పిడుగుపాటుతో పాడి ఆవు మృతి — రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి*

On
పిడుగుపాటుతో పాడి ఆవు మృతి — రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి*

భీమదేవరపల్లి, మే 24 (ప్రజామంటలు):

మండల కేంద్రంలోని భీమదేవరపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఉధృతంగా కురిసిన ఉరుములు, మెరుపులతో కురిసిన వానలో పిడుగు పడిన ఘటనలో ఒక పాడి ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు పోలు ఐలయ్యకు చెందిన ఆవు పొలం పక్కనే ఉన్న కొట్టంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన సమయంలో మిగతా పశువులకు ఎటువంటి ప్రమాదం జరగకపోయినా, ఒక్క ఆవు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని బాధితుడు తెలిపారు. ఈ పాడి ఆవు విలువ సుమారు రూ.80,000 ఉంటుందని, కుటుంబ ఉపాధికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న తనలాంటి రైతులకు ప్రభుత్వం నుంచి తక్షణంగా ఆర్థిక సాయం అందించాలని ఐలయ్య కోరారు. గ్రామస్థులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులు పరిశీలించి నష్టపరిహారం అందించాలన్నారు.

 

 

-

 

 

Tags

More News...

Local News 

జేబీఎస్ లో పవర్ గ్రిడ్  ఉద్యోగుల శుభ్రత డ్రైవ్ 

జేబీఎస్ లో పవర్ గ్రిడ్  ఉద్యోగుల శుభ్రత డ్రైవ్  సికింద్రాబాద్ మే 24 (ప్రజా మంటలు):   సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ లో కవాడిగూడ లోని పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ -1 ఆర్.హెచ్. క్యూ ఉద్యోగులు శుభ్రత డ్రైవ్ నిర్వహించారు. శనివారం ఉదయం జూబ్లీ బస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛత పక్వాడ-2025 లో భాగంగా క్లీనింగ్ పనులు నిర్వహించారు. పవర్ గ్రిడ్ సదరన్
Read More...
Local News 

పిడుగుపాటుతో పాడి ఆవు మృతి — రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి*

పిడుగుపాటుతో పాడి ఆవు మృతి — రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి* భీమదేవరపల్లి, మే 24 (ప్రజామంటలు): మండల కేంద్రంలోని భీమదేవరపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఉధృతంగా కురిసిన ఉరుములు, మెరుపులతో కురిసిన వానలో పిడుగు పడిన ఘటనలో ఒక పాడి ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు పోలు ఐలయ్యకు చెందిన ఆవు పొలం పక్కనే ఉన్న కొట్టంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది....
Read More...
Local News  State News 

బోయిన్ పల్లి  పీఎస్ పరిధిలో  కలకలం  - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం

బోయిన్ పల్లి  పీఎస్ పరిధిలో  కలకలం  - తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం సికింద్రాబాద్, మే 23 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ బోయిన్ పల్లి లో ఒకే  కుటుంబం లో నలుగురు అదృశ్యం కావడం  కలకలం రెపింది. తల్లి తో పాటు ముగ్గురు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఫ్యామిలి మెంబర్స్ బోయిన్ పల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బృందావన్ కాలనీలో భార్యభర్తలు చెంచయ్య  అనిత లు...
Read More...
Local News 

జీహెచ్ఎంసీ  అసిస్టెంట్  సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు.

జీహెచ్ఎంసీ  అసిస్టెంట్  సీటీ ప్లానర్ పై ఏసీబీ దాడులు. బిల్డింగు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షల డిమాండ్  ఆఫీసు, ఇంటిపై ఏక కాలంలో దాడులు.. భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు... సికింద్రాబాద్ మే23 (ప్రజామంటలు):   జీహెచ్ఎంసీ  సికింద్రాబాద్ జోనల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్  పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.  సికింద్రాబాద్ ప్రాంతంలో నిర్మిస్తున్న రెండు భవనాలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.8లక్షలు డిమాండ్ చేయడంతో   అదేమీ...
Read More...
Local News 

వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి 

వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి  జిల్లా విద్యాధికారి రాము నాయక్  గొల్లపల్లి మే 23 (ప్రజా మంటలు): ఉపాధ్యాయ వృత్తి విద్య నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రాము నాయక్ ,రాష్ట్ర పరిశీలకులు దుర్గాప్రసాద్ ఉపాధ్యాయులకు సూచించారు .శుక్రవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. శిక్షణ...
Read More...
State News 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  జూన్ 2 న మద్యం దుకాణాలు మూసివేయాలి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  జూన్ 2 న మద్యం దుకాణాలు మూసివేయాలి ప్రజాదర్బార్ లో తెలంగాణ రాష్ట్ర  ప్రణాళిక బోర్డు వైస్ ఛైర్మెన్ కు  వినతి పత్రం  సికింద్రాబాద్ మే23 (ప్రజామంటలు): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అరవై సంవత్సరాల పైబడి అలుపెరగని సుదీర్ఘమైన పోరాటం, ఎందరో మహానుభావులు ఆత్మార్పణ త్యాగాలు చేసుకుంటేనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని, తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం జూన్ 2న రాష్ర్టంలో మద్యం...
Read More...
Local News 

క్షయ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

క్షయ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్, శ్రీనివాస్  గొల్లపల్లి మే 23  (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలం శేకల్ల  గ్రామంలో శుక్రవారం క్షయ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, జ్వరం తదితర లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని
Read More...
Local News 

జగిత్యాల పురపాలక కార్యాలయములో  రాజీవ్ యువ వికాసం పదకం వారికి ఇంటర్వ్యూలు

జగిత్యాల పురపాలక కార్యాలయములో  రాజీవ్ యువ వికాసం పదకం వారికి ఇంటర్వ్యూలు ఈనెల 24 25 26 తేదీలలోజగిత్యాల మే 25  (ప్రజా మంటలు) మున్సిపల్ పరిధిలో గల రాజీవ్ యువ వికాసం పదకం 2024-25 సం.నకు గాను కేటాయించబడిన బ్యాంకు అనుసంధాన స్వయం ఉపాధి పథకాలకు వ్యక్తిగత రుణాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు తేది: 24.05.2025 నుండి 26.05.2025 వరకు నిర్వహించబడును...
Read More...
Local News 

అకాల వర్షాలకు మొలకెత్తుతున్న ధాన్యం. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన - దావ వసంత సురేష్

అకాల వర్షాలకు మొలకెత్తుతున్న ధాన్యం. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన - దావ వసంత సురేష్     రాయికల్ మే 23 (ప్రజా మంటలు)    మండలంలోని  రాంనగర్ మరియు సింగర్ రావు పెట్ గ్రామాలలో అకాల వర్షాలతో తడిచిన వరి ధాన్యాన్ని  రైతులు మరియు నాయకులతో కలిసి పరిశీలించి రైతులకు మద్దతుగా రోడ్డు పై బైఠాయించి నిరసన తెలియజేసిన జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ......
Read More...
Local News 

పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులకు గురవుతున్న బ్యాంకు వినియోగదారులు_* ట్రాఫిక్ పోలీసు అధికారులు చొరవ తీసుకోవాలని వినియోగదారుల ఆకాంక్ష

పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులకు గురవుతున్న బ్యాంకు వినియోగదారులు_* ట్రాఫిక్ పోలీసు అధికారులు చొరవ తీసుకోవాలని వినియోగదారుల ఆకాంక్ష                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 23 (ప్రజా మంటలు)    జగిత్యాల జిల్లా కేంద్రంలో యూనియన్ బ్యాంక్ కు సరియైన పార్కింగ్ స్థలం లేక   బ్యాంక్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు వినియోగదారులు బ్యాంకు ఎదుట తమ వాహనాలను ఉంచి వెళ్ళడము తిరిగి వెళ్ళేటప్పుడు అడ్డుగా ఉన్న వాహనాలను తొలగించ ప్రయత్నిస్తే వాటికి హ్యాండిల్...
Read More...
Local News 

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ 

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్                                                      సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల రూరల్ మే 23( ప్రజా మంటలు)    మండలంలోని  చల్గల్ వ్యవసాయ మార్కెట్ లో మరియు కోనాపూర్, తిప్పన్నపేట గ్రామంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి,రైతులు అధైర్య పడవద్దు అని,తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి చర్యలు తీసుకున్నాం అని,అధికారులతో మాట్లాడానని తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  తడిసిన ధాన్యం కొనుగోలు...
Read More...
Local News 

అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు అర్ధరాత్రి ఆకస్మికంగా భద్రత పై ఎస్పీ సమీక్ష

అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు అర్ధరాత్రి ఆకస్మికంగా భద్రత పై ఎస్పీ సమీక్ష                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ మల్యాల మే 23(ప్రజా మంటలు)    నిరంతరం అధికారులకు, సిబ్బందికి వైర్లెస్  సెట్ ద్వారా సూచనలు చేస్తూ భక్తులకు సులభంగా మాల విరమణ,దర్శనం అయ్యేలా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చొరవ తీసుకున్నారు జిల్లా ఎస్పీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో, జిల్లా...
Read More...