ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ.
సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డ కేటీఆర్
సుదీర్ఘంగా 7 గంటలు విచారించిన ఏసీబి అధికారులు..
సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డ కేటీఆర్
హైదరాబాద్ జూన్ 16:
ఈ - ఫార్ములా రేస్ కేసులో కెటిఆర్ ను దాదాపు 7 గంటలపాటు ఏసీబీ అధికారులు విచారించారు.బయటకు వచి కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
ఈ కేసులో అధికారుల, సంస్థ ప్రతినిధుల స్టేట్మెంట్ లతో పాటు పలు ఆధారాలు ముందు ఉంచి KTR ని విచారించినట్లు సమాచారం..
కేటీఆర్ ను ఐఓ ఆఫీసర్ మాజీద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతూ రాజ్, డైరెక్టర్ తరుణ్ జోషిల బృందం విచారించారు.ఈ కేసులో ఫిర్యాదుదారుడు గత మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిగింది.
ఈ కేసులో A2 గా ఉన్న సీనియర్ IAS అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి లు ఇచ్చిన స్టేట్మెంట్ ముందు ఉంచి ప్రశ్నించినట్లు సమాచారం.
FEOతో ఒప్పందాలు, నిధులు బదిలీ అంశాలు..క్యాబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది
ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటన్న కీలక అంశాల పై KTR ని ఏసీబీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డ కేటీఆర్....*
పెడితే గిడితే నన్ను 15 రోజులు జైలులో పెడతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు.. లొట్టపీసు ముఖ్యమంత్రి
భయపడేవాడు ఎవడు లేడు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి.. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదువులు కొన్న వాడు ఎవడు లేడు అని కెటిఆర్ విమర్శించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జాగ్రత్త గా ఉండండి... ఎన్నో రకాల డిజిటల్ మోసాలు

మాజీ మంత్రి హరీష్ రావుకు అస్వస్థత.. కిమ్స్ లో అడ్మిట్

వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ.

బైక్ పై ఒరిస్సా నుండి గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్ తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్

బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

నవదుర్గ పీఠ క్షేత్రం రెండో వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ,తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

రైతు నేస్తం రైతులతొ ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం
.jpg)
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు భూమి పూజ

టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రామారావు గౌడ్ *ఘనంగా సత్కరించిన ఐఎన్టీయూసీ 3194 నేతలు
.jpg)
బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

ముల్కనూర్ సొసైటీ కార్యవర్గ సభ్యుర్యాలిగా నామినేషన్ పత్రాలు సమర్పించిన కాశిరెడ్డి వసంత
