo పది సంవత్సరాల కాలంలో అరచేతిలో స్వర్గం చూపిస్తూ పేద ప్రజలను మోసం చేస్తూ వచ్చింది కానీ ఏనాడు కూడా వారికి న్యాయం చేయలేకపోయిందను, కానీ దశాబ్దం తర్వాత నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ద్వారా సొంతింటి కలను నిజం చేస్తుందనీ అన్నారు.
ఇటీవల గొల్లపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండలంలోని 400 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేయడంతో పేదల సొంతింటి కల సాకరమైంది.
ఇందులో భాగంగా బుధవారం రోజు మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మల్లన్నపేట గ్రామంలో ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసి ముగ్గు పోయడంతో లబ్ధిదారుల కళ్ళు ఆనందంతో ఉప్పంగిపోయాయి.దీంతో లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తమ సొంత ఇంటి కళను సహకారం చేసిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని భావోద్వేగానికి గురయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
