21 సంవత్సరాల అనంతరం ఇంటర్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
శ్రీధర్ల కుమారస్వామికి ఆత్మీయ సన్మానం
భీమదేవరపల్లి జూన్ 16 (ప్రజామంటలు) :
మండలంలోని ఏ కె వి ఆర్ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో 2002-2004 బ్యాచ్ పూర్వవిద్యార్థులు ఆదివారం ఆత్మీయసమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగు ఉపన్యాసుకులు శ్రీధర్ల కుమారస్వామి హాజరైనారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 21 సంవత్సరాల క్రితం ఇంటర్ విద్యను పూర్తి చేసి, వివిధ రంగాలలో స్థిరపడిన విద్యార్థులు ఒకే వేదికపై కలవడం ఆనందదాయకమని అన్నారు. ప్రతి విద్యార్థి జీవితానికి మలుపు ఇంటర్మీడియట్ విద్య అని అన్నారు. అనంతరం కుమారస్వామిని విద్యార్థిని విద్యార్థులు కలిసి సన్మానం చేశారు. విద్యార్థులు తాము చదివిన కళాశాల ప్రాంగణాన్ని మురిపంతో చూసుకొని, నాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. అనంతరం తోటి మిత్రురాలి పుట్టినరోజు వేడుకను, కేక్ కట్ చేసి ఆత్మీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి గోవర్ధన్, చిరంజీవి, అశోక్, రమేష్, స్వాతి, రమ్య, నవ్య, రజిత, స్నేహలత మరియు చిట్టిమల్ల. అనూష తదితరులు పాల్గొన్నారు. 💐💐👍🙏🙏
More News...
<%- node_title %>
<%- node_title %>
జాగ్రత్త గా ఉండండి... ఎన్నో రకాల డిజిటల్ మోసాలు

మాజీ మంత్రి హరీష్ రావుకు అస్వస్థత.. కిమ్స్ లో అడ్మిట్

వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ.

బైక్ పై ఒరిస్సా నుండి గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్ తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్

బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

నవదుర్గ పీఠ క్షేత్రం రెండో వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ,తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

రైతు నేస్తం రైతులతొ ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం
.jpg)
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు భూమి పూజ

టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రామారావు గౌడ్ *ఘనంగా సత్కరించిన ఐఎన్టీయూసీ 3194 నేతలు
.jpg)
బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ముల్కనూర్ సొసైటీ కార్యవర్గ సభ్యుర్యాలిగా నామినేషన్ పత్రాలు సమర్పించిన కాశిరెడ్డి వసంత
