పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలి_ బిజెపి మండల అధ్యక్షులు
జగిత్యాల, జూన్ 17( ప్రజా మంటలు)
బిజెపి పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని అధ్యక్షులు ఇట్నేని రమేష్ అన్నారు.
జగిత్యాల మండల బీజెపి కార్యవర్గాన్ని అధ్యక్షులు ఇట్నేని రమేష్ ప్రకటించారు. మంగళవారం ప్రకటించిన మండల బిజెపి కార్యవర్గంలో ఉపాధ్యక్షులు గా తరాల మహేష్, శెట్టి రవీందర్, గోస్కుల గంగాధర్, ఆడువాల వెంకటేశం లు ఉన్నారు. అలాగే ప్రధాన కార్యదర్శులుగా పూదరి శ్రీనివాస్, దామోదర్ లను నియమించారు. కార్యదర్శులు గా చేను శ్రీకాంత్, పల్లపు అంజి, గడ్డం రామేశ్వరి, మైదం రజిత లు ఉన్నారు. కోశాధికారి గా అంకం సత్యనారాయణ తోపాటు 34 మందిని కార్యవర్గ సభ్యులు గా నియమించినట్లు జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు ఆదేశాల మేరకు చేపట్టినట్లు ఇట్నేని రమేష్ పేర్కొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వృద్ధుల వైద్యసేవలకు మంత్రికి వినతి - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్
Published On
By Special Reporter

ఏవీ డిగ్రీ కాలేజీలో చైల్డ్ లేబర్ డే సెమినార్
Published On
By Special Reporter

పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలి_ బిజెపి మండల అధ్యక్షులు
Published On
By Siricilla Rajendar sharma

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల ఇంచార్జి సుగుణ రెడ్డి
Published On
By Siricilla Rajendar sharma

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ, లక్ష్మీ భాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ ప్రవేశ పరీక్షలకు ఎంట్రన్స్ పరీక్ష
Published On
By Siricilla Rajendar sharma

బదిలీపై వెళ్తున్న జగిత్యాల సెర్ప్ ఎపిడి చరణ్ దాస్ _ఘనంగా వీడ్కోలు పలికిన సెర్ప్ సిబ్బంది
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి, మల్లాపూర్ ,రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

యోగా శరీరాన్ని, మనస్సును, శ్వాసను ఆలోచనలను ఏకం చేస్తుంది - శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ
Published On
By Special Reporter

రైల్వే ఉద్యోగుల సమిష్టి కృషితోనే దేశంలో నెంబర్ 4
Published On
By Special Reporter

తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణి.
Published On
By Special Reporter

విద్యాశాఖ కొత్త సంచలకుని కలిసిన రాష్ట్ర ట్రస్మా బృందం
Published On
By Special Reporter

అమ్మ మాట అంగన్వాడి బడిబాట.
Published On
By Special Reporter
